– స్థానికుల సమస్యలు పరిష్కరించటంలో జీహెచ్ఎంసీ వ్యవహరిస్తున్న తీరుపై కేటీఆర్ ఆగ్రహం – ఎన్ని ఫిర్యాదులు చేసిన మేయర్ పట్టించుకోవటం లేదంటూ కేటీఆర్ కు ఓ నెటిజన్ ట్వీట్ – ట్వీట్ పై స్పందిస్తూ జీహెచ్ఎంసీ స్పందించకపోతే తామే శ్రమదానం చేస్తామని హెచ్చరించిన కేటీఆర్ హైదరాబాద్: ప్రజలు తమ కాలనీల్లో సమస్యలున్నాయంటూ ఎన్ని ఫిర్యాదులు చేసిన జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవటంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం […]
Read Moreపాత ఫీజు రీఎంబర్స్ మెంట్ కు విధివిధానాలు రూపొందించండి
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల తగ్గుదలపై మంత్రి ఆందోళన ఉన్నతవిద్య శాఖపై అధికారులతో మంత్రి నారాలోకేష్ సమీక్ష అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానాన్ని అమలుచేసేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్నతవిద్యశాఖ పరిధిలో నెలకొన్న సమస్యలపై మంత్రి లోకేష్ సోమవారం అధికారులతో […]
Read Moreపారదర్శకంగా ప్రజాహిత పాలన
ప్రజాపాలనే మా ప్రధమ ప్రాధాన్యం ప్రజల ప్రయోజనాలు అర్ధం చేసుకుని పనిచేయండి భాషతోపాటు తెలంగాణ సంస్కృతిలో భాగస్వాములు కావాలి కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ దిశానిర్దేశం ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే పథకాలను చివరి లబ్ధిదారుల వరకు చేరవేసే బాధ్యత కలెక్టర్లదే ఏసీ గదులకే పరిమితమైతే ఎలాంటి సంతృప్తి ఉండదు కలెక్టర్లు అందరూ క్షేత్రస్ధాయిలో పర్యటించాల్సిందే అయిదేండ్లలో రూ. లక్ష కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ […]
Read Moreప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: చంద్రబాబు నాయుడు, ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని గళ్ళా మాధవి అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఉద్యోగ నగర్ లోని సంజయ్ ఆర్కేడ్ అపార్ట్మెంట్ లో ఎమ్మెల్యే గళ్ళా మాధవికి అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడూతూ.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు చాలా అనతి కాలములోనే తనను ఎంతగానో ఆదరించారని, నియోజకవర్గ […]
Read Moreఆటోనగర్ పూర్తి చేసి చిలకలూరిపేటకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తాం
ఏపీఐఐసీ అధికారులతో కలిసి ఆటోనగర్ను పరిశీలించిన ప్రత్తిపాటి బుధవారం సాగర్ కుడి కాలువ ద్వారా నీటి విడుదల సోమ లేదా మంగళవారానికి చిలకలూరిపేట చెరువుకు సాగర్ జలాలు చిలకలూరిపేట, మహానాడు: చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయిన ఆటోనగర్ను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసి చిలకలూరిపేటకే ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తామని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. సకల సౌకర్యాలతో త్వరలోనే లబ్ధిదారులకు క్కడ కేటాయించిన […]
Read Moreవినుకొండ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతా..
-ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు -డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన వినుకొండ, మహానాడు: వినుకొండ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, దీనిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని 32వ వార్డు విష్ణుకుండి నగర్లో డ్రైనేజీ నిర్మాణం పనులకు మంగళవారం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 32వ వార్డు ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు వార్డ్ […]
Read Moreమాటలు, మూటలు, ముఠాలతోనే కాంగ్రెస్ పాలన
-ప్రజాపాలన గాలికి.. కొత్త రేషన్ కార్డుల జారీ ఇంకెప్పుడు? -కాంగ్రెస్ సర్కారు విద్యార్థి, యువజన, నిరుద్యోగుల విరోధి -పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు -సర్టిఫికెట్లు ఇచ్చేందుకు యాజమాన్యాలు నో -ఉన్నతవిద్యకు పేద విద్యార్థులు దూరం -ఎంఎస్ఎంఈలకు ఆగిపోయిన సబ్సిడీలు -రూ.3,300 కోట్లకు పైగా బకాయిలుపెండింగ్ -నత్తనడకన ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం స్కాం విచారణ – భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర […]
Read Moreరైతు రుణమాఫీ మార్గదర్శకాలు నిలిపివేయాలి
-ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింప చేయాలి -తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ అమలు కోసం విడుదల చేసిన మార్గదర్శకాలు ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం గానూ, వీటి వలన లక్షలాదిమందికి రుణమాఫీ అందకుండా పోతుందని, ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు సవరించి షరతులు ఎత్తివేసి కట్ ఆఫ్ తేదీల మధ్య ఉన్న పంట రుణాలన్నీ మాఫీ చేయాలని తెలంగాణ రాష్ట్ర […]
Read Moreతెలుగులో ప్రభుత్వ ఉత్తర్వుల జారీ సంతోషకరం
– రేవంత్ రెడ్డికి, అధికారులకు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అభినందనలు హైదరాబాద్: ప్రభుత్వ ఉత్తర్వులు తొలిసారి తెలుగులో జారీ చేయడం చాలా సంతోషకరం. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు సహా పరిపాలనకు సంబంధించిన అంశాలు తెలుగులో జారీ చేయాలని నేను ఎప్పటినుంచో సూచిస్తూనే ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం తొలిసారి తెలుగులో, అందులోనూ రైతుల రుణమాఫీ మార్గదర్శకాలపై తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయం. ప్రజల కోసమే పరిపాలన […]
Read Moreపాత ఫీజు రీయింబర్స్ మెంట్ కు విధివిధానాలు రూపొందించండి
-ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల తగ్గుదలపై మంత్రి ఆందోళన -ఉన్నతవిద్య శాఖపై అధికారులతో మంత్రి నారాలోకేష్ సమీక్ష అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానాన్ని అమలుచేసేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్నతవిద్యశాఖ పరిధిలో నెలకొన్న సమస్యలపై మంత్రి లోకేష్ సోమవారం అధికారులతో […]
Read More