-బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్, మహానాడు : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని బీఆర్ఎస్ నేతలు జి.దేవి ప్రసాద్, మన్నె గోవర్ధన్ రెడ్డి, పల్లె రవికుమార్, రాంబాబు నాయక్ లు అన్నారు. తెలంగాణ భవన్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు అధికారంలోకి రావడానికి అశోక్ నగర్ కోచింగ్ సెంటర్ల చుట్టూ చక్కర్లు కొట్టారన్నారు. మెగా డీఎస్సీ అని […]
Read Moreస్టడీ సర్కిల్స్ ను వైఎస్సార్ ప్రభుత్వం విస్మరించింది
డీఎస్సీకి ఉచిత శిక్షణ ఇవ్వాలి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి అమరావతి, మహానాడు : స్టడీ సర్కిల్స్ ను వైఎస్సార్ ప్రభుత్వం విస్మరించిందని, వాటిని వెంటనే పునరుద్ధరించి డీఎస్సీకి ఉచిత శిక్షణ (కోచింగ్) ఇవ్వాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి సీఎం చంద్రబాబును కోరారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మ […]
Read Moreరాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే మా లక్ష్యం
ఉప ముఖ్యమంత్రి భట్టి సమర్థించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, మహానాడు : వైఎస్సార్ అంటే సంక్షేమం, వైఎస్సార్ ఆశయం అంటే అభివృద్ధి, వైఎస్సార్ లక్ష్యం అంటే ఈ దేశమంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. వైఎస్సార్ ను అభిమానించే నాయకులంతా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలి, అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. మనమంతా […]
Read Moreప్రజాభవన్ లో వైఎస్సార్ ఫోటో ఎగ్జిబిషన్
భావోద్వేగాలకు లోనైన నాయకులు వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు హైదరాబాద్ , మహానాడు : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా ప్రజాభవన్ లో ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తెలంగాణ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కెవిపి రామచంద్రరావు, ఇతర సీనియర్, ముఖ్య నాయకులు సోమవారం తిలకించారు. ఫోటో […]
Read Moreగొల్లకుర్మగా నాకు మంత్రి పదవి ఇవ్వాలి
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భువనగిరి, మహానాడు : గొల్లకుర్మగా నాకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం, డిప్యూటీ సీఎం, మిగతా మంత్రులను కలిసి తన అభిప్రాయాన్ని చెప్పినట్లు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… మంత్రి పదవి ఆశిస్తున్నట్లు నా అభిప్రాయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పాను. సీఎం సానుకూలంగా స్పందించారు. నల్గొండ పార్లమెంట్ పరిధిలో […]
Read Moreపర్యావరణహితంగా వేడుకలు… ఉత్సవాలు చేసుకొంటే మేలు
• వినాయక చవితికి మట్టి వినాయకులను పూజించేలా ప్రజలకు అవగాహన • ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలపై వరుసగా సమీక్షలు చేస్తూ ప్రజా ప్రయోజనాలు, అభివృద్ధి, అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు నిర్మాణాత్మక సూచనలు, అందుకు అనుగుణంగా ఆదేశాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు, వివిధ వర్గాల ప్రజల […]
Read Moreరాష్ట్ర భవిష్యత్తే చంద్రబాబు లక్ష్యం
తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ ఉయ్యూరు, మహానాడు : రాష్ట్ర భవిష్యత్తే చంద్రబాబు లక్ష్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్ అన్నారు. ఉయ్యూరు లోని తెదేపా కార్యాలయంలో పట్టణ ఆర్పీలు, డ్వాక్రా సంఘం లీడర్లు, పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులు సోమవారం వై.వి.బి.రాజేంద్రప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి నిధులు, […]
Read Moreమెరిట్ స్టూడెంట్స్ కి ఉచిత ల్యాప్ టాప్స్ పంపిణీ
కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ కడియాల లలిత్ సాగర్ నేడు ప్రకాశం జిల్లా, దర్శి నియోజకవర్గం, ముండ్లమూరులో ఉత్తర అమెరికా తెలుగు సంఘం సౌజన్యంతో ముండ్లమూరు మండలంలోని 20మంది పేద విద్యార్థులలో మెరిట్ స్టూడెంట్స్ కి ఉచిత ల్యాప్ టాప్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ కడియాల లలిత్ సాగర్. వెంకట్ జెల్లెలమూడి అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఈ ల్యాప్ టాప్స్ ని స్పాన్సర్ చేశారు. డాక్టర్ లలిత్ సాగర్ మాట్లాడుతూ…. […]
Read Moreపిన్నెల్లిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. గురజాల డీఎస్పీ ఆధ్వర్యంలో నెల్లూరు సెంట్రల్ జైలులో విచారిస్తున్నారు. సీఐపై దాడి, ఈవీఎం ధ్వంసంతో పాటు దాడుల్లో ఎవరెవరు పాల్గొన్నారనే అంశాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
Read Moreధ్రువీకరణ పత్రం అందుకున్న ఎమ్మెల్సీ హరిప్రసాద్
అమరావతి, జూలై 8, 2024: ఎమ్మెల్యే కోటాలో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా జూలై 5 న నామినేషన్ దాఖలు చేసిన పిడుగు హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు, ఎమ్మెల్సీ గా ఆయనను ఖరారు చేస్తూ రిటర్నింగ్ అధికారి ఎం. విజయ రాజు శాసన సభ కార్యాలయంలో నేడు ధ్రువీకరణ పత్రం జారీ చేసి హరిప్రసాద్ కు అందజేశారు. పత్రికా రంగంలో సుమారు ఇరవై సంవత్సరాలకు పైగా పనిచేసిన అనుభవం […]
Read More