చంద్రబాబు పాలనలో స్త్రీలకు రక్షణ

-మనకు పదవులు శాశ్వతం కాదు -పైపాళ్యం గ్రామ దత్తత, మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి పైపాళ్యం బూత్ ఇన్చార్జి కార్తిక్ పైపాళ్యం గ్రామంలో బూత్ ఇన్చార్జిగా 2024 ఎన్నికల్లో వ్యవహరించాను. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఎంతో మంది పేద పిల్లలకు విద్యను అందిస్తున్న భువనమ్మ సేవలు కొనియాడదగినవి.ప్రభుత్వంతో పని లేదు అనే విధంగా ఎన్టీఆర్ ట్రస్టు నుండి గత పాలనలో కూడా పేదవారిని ఆదుకునేందుకు ముందు వరుసలో ఉన్నారు. కోవిడ్ […]

Read More

చంద్రబాబు ప‌ట్టుద‌ల‌, కేంద్రం ప్రోత్సాహంతో రాష్ట్రం అభివృద్ధి

– చంద్ర‌బాబు నాయుడు కృషి వ‌ల్లే కేంద్ర బ‌డ్జెట్‌లో వ‌రాలు జ‌ల్లు – ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి టి.జి భ‌రత్‌ విజయవాడ: సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆలోచ‌నా విధానంతో రాష్ట్రాన్ని పారిశ్రామికాభివృద్ధిలో ప‌రుగులు పెట్టిస్తామ‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ పేర్కొన్నారు. కేంద్ర బ‌డ్జెట్‌లో రాష్ట్రానికి వ‌రాల జ‌ల్లు కురిపించ‌డం సానుకూల ప‌రిణామ‌మ‌ని చెప్పారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్ర‌భుత్వం.. రాష్ట్ర అభివృద్ధి […]

Read More

జగన్ జమానాలో రాజ్యాంగ విచ్ఛిన్నం

– ఇప్పుడు రాజ్యాంగ ఉల్లంఘన అంటూ ధర్నా చేయడం విడ్డూరం – జగన్ జమానాలో విత్‌డ్రా అయిన 19 హెబియస్‌కార్పస్ కేసులపై విచారించాలి – రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందని రికార్డు చేసిన జస్టిస్ రాకేష్‌కుమార్ – దానిపై స్టే తెచ్చుకుని బయటపడ్డ జగన్ ప్రభుత్వం – జగన్ హయాంలో మంటకలసిన మానవ హక్కులు – లాయర్లకే గన్ పెట్టి బెదిరింపులు – నన్ను నా భార్యనూ కిడ్నాప్ చేశారు […]

Read More

పవర్ డిస్కమ్ లు, సింగరేణి ప్రైవేట్ పరం చేస్తామని ఎవరు చెప్పారు?

– సింగరేణి గనుల విషయంలో మీ వల్ల ఏం జరిగిందో చర్చకు సిద్ధం – దళిత మహిళ దేశ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తే మద్దతు ఎందుకు ఇవ్వలేదు కేంద్ర బడ్జెట్ పై శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్: డిస్కం లు, సింగరేణి గనులు ప్రైవేట్ పరం చేస్తున్నామంటూ గౌరవ శాసనసభ్యులు కేటీఆర్ మాట్లాడడం సరైంది కాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. […]

Read More

ఘనంగా గుర్రం జాషువా వర్ధంతి వేడుకలు 

గుంటూరు, మహానాడు :  మహాకవి గుర్రం జాషువా వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక నగరంపాలెం ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా ఉన్న గుర్రం జాషువా విగ్రహానికి పలువురు నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, ఎం జెఎస్ఎస్  నాయకులు పినపాటి మోహన్ రావు, అత్తోట జోసఫ్, దాసరి జాన్ బాబు, రాధా మాధ, బాబు […]

Read More

చెప్పుడు మాటలు విని పక్కనబెట్టారు! 

