-ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలి -సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలి -ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చక్కదిద్దాలి -దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం -న్యూఢిల్లీలో వైకాపా నిరసనకు మద్దతు తెలిపిన నేతలు న్యూఢిల్లీ, మహానాడు : ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు క్షీణించాయని, వైకాపాపై దాడులకు నిరసనగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్.జగన్మోహన్ రెడ్డి నిరసన కార్యక్రమం చేపట్టారు. దాడులకు సంబంధించి ఫోటో […]
Read Moreరాజకీయాలు, వ్యాపార రంగాల్లో టీమ్ వర్క్ ముఖ్యం
– కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో నారా భువనేశ్వరి కుప్పం: రాజకీయాలు, వ్యాపార రంగాల్లో టీమ్ వర్క్ అనేది చాలా ముఖ్యం అని నేను బలంగా నమ్ముతాను. అభివృద్ధి జరగాలంటే టీమ్ మధ్య సమన్వయం అనేది చాలా ముఖ్యం. నేను నడిపే హెరిటేజ్ సంస్థలో నేను మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నప్పటికీ, కిందిస్థాయి ఉద్యోగులతో కూడా కలిసి, సంస్థ అభివృద్ధిలో వారిని సమన్వయం చేసేందుకు నా శాయశక్తుల ప్రయత్నం […]
Read Moreవైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలా? వద్దా?
– అసెంబ్లీ లాబీలో బీజేపీ ఎమ్మెల్యేల చిట్చాట్ అమరావతి: అసెంబ్లీ లాబీలో బీజేపీ ఎమ్మెల్యేల ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కొందరు బీజేపీలోకి వస్తామని చర్చించారన్నారు.వారిని చేర్చుకోవాలా లేదా అనే అంశంపై పార్టీ నేతలతో మాట్లాడుతున్నామన్నారు. అసెంబ్లీ లాబీలో బీజేపీ ఎమ్మెల్యేల చిట్చాట్లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కొందరు బీజేపీలోకి వస్తామని తమతో చర్చించారని విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణ రెడ్డిలు తెలిపారు. వారిని చేర్చుకోవాలా లేదా అనే […]
Read Moreమీ ప్రేమకు మేము ఏమిచ్చినా రుణం తీరదు
వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలను అతి కిరాతకంగా వేధించారు ప్రతి కార్యకర్తకు తెలుగుదేశంపార్టీ అండగా నిలుస్తుంది కూటమి పాలనలో రాష్ట్ర సుభిక్షంగా ఉంటుంది గుడ్లనాయనపల్లి గ్రామంలో మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి కుప్పం: ప్రజల ఉత్సాహం, గౌరవం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పార్టీకోసం మీరు కేటాయించే సమయాన్ని చూసి నాకు ఆశ్చర్యంగా ఉంది. దుర్మార్గపు పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు 2024 ఎన్నికల్లో […]
Read Moreబ్రతకమని సర్కార్ పొలాలు ఇస్తే ఇదేం బుద్ధి?
పాటు కాలువలు పాడుచేసి మట్టి వ్యాపారం నిబంధనలకు విరుద్ధంగా ఒకే కుటుంబానికి ప్రభుత్వ అసైన్డ్ పొలాలు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు కొండన్నగూడ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు షాద్ నగర్ : ప్రభుత్వం బతుకమని పేద ప్రజలకు అసైన్డ్ భూములను కేటాయిస్తే వాటిని నిబంధనలకు విరుద్ధంగా ఒకే కుటుంబం పెద్ద ఎత్తున సర్కార్ భూములను దక్కించుకొని.. ఇప్పుడు అదే […]
Read Moreరేవంత్ రెడ్డి రన్నింగ్ కామెంటరీ మానుకోవాలి
– కేటీఆర్ పేమెంట్ కోటాలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని నేను కూడా అనొచ్చు.రేవంత్ రెడ్డి అయ్యల పేర్లు చెప్పి పదవులు అనుభవిస్తున్నారు అని అంటున్నాడు. అంటే రాహుల్ గాంధీని అంటున్నడా? రాజీవ్ గాంధీని అంటున్నడా?
Read Moreస్వచ్ఛాంధ్ర సాధన దిశగా ఆంధ్రప్రదేశ్
-గ్రామ స్థాయిలో మురుగునీటి నిర్వహణకు ప్రణాళికలు -ఓడిఎఫ్, మొబైల్ అప్లికేషన్, సర్వేపై ఉన్నతస్థాయి సమీక్ష అమరావతి, మహానాడు : స్వచ్చాంధ్ర హోదా సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలను క్షేత్ర స్దాయిలో అమలు చేసి తగిన ఫలితాలను రాబట్టాలని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారన్నారు. […]
Read Moreపాలిటెక్నిక్ లలో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు
సాంకేతిక విద్యాశాఖ సంచాలకులు గణేష్ కుమార్ విజయవాడ, మహానాడు : పాలిసెట్ తుది దశ కౌన్సిలింగ్ ముగిసిన నేపథ్యంలో మిగిలి ఉన్న సీట్లను స్పాట్ అడ్మిషన్ విధానంలో భర్తీ చేయనున్నట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు, అడ్మిషన్ల కన్వీనర్ గుమ్మల గణేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్లలో మిగిలి ఉన్న సీట్లను పాలీసెట్ అర్హత కలిగిన, అర్హత లేని అభ్యర్థులచే అయా పాలిటెక్నిక్ ల స్ధాయిలో భర్తీ […]
Read Moreఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు క్షీణించాయి
-న్యూఢిల్లీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన -దాడులపై ఫోటో గ్యాలరీ న్యూఢిల్లీ, మహానాడు : ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు క్షీణించాయని, వైకాపాపై దాడులు జరుగుతున్నాయని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. దాడులకు నిరసనగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. చేపట్టారు. దాడులకు సంబంధించి ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, మీడియాను ఉద్ధేశించి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. నిరసన […]
Read Moreఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఆస్ట్రేలియా హై కమిషనర్ భేటీ
మంగళగిరి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ బుధవారం సాయంత్రం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫిలిప్ గ్రీన్ ని సత్కరించి, కూరగాయలతో కూడిన బొకే అందచేశారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్రం నుంచి ఉన్నత విద్యకు ఆస్ట్రేలియా వెళ్ళే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, ఆ దేశంలో […]
Read More