వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు

– రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు అమరావతి , మహానాడు :  రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతోపాటు వరద ప్రభావం పడిన గ్రామాల్లోని ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలిచ్చారు. రక్షిత తాగునీరు సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. అందుకు యుద్ధ […]

Read More

ఏపీలో హత్యల కథ ఇదీ!

– జూన్ 4 నుంచి జులై 22 వరకు రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరిగాయో చెప్పిన ఏపీ పోలీస్ శాఖ – ఏపీలో 31 రాజకీయ హత్యలు జరిగాయన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి… పార్లమెంటులో ఎండగడతామని వెల్లడి – మిథున్ రెడ్డి వ్యాఖ్యలపై గణాంకాలతో సహా స్పందించిన పోలీస్ శాఖ అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, 31 రాజకీయ […]

Read More

రాజు ర్యాగింగ్.. జగన్ షాకింగ్!

– భుజం మీద చేయేసిన రఘురామ – బిత్తరపోయిన జగన్‌రెడ్డి – జగన్ పక్కనే కూర్చుని మరీ ర్యాగింగ్ – రోజూ సభకు రావాలన్న రాజు – తప్పకుండా వస్తానన్న జగన్‌రెడ్డి – తడబడుతూ.. సిగ్గుపడుతూ కనిపించిన జగన్ – తనకు జగన్ పక్క సీకు ఇవ్వాలని కేశవ్‌ను కోరిన రాజు – రాజు ధైర్యాన్ని మెచ్చుకున్న టీడీపీ-బీజేపీ ఎమ్మెల్యేలు – బయటకు వచ్చిన రాజును ప్రశంసలతో ముంచెత్తిన చిత్తూరు […]

Read More

జగన్ కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు లేదు

– తెదేపా జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ నరసరావుపేట, మహానాడు :  ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి ముందు వరుసలో  ఉంటారని, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదు అని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… దేవాలయంలాంటి అసెంబ్లీలో బూతుల మంత్రులతో గౌరవసభను కౌరవసభగా మార్చి, సభ్య సమాజం తలదించుకునేలా అసెంబ్లీని మార్చిన జగన్, రాజ్యాంగం, విలువలు గురించి మాట్లాడితే […]

Read More

175 మంది శారీరక, మానసిక దివ్యాంగులకు స్కూల్ బ్యాగులు పంపిణి

ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ నూతన అధ్యక్షరాలిగా డాక్టర్ పి.రేవతి విజయవాడ: సామాజిగ సేవా కార్యక్రమాలే ధ్యేయంగా ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ ముందడుగు వేస్తుందని క్లబ్ నూతన అధ్యక్షరాలు డాక్టర్ పి.రేవతి అంబారు. నగరంలోని ఎన్ఏసి కళ్యాణ మండపం లో ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ నూతన కార్యవర్గం బాధ్యతలు తీసుకుంది. 2024-25 సంవత్సరానికి గాను కార్యవర్గం ఏకగ్రీవం అయ్యుంది. […]

Read More

మదనపల్లె ఘటన ప్రమాదం కాదు

– డీజీపీ ద్వారకా తిరుమలరావు  మదనపల్లె, మహానాడు :  మదనపల్లె ఘటన ప్రమాదం కాదు అని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కార్యాలయ రికార్డులు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటన గురించి మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ.. మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో గత రాత్రి 11:30 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం పలు […]

Read More

డ్రగ్స్ ఫ్రీ సిటీ గా హైదరాబాద్

రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ అభివృద్ధి  – మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, మహానాడు :  డ్రగ్స్ ఫ్రీ సిటీ గా హైదరాబాద్ ను తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో చర్యలు చేపట్టనున్నట్లు హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. డ్రగ్స్ సంబంధిత ఔషధాలు కొన్ని మెడికల్ షాపులలో బయటపడుతున్నాయన్న ఎమ్మెల్యేల పిర్యాదుతో తక్షణమే సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. […]

Read More

రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలి: ఎస్సై

 –సేవా సంస్థల ఆధ్వర్యంలో రక్తదాన వారోత్సవాలు  కడప, మహానాడు : రక్తదానం ఒక దైవ కార్యంగా భావించి రక్తదానం చేసేందుకు యువత ముందుకు  రావాలని కడప టౌన్ ఎస్సై రంగస్వామి అన్నారు. స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థలు, నెహ్రూ యువ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన రక్తదాన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా ఎస్సై రంగస్వామి పాల్గొన్నారు. కడప పాత బస్టాండ్లో మూడవరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా […]

Read More

మెదడు తలలో ఉందా మోకాళ్లలో ఉందా?

-రైతుల కళ్లలో ఆనందాన్ని చూడలేక విమర్శలు -బీఆర్ఎస్ గల్లీలో కుస్తీ..  ఢిల్లీలో దోస్తీ! -హరీష్ రావు పై మండిపడ్డ ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య హైదరాబాద్, మహానాడు : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు రుణ మాఫీతో రైతుల కళ్ళలో ఆనందం వెల్లివిరిసింది. ఆ ఆనందాన్ని చూడలేకే హరీష్ రావు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య దుయ్యబట్టారు. తెలంగాణ రైతులను తప్పుదోవ పట్టిస్తూ, సీఎం […]

Read More

రెవెన్యూ రికార్డుల దగ్ధం వెనుక వైకాపా నేతల హస్తం

– తెదేపా జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్ మోహన్ రాజు మదనపల్లి, మహానాడు : మదనపల్లి సబ్ డివిజన్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డుల దగ్ధం వెనుక వైకాపా నేతల హస్తం ఉందని తెదేపా జిల్లా అధ్యక్షుడు  చమర్తి జగన్ మోహన్ రాజు అన్నారు. సబ్ డివిజన్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రాజు మాట్లాడుతూ..  మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో పెద్దిరెడ్డి కుటుంబం  భూదందాలకు పాల్పడింది. వారి అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చే సమయంలో […]

Read More