వైకాపాకు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే గుంటూరు, మహానాడు :  పొన్నూరు నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేశాను. చెప్పుడు మాటలు విని జగన్ నాకు పొన్నూరు నియోజకవర్గం టికెట్ ఇవ్వలేదు. అన్నివిధాలా పార్టీ లో అవమానాలను ఎదుర్కొన్నానని మాజీ ఎమ్మెల్యే కిల్లారి వెంకట రోశయ్య అన్నారు. గుంటూరు పార్లమెంటు పరిధిలోని నాయకులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో కిల్లారి వెంకట రోశయ్య మాట్లాడారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ.. వైసీపీ పార్టీ కోసం ఎంతో కృషి చేశాను. కానీ పార్టీ అధికారంలోకి రాగానే కనీస […]

Read More

జగన్ ధర్నాకు కూటమి పార్టీలు హాజరు

ఢిల్లీ: ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన దగ్గ‌ర నుంచి వైసీపీ కార్య‌కర్త‌ల‌పై దాడులు ఎక్కువ‌య్యాయ‌ని వైఎస్ జ‌గ‌న్ నేడు ఢిల్లీలో ధ‌ర్నా చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. అయితే జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా ఇండియా కూటమిలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ.. శివసేన(యూబీటీ), తృణమూల్ కాంగ్రెస్, ఐయూఎంఎల్, ఎఐఎడిఎంకే ఎంపీలు వైసీపీ శిబిరానికి హాజరై మద్దతు ప్రకటించారు. దీంతో జ‌గ‌న్ అనుకున్న వ్యూహం ఫ‌లించ‌ద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

Read More

గిరిజన సర్పంచ్ గోడుపై స్పందించిన డిప్యూటీ సీఎం

అమరావతి, మహానాడు :  మూడేళ్లుగా వైసీపీ నాయకులతో పాటు పంచాయతీ కార్యదర్శి తనను వేధించి, బెదిరించి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని ఓ గిరిజన మహిళా సర్పంచ్ డిప్యూటీ సీఎంకు మొరపెట్టుకుంది.  బుధవారం అసెంబ్లీ ఆవరణలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన నెల్లూరు జిల్లా ముత్తుకూరు సర్పంచ్ బూదూరు లక్ష్మి  తన గోడును వెళ్లబోసుకుంది. కోట్లాది రూపాయల నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు […]

Read More

అమరావతికి అప్పుగా రూ.15 వేల కోట్లు

నామమాత్రపు వడ్డీకే! కేంద్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్లను వరల్డ్ బ్యాంకు నుంచి రుణంగా ఇప్పిస్తామని చెప్పింది. ప్రపంచబ్యాంకు వంటి సంస్థలు ఇచ్చే రుణంపై వడ్డీ నామమాత్రంగా ఉంటుంది. రుణం చెల్లింపుకు ఇచ్చే గడువు కూడా ఎక్కువగా ఉంటుంది. సీఎం చంద్రబాబు చెప్పినట్లు కేంద్ర ప్రభుత్వం ఆ నిధుల్ని అప్పు రూపంలో ఇస్తున్నా.. వాటిని తీర్చాల్సింది 30 ఏళ్ల తర్వాతే కాబట్టి అది భారం కాదు. ఆ రుణాలకు హామీ […]

Read More

ఎంతమంది పిల్లలున్నా ‘తల్లికి వందనం’ ఇస్తాం

– మంత్రి లోకేష్ అమరావతి : ‘తల్లికి వందనం’ పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందిస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.  ‘మార్గదర్శకాలు రూపొందించడానికి కొంత సమయం కావాలి. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకూడదనేదే మా లక్ష్యం. అర్హులు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి రూ.15,000 ఇస్తాం.అందులో సందేహం లేదు. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకూ ఈ పథకం వర్తిస్తుంది’ అని శాసనమండలి లో వెల్లడించారు.

Read More