డబ్బులు ఎవరికి ఊరికే రావు!

– అర్ధం చేసుకోలేరు.. అంతే..! దీరూబాయ్ అంబానీ మరణించిన తర్వాత… కుటుంబ ఆస్తిని, నాలుగు వాటాలుగా పంచారు. 10 శాతం భార్యకి,10 శాతం కూతురికి, 40 శాతం పెద్దకొడుకు ముఖేష్ అంబానీకి, 40 శాతం చిన్న కొడుకు అనిల్ అంబానీ కి. పదేళ్ల తర్వాత చూస్తే… అన్నదమ్ములు ఇద్దరి మధ్య, ఆస్తిలో తేడా… సుమారు లక్ష కోట్లు. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ ఉంటే, అప్పుల ఊబిలో అనిల్ అంబానీ. ఒక […]

Read More

సమ్మె విరమించిన జూడాలు

– జూనియర్ డాక్టర్లు చేసిన డిమాండ్లకు ప్రభుత్వం సానుకూల స్పందన రావడం తో సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించిన జూనియర్ డాక్టర్లు – మంత్రి దామోదర్ రాజనర్సింహకు కృతజ్ఞతలు – దామోదర్ రాజనర్సింహ, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గార్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన జూడాలు. – రాష్ట్ర వైద్య చరిత్రలో చారిత్రాత్మక దినోత్సవం: దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్: రాష్ట్ర వైద్య చరిత్రలో చారిత్రాత్మక దినోత్సవం. […]

Read More

జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ గా ఎ.వి. రంగనాథ్

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నూతన కమిషనర్ గా నియమించబడిన ఏ.వి. రంగనాథ్ బుధవారం బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్బంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది నూతన కమిషనర్ ను మార్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పాగుచ్చాలను అందజేసి అభినందనలు తెలియజేశారు. నూతన ఉద్యోగ భాద్యతలను కూడా ఎప్పటి లాగానే విజయవంతంగా కొనసాగించాలని వారు కోరారు.

Read More

కుటుంబసభ్యులతో ప్రధానిని కలిసిన గవర్నర్ బండారు దత్తాత్రేయ

మోదీతో దత్తాత్రేయ భేటీ మోదీని అభినందించిన గవర్నర్ దత్తాత్రేయ ‘విరాట్ స్వరూప్’ విగ్రహాన్ని ప్రధానికి బహుకరించిన బండారు న్యూఢిల్లీ: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన కుటుంబ సభ్యులతో కలిసి న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గవర్నర్ కృష్ణ భగవానుని ‘విరాట్ స్వరూప్’ విగ్రహాన్ని ప్రధానికి బహూకరించారు. వరుసగా మూడోసారి ప్రధానమంత్రి గా ఎన్నికైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక అభినందనలు , […]

Read More

రుణమాఫీ చేయక పోతే రైతులు తుక్కు రేగ్గొడతారు

– రుణ మాఫీ పై మాట తప్పితే ప్రజల్లో తిరగలేరు – రేవంత్ రెడ్డి ని హెచ్చరించిన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారం లోకి వచ్చాక, ప్రారంభ ముగింపు తేదీలు అంటూ షరతులు విధించడం రైతుల కు వెన్నుపోటు పొడవడమేనని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి […]

Read More

సచివాలయ ఉద్యోగులంతా పింఛన్ల పంపిణీలో పాల్గొనాలి

– ఒకటి రెండు రోజుల్లోనే పింఛన్ల పంపిణీ – ఊరికి దూరంగా కట్టిన సచివాలయాల మీద నివేదిక ఇవ్వండి – రాజీనామా చేసి కూడా సెల్‌ఫోన్లు, సిమ్‌ కార్డుల స్వాధీనం చేయని వారిపై చర్యలు తీసుకోండి – సచివాలయాలు, పంచాయితీల మధ్య సమన్వయ లోపాన్ని సవరించాలి – గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులతో మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి సమీక్ష – సమస్యలన్నింటిపై సమగ్ర నివేదికకు […]

Read More

టీచర్లపై అనవసర యాప్ ల భారాన్ని తగ్గించండి

ఉపాధ్యాయుల బదిలీల్లో రాజకీయ జోక్యం ఉండొద్దు! ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గుదలపై నివేదిక ఇవ్వండి పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష అమరావతి :  ఇకపై ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా జరిగాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యలో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సచివాలయంలో […]

Read More

కార్యకర్తలతో కేసీఆర్ బిజీ బిజీ

నేతలతో వరస భేటీలు కార్యకర్తల యోగక్షేమాలు అడుగుతున్న కేసీఆర్ కార్యకర్తలతో ఫొటోలు మళ్లీ మనమే వస్తామన్న భరోసా నేతలతో తన అనుభవాలు పంచుకుంటున్న కేసీఆర్ ఎర్రవెల్లి: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తో కార్యకర్తలు అభిమానుల సందర్శన గత వారం రోజులుగా కొనసాగుతూనే ఉన్నది. తమ అభిమాన నేతను చూసేందుకు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున ఎర్రవెల్లి నివాసానికి తరలి వస్తున్నారు. వచ్చిన ప్రతి కార్యకర్తను […]

Read More

వేదుల వెంకటరమణ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసిన హైకోర్టు

– వెంకటరమణపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరగాల్సిందే – న్యాయం అమ్మకానికి గురవుతున్నదన్న భావనకు దారితీస్తుంది – జస్టిస్‌ లక్ష్మణ్‌ హైదరాబాద్‌, జూన్‌ 26:  హైకోర్టు న్యాయవాది వేదుల వెంకటరమణపై నమోదైన క్రిమినల్‌ కేసు కొట్టివేయాలని వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. వెంకటరమణపై నమోదైన కేసులో దర్యాప్తు పెండింగులో ఉన్నందున కేసును కొట్టివేయజాలమని హైకోర్టు పేర్కొంది. ”పిటిషనరుకు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవి. ఈ న్యాయస్థానంలోని న్యాయమూర్తులకు లంచం ఇచ్చేందుకు […]

Read More

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను పరామర్శించిన కేటీఆర్

సతీమణి మరణంతో విషాదంలో ఉన్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కుటుంబాన్ని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పరామర్శించారు.అల్వాల్ లోని ఎంఎల్ఏ మేడిపల్లి సత్యం నివాసానికి చేరుకొని రూపదేవి చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. కేటీఆర్ వెంట కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి , ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే […]

Read More