కార్యసాధకుడు లోకేష్ కు, విధ్వంసకుడు జగన్ కు వ్యత్యాసమిదే!

బాధ్యతలు చేపట్టకముందే విద్యాశాఖ ప్రక్షాళనకు లోకేష్ రూట్ మ్యాప్ అమరావతి: అనునిత్యం ప్రజల కోసం పరితపించే నాయకుడు ఒకవైపు… కూల్చివేతలు, విధ్వంసంతో పాలన ప్రారంభించిన నేత మరో వైపు… యువనేత లోకేష్, మాజీ సిఎం జగన్ నడుమ స్పష్టమైన వ్యత్యాసాన్ని రాష్ట్రప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించాక ప్రజావేదిక కూల్చివేతతో కక్షపూరిత రాజకీయాలకు తెరలేపారు నాటి ముఖ్యమంత్రి జగన్. ప్రజలకు సేవ చేయాలంటే కేవలం అధికారం మాత్రమే […]

Read More

పద్మనాభరెడ్డిగా పేరు మారుస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల

పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ గెలిస్తే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాలు చేసిన ముద్రగడ పద్మనాభం చెప్పినట్టే తన పేరు మార్చుకున్నారు.  పవన్ గెలవగానే పేరెప్పుడు మార్చుకుంటున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ మొదలైంది. ట్రోలింగ్‌పై స్పందించిన ముద్రగడ తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నానని మీడియా ముఖంగా వెల్లడించారు. ఆ తర్వాత తన పేరును మార్చాలంటూ ఆయన ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా, ఆయన పేరును ముద్రగడ పద్మనాభం నుంచి […]

Read More

ఘనంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నారా భువనమ్మ జన్మదిన వేడుకలు

నిజం గెలవాలి టీం సభ్యులు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది… ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవలు అందిస్తూ పేదవారికి అండగా ఉంటూ ముందుకు సాగుతున్న భువనమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నిజం గెలవాలి టీం సభ్యులు. భువనమ్మ చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ప్రజలంతా చైతన్యం పొందారని నిజాన్ని గెలిపించారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో నిజం గెలవాలి కోఆర్డినేటర్ శాసనమండలి సభ్యులు […]

Read More

ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచినప్పుడు ఈ నోరు ఏమైంది?

-నోరులేని ఈవీఎంలను నిందిస్తారా? -ముందు మీ నోరు శుభ్రం చేసుకొని అనుమానాలు నివృతి చేసుకోండి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి ఊహించని, ఊహకందని,కోలుకోలేని, కలలో కూడా అనుకోలేని రిజల్ట్స్ ప్రజలు ఇచ్చారు. WHY NOT 175 కు సరైన సమాధానం ఇచ్చారు. వైఎస్సార్సీపీ పార్టీ నాయకుడు రెండు లక్షల డెబ్భై వేల కోట్లు ప్రజలకు వివిధ పథకాల కింద పంచితే ఆ డబ్బు తీసుకున్న […]

Read More

ఇంగ్లీష్ మీడియం.. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే

– ఇంగ్లీష్ మీడియంపై ఆసక్తి ఆత్మహత్య కంటే తక్కువేమీ కాదు – ఎన్‌సీఈఆర్టీ చీఫ్ దినేశ్ ప్రసాద్ సక్లానీ – ఇంగ్లీష్ మీడియం వైపు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారని వ్యాఖ్య ఢిల్లీ: ఇంగ్లీష్ మీడియాపై తల్లిదండ్రుల మోజు ఆత్మహత్య కంటే తక్కువేమీ కాదని ఎన్‌సీఈఆర్టీ చీఫ్ దినేశ్ ప్రసాద్ సక్లానీ అన్నారు. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… చాలాచోట్ల సరైన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు లేనప్పటికీ, తల్లిదండ్రులు […]

Read More

ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు

– హోం శాఖ కార్యదర్శిగా హరీష్‌గుప్తా -గుంటూరు వాసికి డీజీపీ పదవి అమరావతి: సీనియర్ ఐపిఎస్ అధికారి, ఆర్టీసీ చ్మైరన్ ద్వారకా తిరుమలరావు ఏపీ డీజీపీగా నియమితులయ్యారు. వివాదరహిత అధికారిగా పేరున్న ద్వారకా తిరుమల రావు అందరి కంటే సీనియర్ అధికారి. 1989 బ్యాచ్‌కి చెందిన ద్వారకా నిజానికి ఎప్పుడో డీజీపీ కావలసి ఉంది. ఆయనకంటే జూనియర్ అయిన రాజేంద్రనాధ్‌రెడ్డికి డీజీపీ ఇచ్చిన జగన్.. ద్వారాకాకు ఆర్టీసీ చైర్మన్ ఇచ్చారు. […]

Read More