ఖైరతాబాద్ వినాయకుడు.. ఈసారి 70 అడుగులు

తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ వినాయక విగ్రహం ఏర్పాటుకు నిర్వాహకులు కర్ర పూజ చేశారు. ఈ ఏడాది 70 అడుగుల మట్టి విగ్రహం తయారు చేయనున్నట్లు ఖైరతాబాద్ గణేశ్ మండలి తెలిపింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. కాగా గత ఏడాది 63 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని రూపొందించిన విషయం తెలిసిందే.

Read More

పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారు

-తెదేపా హయాంలోనే 72 శాతం పూర్తి -రాష్ట్రానికి శాపంగా జగన్‌ -వేల కోట్ల ప్రజాధనం వృథా – తొలిసారి పోలవరం ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు పోలవరం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్పిల్‌వే, కాఫర్‌ డ్యామ్‌, డయాఫ్రమ్‌ వాల్‌ పనుల […]

Read More

తెలుగుదేశం కూటమి విజయం ప్రజా విజయం

– వై వి బి రాజేంద్ర ప్రసాద్ ఉయ్యూరు: రాష్ట్రంలో టీడీపి కూటమి అధికారంలోకి వచ్చిన సందర్భంగా స్థానిక వీరమ్మతల్లి ఆటో యూనియన్ నాయకులు రాజేంద్ర ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కూటమి విజయానికి కృషి చేసినందుకు రాజేంద్ర ప్రసాద్ ని అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ విజయం ప్రజా విజయమని , పరదాల పాలన పోయి ప్రజా పాలన […]

Read More

ముస్లింలకు యువనేత శుభాకాంక్షలు

మంగళగిరి: బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరి అంజుమన్- యి- హిమాయతుల్ ఇస్లాం ఈద్గాను సందర్శించారు. ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన యువనేత వారితో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈద్గా వద్ద యువనేతకు ఘనస్వాగతం లభించింది. ఇస్లాంలో త్యాగం, దానగుణాలకు ప్రత్యేకమైన స్థానముంది. ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ జరుపుకునే పండుగ ఈద్‌ అల్‌ అదా (బక్రీద్) సమాన భావన […]

Read More

రామ్మోహన్‌నాయుడు- అచ్చెన్నాయుడుకు విశాఖలో ఘన స్వాగతం

రాష్ట్ర- కేంద్రమంత్రివర్గాల్లో చోటు సంపాదించిన బాబాయ్-అబ్బాయ్‌ లకు విశాఖలో ఘన స్వాగతం లభించింది. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడు మంత్రి పదవులు పొందిన తర్వాత, తొలిసారిగా సొంత జిల్లాకు వెళ్లేందుకు విశాఖ ఎయిర్‌పోర్టులో దిగారు. వారికి అక్కడ కార్యకర్తలు, డీఎస్సీ అభ్యర్ధులు నీరాజం పట్టారు. ఇద్దరికీ భారీ గజమాల వేశారు. ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీ ప్రకటించినందుకు నిరుద్యోగులు తమ కృతజ్ఞతలు తెలిపారు.

Read More

పోర్టు విశాఖ భవిష్యత్తుకు మేలు

– విశాఖ పోర్టు పనితీరును అభినందించిన జీవీఎల్ ఇటీవల కాలంలో భారీ స్థాయిలో పనితీరు మెరుగుదల కనపరచిన విశాఖ పోర్ట్ అథారిటీ (వీపీఏ) ప్రపంచ ర్యాంకింగ్ లో అగ్రస్థానానికి చేరుకుంది. 2023 సంవత్సరానికి తాజా గ్లోబల్ ర్యాంకింగ్స్ లో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (విపిఎ) 62.29 ఇండెక్స్ పాయింట్లతో 20 వ స్థానాన్ని, మరియు కంటైనర్ పోర్ట్ పనితీరు సూచికలో 19వ స్థానాన్ని పొందడం పోర్టు యొక్క అద్భుతమైన పనితీరుకు […]

Read More

వచ్చేనెల 1 నుంచి బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు

వచ్చేనెల 1 నుంచి పంపిణీ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెల్లరేషన్‌ కార్డుదారులకు బియ్యంతోపాటు పంచదార, కందిపప్పును ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఏడాదిగా కందిపప్పు పంపిణీని నిలిపివేసింది. దీంతో పేదలు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈనేపథ్యంలో ఈనెల 12వతేదీన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో రేషన్‌ షాపుల ద్వారా కందిపప్పు […]

Read More

హోంమంత్రి అనిత సమీక్ష

విశాఖ : ఆంధ్రప్రదేశ్ హోంశాఖ, విపత్తుల నిర్వహణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వంగలపూడి అనిత సోమవారం మధ్యాహ్నం విశాఖ సర్క్యూట్ హౌస్ లో పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విశాఖలో శాంతి భద్రతలు, గంజాయి రవాణా , మాదక ద్రవ్యాలు సరఫరా , సిబ్బంది పనితీరు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

Read More

హమ్మయ్య.. జగన్ ఇంటి రోడ్డుకు దరిద్రం వదిలింది!

జగన్ రెడ్డి రోడ్డు నుంచి ప్రజలకు విముక్తి (బోయపాటి రమేష్) తాడేపల్లి ప్యాలెస్ ముందు నియంత జగన్ రెడ్డి ఆక్రమించుకున్న రోడ్డు నుంచి, ప్రజలకు విముక్తి లభించింది. ప్రజలు వాడుకోవలసిన రోడ్డుని, ఆక్రమించి… తన ప్యాలెస్ ముందు పేదలు ఉండటానికి వీలు లేదని, జగన్ రెడ్డి వాళ్ళ ఇళ్లు తీసేయించాడు. అంతేకాదు, అక్కడే ఉన్న తెలుగు తల్లి విగ్రహాన్ని తొలగించాడు. తన ఇంటి ముందు ఉన్న రోడ్డు తన కోసమే […]

Read More

ధర్మారెడ్డి అక్రమాలపై న్యాయవిచారణ చేయాల్సిందే

• టీటీడీ ఈఓ ధర్మారెడ్డిని రిలీవ్ చేయవద్దు • కరుణాకరెడ్డి రిజైన్ చేసినా, ధర్మారెడ్డి రిటైర్డ్ అయినా చేసిన తప్పులు ఎక్కడికి పోతాయి? • ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ ఎక్కడికి జంప్ అయినా తప్పించుకోలేరు • తిరుమల నుండి రాష్ట్రంలో ప్రక్షాళన మొదలైంది • ధర్మా రెడ్డి రిటైర్మెంట్, కరుణాకర రెడ్డి రిజైన్ చేస్తే…. ఇద్దరూ శుద్ధపూసలు అయిపోతారా? • శ్రీవాణి ట్రస్ట్ ల పేరుతో, సమరత సేవా ట్రస్ట్ […]

Read More