కేంద్ర బడ్జెట్ 2024: ఆంధ్రప్రదేశ్‌కు రూ. 15,000 కోట్లు

అమరావతి అభివృద్ధికి ప్రాధాన్యత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ లో ఆంధ్రప్రదేశ్‌ కు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాయి. రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించిన కేంద్రం, రాజధాని అమరావతి అభివృద్ధికి రూ. 15,000 కోట్ల భారీ నిధులను కేటాయించింది. బడ్జెట్‌ లో పలు కీలక రంగాలకు భారీ నిధులు కేటాయించింది. అమరావతి అభివృద్ధి: రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, కేంద్రం రూ. […]

Read More

అదానీ గంగవరం పోర్టులో భారీ అగ్నిప్రమాదం

– కన్వేయర్ బెల్టు దగ్ధం, కార్మికులు భయాందోళన విశాఖపట్నం, జూలై 23: అదానీ గంగవరం పోర్టులో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వినియోగంలో లేని నెంబర్ 13 కన్వేయర్ బెల్టు సైలో మెషిన్ ఏరియాలో వెల్డింగ్ పనులు జరుగుతుండగా, అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బొగ్గు లోడింగ్, అన్‌లోడింగ్ జరిగే ఈ ప్రాంతంలో మంటలు వ్యాపించడంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక శకటాల సహాయంతో మంటలు అదుపులోకి వచ్చాయి. పెదగంట్యాడ […]

Read More

నిరుద్యోగులకు తీపి కబురు

లోక్ సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఎంప్లాయిమెంట్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్స్‌ కోసం మూడు పథకాలు తీసుకువస్తామని పేర్కొంది. కొత్త ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించేందుకు మొదటి నెల జీతం ప్రభుత్వమే చెల్లిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అదేవిధంగా కొత్త ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ చెల్లింపులలో మొదటి నాలుగేళ్లు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈమేరకు లోక్ సభలో కేంద్ర […]

Read More

రాజధాని గ్రామాలలో మంత్రి నారాయ‌ణ‌ పర్యట

-అమరావతి స్మార్ట్ సిటీలో భాగంగా నిర్మిస్తున్న పలు భవనాలను పరిశీలించిన మంత్రి -వెంకటపాలెంలో నిర్మాణంలో ఉన్న అంగన్వాడి సెంటర్, ఈ-హెల్త్ సెంటర్, మంద‌డంలో నిర్మాణంలో ఉన్న అంగ‌న్వాడీ భ‌వ‌నాన్ని ప‌రిశీలించిన నారాయ‌ణ‌ రాజధాని గ్రామాలలో స్థానిక ఎమ్మెల్యే శ్రావ‌ణ్ కుమార్ తో క‌లిసి మంత్రి నారాయ‌ణ‌ పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిప‌ల్ శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌ మాట్లాడుతూ… రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయింది.గ‌త ప్ర‌భుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం […]

Read More

సారొస్తున్నారోచ్!

– అసెంబ్లీకి కేసీఆర్ – బడ్జెట్ సమావేశాలకు రానున్న కేసీఆర్ – ఇప్పటివరకూ హాజరుకాని మాజీ సీఎం – అనారోగ్యం పేరుతో ఇప్పటిదాకా గైర్హాజరు – అసెంబ్లీకి డుమ్మాపై కాంగ్రెస్-బీజేపీ విసుర్లు – కాలు బాగోలేకపోతే నల్లగొండ సభకు ఎలా వెళ్లారంటూ ప్రశ్నల వర్షం – ఎట్టకేలకూ అసెంబ్లీ సమావేశాలకు సారు – అస్త్రశస్త్రాలతో కాంగ్రెస్-బీఆర్‌ఎస్ సిద్ధం ( మార్తి సుబ్రహ్మణ్యం) తెలంగాణ జాతిపిత, మాజీ సీఎం కేసీఆర్ ఎట్టకేలకు […]

Read More