అయోధ్య నుంచి కొండగట్టుకు రాముడి బాణం

– అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు (వెంకట్) జగిత్యాల : అయోధ్య బాల రాముడి కోసం బంగారం, వెండి మిశ్రమాలతో ప్రత్యేకంగా తయారు చేసిన బాణం ఈ రోజు ఉదయం కొండగట్టుకు చేరుకుంది. దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలకు ఈ బాణాన్ని తీసుకెళుతూ, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం అంజన్న సన్నిధికి చేరింది. నిజామాబాద్‌కు చెందిన శ్రీనివాస శర్మ అనే భక్తుడు బాల రాముడి కోసం ఈ బాణాన్ని […]

Read More

ఆ చిన్నారి ఆపరేషన్‌కు 16 కోట్ల ఖర్చు

– అందరూ స్పందించండి – టీడీపీ సహకరిస్తుంది – టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలోని గ్రివెన్స్ లో తమ కష్టాలను చెప్పుకునేందుకు భార్య భర్తలు ప్రీతమ్, గాయిత్రిలు తమ బిడ్డతో రాజమండ్రి నుండి వచ్చారు. వారి కూతురు తొమ్మినెలల చిన్నారి హితేషి ఒక అరుదైన ప్రాణాంతకర వ్యాధి( SMA స్పైనల్ మస్కులర్ ఎట్రాఫి టైప్ 1)తో బాధపడుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా […]

Read More

బాబును కలవాలా? అయితే 7306299999 కు ఫోన్ చేయండి

ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చేవారికి అధికార పార్టీ నేతలు కీలక సూచనలు చేశారు. తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ప్రజల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ కు రూపొందించారు. ప్రజలు తమ సమస్యలు తెలియజేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 7306299999ను సంప్రదించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెంబర్ కు వచ్చిన ఫిర్యాదును పరిశీలించి, ముఖ్యమంత్రి వద్దకు పంపిస్తారని పేర్కొన్నారు.

Read More

నాడు వైసీపీ దాడి తప్పే

-నెలకు 4 వేల పెన్షన్ మంచిదే -బాబు పాలనపై అప్పుడే స్పందించను -ఇరు వర్గాలు సంయమనం పాటించాలి -ప్రజలు అంగీకరించలేదు కాబట్టే ఓడిపోయాం – మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ: చంద్రబాబుయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వ విధానాలను మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశంసించారు. ప్రభుత్వం ఏర్పడి ఇంకా 20 రోజులే అయినందున, పనితీరుపై ఇప్పుడే తానేమీ స్పందించనన్నారు. నెలకు 4 వేల రూపాయల పెన్షన్ మంచినిర్ణయయమేనన్న బొత్స… […]

Read More

బాబు అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా

విజయవాడ: సీఎం చంద్రబాబు అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రాను నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. కార్తికేయ మిశ్రా ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖలో డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

Read More

వెంకయ్యనాయుడి నుంచి చాలా నేర్చుకున్నా

– వ్యక్తిత్వం, దార్శనికతల మేలు కలయికే వెంకయ్య – దేశ ప్రయోజనాలే మిన్న అని నమ్మిన వ్యక్తి – ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్న ప్రధాని – భారత పూర్వ ఉప రాష్ట్రపతి 75వ పుట్టినరోజు సందర్భంగా, వారి జీవిత విశేషాలతో మూడు పుస్తకాల ఆవిష్కరణ – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ – యువత రాజకీయాల్లోకి రావాలి, సిద్ధాంతపరమైన రాజకీయాలను ప్రోత్సహించాలి – ముప్పవరపు వెంకయ్యనాయుడు హైదరాబాద్: భారత […]

Read More

సామాజిక సంక్షేమానికి మారుపేరు తెలుగుదేశం

• ఎన్టీఆర్ భరోసా పేరుతో రేపు పెనుమాకలో స్వయంగా సీఎం చంద్రబాబు పెన్షన్లు పంపిణీ • అధికారంలోకి వచ్చిన వెంటనే 5 హామీలపై చంద్రబాబు సంతకం.. అమల్లోకి పథకాలు • నిరుద్యోగులకు మెగా డీఎస్సీ, స్కిల్ సెన్సెస్ తో ఉపాధి కల్పన • వినతులతో టీడీపీ కేంద్ర కార్యాలయానికి పోటెత్తుతున్న జనం.. పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ – పార్టీ ఆఫీసులపై దాడి చేసిన వారికి చట్టపరంగానే బుద్ధిచెబుతాం • […]

Read More

ఉద్యోగుల పక్షపాతి శ్రీనివాస్

-ఉద్యోగుల కోసం సీఎంలతోనే పోరాడిన నేత -ఎమ్మెల్సీ అశోక్ నివాళి మంగళగిరి: పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మృతిపై టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీఎన్జీఓ సంఘ మాజీ నేత అశోక్‌బాబు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. డి. శ్రీనివాస్ ఉద్యోగుల పక్షపాతి. 2010 అక్టోబర్ లో నేను APNGO అసోసియేషన్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు 9వ పీఆర్సీ (పే రివిజన్ కమిషన్) వ్యవహారంలో ఉద్యోగుల […]

Read More

పోలవరం పనులు పరిశీలించిన అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం

పోలవరం ప్రాజెక్టు ఎందుకు నిలిచిపోయింది. ప్రాజెక్టు నిర్మాణంలో అడ్డంకులు ఏమిటి? పనులను తిరిగి ఎలా ప్రారంభించాలి అనే అంశాలపై అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలిస్తోంది. 4 రోజుల పర్యటనలో భాగాంగా కాఫర్ డ్యామ్‌లు, డయాఫ్రమ్‌ వాల్‌ను పరిశీలించిన అనంతరం, పనుల పురోగతిపై నివేదిక ఇవ్వనున్నారు. పోలవరంలో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం ప్రాజెక్టును పరిశీలిస్తోంది. అమెరికా, కెనడాల నుంచి నలుగురు నిపుణులు వచ్చారు. కేంద్ర, […]

Read More

పల్లీలు తినండి..

వేరుశనగ జన్మ స్థలం దక్షిణ ఆఫ్రికా. ఇందులో విటమిన్ విటమిన్‌ కే, విటమిన్‌ ఈ, విటమిన్‌ బీ, సీ లుంటాయి. వీటిని కొందరు ఊరికే టైం పాస్ కి తింటూ వుండటం చేత వారికి తెలియకుండానే మంచి ఆరోగ్యం పొందిన వారు అవుతున్నారు. ఒక గుప్పెడు పల్లీలు తింటే కోడిగుడ్డు, పాలు నుండి వచ్చే బలం కన్న అధిక బలం వస్తుందని తెలుసా ? ఇది జీర్ణ శక్తిని పెంచి, […]

Read More