గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకొని నట్టేట మునిగారు!

కేరళ: గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకొని ప్రయాణించిన యువకులకు చేదు అనుభవం ఎదురైంది. కేరళ కాసర్‌గోఢ్‌ జిల్లాకు చెందిన అబ్దుల్‌ రషీద్‌తో పాటు మరో యువకుడు ఆదివారం తె. జా కర్ణాటకలోని ఆసుపత్రికి బయలుదేరారు. ఈ సమయంలో గూగుల్‌ మ్యాప్స్‌ను ఉపయోగించారు. అయితే వారు ప్రయాణిస్తున్న కారు హఠాత్తుగా నదిలోకి దూసుకుపోయింది. నీటి ఉధృతికి కారు కొట్టుకుపోగా.. వారు చెట్టును పట్టుకొని ప్రాణాలతో బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలయింది.

Read More

పాల‌న చేత‌కాని జ‌గ‌న్‌

– రాష్ట్ర ప్ర‌జ‌ల త‌ర‌పున సీఎం చంద్ర‌బాబుకి ధ‌న్య‌వాదాలు – జులై 1వ‌తేదీ 65 ల‌క్ష‌ల మంది ఫించ‌న్లు పంపిణీ – రాష్ట్ర‌మంతా ఫించ‌న్ల పండుగ – ఫించ‌న్ల పంపిణీ కోసం 8వేల మంది ఉద్యోగులు సిద్ధం – అన్నీ ఏర్పాట్లు పూర్తి – పాల‌న చేత‌కాని జ‌గ‌న్‌ – అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్ర రాష్ట్రం – గాడిలో పెట్టే స‌త్తా ఒక్క చంద్ర‌బాబుకే ఉంది రాష్ట్ర మంత్రి డాక్ట‌ర్ […]

Read More

రాజకీయ నేతల గుప్పెట్లో బందీలయిన క్రీడా సంఘాలు

– ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి విన్నవిస్తున్న క్రీడాకారులు మంగళగిరి : గత వై. ఎస్. ఆర్. సి. పి. ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని రంగాలూ అధోగతి పాలయ్యాయి. క్రీడారంగం సైతం అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్రంలో దారి తప్పిన వ్యవస్థలను దారిలో పెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధృడ సంకల్పంతో వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యం ఆంధ్ర ప్రదేశ్ […]

Read More

పింఛన్ల పంపిణీలో ప్రతి నాయకుడు పాల్గొనాలి

– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ: జూలై 1న జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతి నాయకుడు సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొనాలని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. మండల, టౌన్‌ అధ్యక్షులు, డివిజన్‌, వార్డు అధ్యక్షులు, క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌, సెక్షన్‌ ఇన్‌చార్జ్‌లు, అన్ని పార్టీ పదువుల్లో ఉన్న నాయకులు జనసేన, బీజేపీ ఎన్‌డీఏ కూటమి నాయకులందరూ ఆయా సచివాలయాల పరిధిలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు […]

Read More

జులై 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ‘స్టాప్ డయేరియా’

-కేంద్రం ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ సర్వ సన్నద్ధం -ఐదేళ్లలోపు చిన్నారుల్లో డయేరియా మరణాల్ని నిరోధించడమే లక్ష్యం అమరావతి: జులై 1 నుండి ఆగస్టు 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ‘స్టాప్ డయేరియా’ అవగాహన ,ప్రచార, కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ సర్వ సన్నద్ధమయ్యింది. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ , స్పెషల్ చీఫ్ సెక్రటరీ […]

Read More

మీరూ అరకు కాఫీని ఆస్వాదించండి

-అరకు కాఫీ అద్భుతం.. -చంద్రబాబుతో అరకు కాఫీ తాగే అవకాశం వచ్చింది -మోదీ ‘మన్‌కీ బాత్’లో చంద్రబాబు ప్రస్తావన వికసిత భారత దేశం కోసం ప్రయత్నాలు మనందరి జీవితాల్లో ‘అమ్మ’కు అత్యున్నత స్థానం ‘అమ్మ పేరుపై ఒక చెట్టు భూమాత మనందరి జీవితాలకు ఆధారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2024 వ సంవత్సరం జూన్ 30 వ తేదీన జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) […]

Read More

12 వేల కోట్ల సమీకరణకు ఎన్టీపీసీకి గ్రీన్ సిగ్నల్

బాండ్లు, ఎన్‌సిడి ల ద్వారా ₹12 వేల కోట్ల నిధులను సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపినట్లు ఎన్‌సిడి వెల్లడించింది.. ప్రైవేట్ ప్లేస్‌మెంట్ కింద విడతల వారీగా బాండ్లను విక్రయించ నున్నట్లు సెబీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ బాండ్ల టెన్యూర్, లిస్టింగ్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. FY24 లో ₹1,81,166 కోట్ల ఆదాయం ఆర్జించిన ఎన్‌సిడి షేర్ ధర బిఎస్‌ఈ లో ప్రస్తుతం ₹379.50 గా ఉంది..

Read More

కేంద్ర రుణ భారం రూ. 172 లక్షల కోట్లు

కేంద్ర ప్రభుత్వ స్థూల రుణాలు గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక కాలంలో (2024 జనవరి–డిసెంబర్‌) 3.4 శాతం మేర పెరిగి రూ. 171.78 లక్షల కోట్లకు చేరాయి. అంతకు ముందు త్రైమాసికం చివరికి (2023 అక్టోబర్‌ –డిసెంబర్‌) ఇవి రూ.166.14 లక్షల కోట్లుగా ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ స్థూల రుణాల్లో పబ్లిక్‌ డెట్‌ (బాండ్లు రూపంలో) వాటా 90.2 శాతంగా ఉంది.

Read More

ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌గా ఉపేంద్ర ద్వివేది

(వెంకట్) ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు స్వీకరించారు.2022 మే నుంచి ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ మనోజ్ పాండే పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేశారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది దీనికి ముందు ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా ఉన్నారు. పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, మూడు జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్‌ఛార్జ్‌ కమెండేషన్ కార్డ్‌ లను […]

Read More

ముచ్చటగా మూడో పెళ్లి

-ఇంటింటికి వెళ్లి.. ఆహ్వానాలు అందించి.. -సందడిగా విందు, వినోదం.. -శుభ లేఖలు పంచి.. దగ్గరుండి మూడవ పెళ్లి జరిపించిన మొదటి భార్య – రెండో భార్య (వెంకట్) అల్లూరి జిల్లా ఏజెన్సీ లోని పెదబయలు మండలం గుల్లెలు పంచాయితీ కించూరు గ్రామం. అక్కడ సాగేని పండన్న.. పార్వతమ్మ ను తొలుత వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు అప్పలమ్మను కూడా మొదటి భార్య అంగీకారంతో పెళ్లాడాడు.. అలా ఇద్దరు భార్యలతో […]

Read More