బస్తీ దవాఖానలో మంత్రి సీతక్క

హైదరాబాద్, మహానాడు : కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మంత్రి సీతక్క ప్రజాభవన్ లోని బేగంపేట బస్తీ దవాఖానలో హెల్త్ చెకప్ చేయించుకున్నారు. తదనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ…  వర్షాకాలంలో ఆరోగ్య విషయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించి వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు, అలాగే ఆరోగ్యమే-మహాభాగ్యం ప్రజలు ఆరోగ్యంగా ఉంటే దేశం సౌభాగ్యంగా ఉంటుందన్నారు. ప్రజలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. హెల్త్ చెకప్ చేసిన బస్తీ దవాఖాన సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Read More

మొక్కు తీర్చుకున్న కార్యకర్తలు

కాకినాడ, మహానాడు : సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా పంతం నానాజీ విజయం సాధించాలని పాత గైగోలుపాడు టీడీపీ కూటమి కార్యకర్తలు పాదయాత్ర చేస్తామని మొక్కుకున్నారు. మొక్కుకున్నట్టుగానే వారు గెలుపొందడంతో కాకినాడ రూరల్ కో కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ ఆధ్వర్యంలో శనివారం పాదయాత్రగా అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధికి బయల్దేరి మొక్కును తీర్చుకున్నారు.

Read More

ఉండవల్లిలో రంగా విగ్రహ ఏర్పాటు 

* అమరావతిలో రంగా పేరిట స్మృతి వనం * మంత్రి నారా లోకేష్ కు విన్నవించిన కాపు జాగృతి నాయకులు మంగళగిరి, మహానాడు : ఉండవల్లిలో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని పునర్నిర్మించాలని, రాజధాని అమరావతిలో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించి రంగా పేరిట స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని కాపు జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్ధన్, గుంటూరు జిల్లా ప్రధాన  కార్యదర్శి జొన్న […]

Read More

రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించొద్దు

–రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ -మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హైదరాబాద్, మహానాడు : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి బీఅర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ రాజ్యాంగ విరుద్ధంగా నడుచుకుంటున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా దేశ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ అధినేత రాహుల్ గాంధీకి ఆయన బహిరంగ లేఖ రాశారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ…రాహుల్ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని చెప్పిందేంటి […]

Read More

‘డార్లింగ్’ కంప్లీట్ ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్ టైనర్ : ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఎంటర్టైనింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది. డార్లింగ్ జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో నిర్మాత చైతన్య రెడ్డి విలేకరుల సమావేశంలో సినిమా […]

Read More

ఆవేశపడకు బొత్సా…

–బొత్సకు కౌంటర్ -టీడీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పలమనేరు, మహానాడు :హైదరాబాద్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమైన నేపథ్యంలో వైసీపీ నేత బొత్స చేసిన వ్యాఖ్యలను పలమనేరు టీడీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఖండించారు. ఈ సందర్బంగా అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ..అక్కడ ఉంది జగన్ కాదు, చంద్రబాబు… మీ జగన్ రాగానే, ఏ చర్చలు లేకుండా, అప్పనంగా ఏపి భవనాలు అప్పగించింది మర్చిపోలేదు. ఢిల్లీలో ఏపీ భవన్ ఇచ్చేస్తాం […]

Read More

ఇద్దరు సీఎంల భేటీలో తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చించాలి – టీఎఫ్ సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్

ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో సమావేశమవుతున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై వారు చర్చించనున్నారు. ఈ సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలను సైతం పరిష్కరించేలా చర్చ జరగాలని కోరారు టీఎఫ్ సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్. ఈ మేరకు ఆయన పలు సూచనలు చేశారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు […]

Read More

టైమ్స్ స్క్వేర్ మీద ‘బంగారు బొమ్మ’ సందడి

టాలెంట్‌ను ప్రద్రర్శించేందుకు ప్రస్తుతం ఎన్నో మార్గాలు, సాధనాలున్నాయి. ప్రతిభ ఏ ఒక్కరి సొత్తు కాదు. యంగ్ యాక్టర్స్, మ్యూజిషీయన్స్, ఆర్ట్ మీద ఫ్యాషన్ ఉన్న వాళ్లంతా కూడా రకరకాల మాధ్యమాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఇండిపెండెంట్ ఆల్బమ్స్‌కు ఎక్కువగా క్రేజ్ ఉంటోంది. స్టార్ హీరో, హీరోయిన్లు సైతం ఇండిపెండెంట్ ఆల్బమ్స్‌పై దృష్టి పెడుతున్నారు. తెలుగులో ఇండిపెండెంట్ ఆల్బమ్స్ తక్కువగా వస్తుంటాయి. ఎం.సి.హరి, ప్రొజాక్‌లు నటించిన బంగారు బొమ్మ అనే […]

Read More

“కలి” టీజర్

యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటించిన సినిమా “కలి”. ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మించింది. శివ శేషు రచించి దర్శకత్వం వహించారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ డ్రామా కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ తుది దశకు చేరుకుంది . త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు […]

Read More

సినిమాలవరకే హీరోలు…నిజజీవిత జీరోలా?

రాజ్ తరుణ్ తిరగబడర సామి హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకొని నన్ను దూరం చేసాడని అతని ప్రియురాలు లావణ్య ఆరోపణలు చేస్తోంది. మాల్వీ మల్హోత్రాతో లావణ్య మాట్లాడిన ఆడియో రికార్డ్స్ ని కూడా బయటకొచ్చాయి. వీటి ద్వారా తన వాదన కరెక్ట్ అని లావణ్య గట్టిగానే వాదిస్తోంది. నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి రాజ్ తరుణ్ మోసం చేసాడని బలంగా చెబుతోంది. లావణ్యకి కౌంటర్ గా రాజ్ […]

Read More