రేవంత్ రెడ్డి ద్వంద్వ విధానం బట్టబయలు

-మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ హైదరాబాద్: పీఎం ఫసల్ బీమా యోజన పూర్తిగా విఫలమైందని, ప్రైవేట్ బీమా కంపెనీలకు లబ్ది చేకూర్చడానికే దాన్ని వాడుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరామ్ రమేశ్ విమర్శించారు.అయితే రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అదే పథకానికి రెడ్ కార్పెట్ పరిచి అమలు చేయడానికి రెడీగా ఉండడం గమనార్హం. బీజేపీ అదానీకి దోచిపెడుతోందని రాహుల్ గాంధీ అంటున్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం […]

Read More

విభజన కంటే జగన్ పాలనతోనే తీవ్ర నష్టం

• రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభానికి గత ప్రభుత్వమే కారణం • అమరావతి అభివృద్ధిని నిలిపివేయడం వల్ల రాష్ట్రానికి భారీ నష్టం • కేపిటల్ ఎక్స్‌పెండిచర్‌ను తగ్గించడం వల్ల ఆదాయం తగ్గింది • ఫండ్స్ డైవర్ట్ చేశారు.. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారు • జూన్ 2024 నాటికి రూ.9,74,556 కోట్ల అప్పులు.. ఇంకా పెరిగే అవకాశం. – జీరో పావర్టీ మన లక్ష్యం కావాలి – రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై […]

Read More

పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయండి

పంచాయతీరాజ్ వ్యవస్థను గాడిలో పెట్టండి – రాష్ట్ర ఉపాధి హామీ మాజీ కౌన్సిల్ సభ్యులు  అమరావతి, మహానాడు:   గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పంచాయతీలో చేసిన పనులకు, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులను జగన్ రెడ్డి ప్రభుత్వం కక్ష పూరితంగా నిలిపివేయడంతో 50 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర ఉపాధి హామీ మండలి మాజీ సభ్యులు వీరంకి వెంకట గురుమూర్తి, మొవ్వ లక్ష్మి, సుభాషిని, పోతుగంటి పేరయ్య […]

Read More

వైకాపా ప్రతిపాదనలు ప్రాజెక్టుకు చేటు

-నిధులు మళ్లించుకునే ప్రయత్నం  – రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు   అమరావతి, మహానాడు:   వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు పోలవరం ప్రాజెక్టుకు చేటు తేవడమే కాకుండా బ్యారేజీగా మారే ప్రమాదం ఏర్పడేదని  శాసనసభలో మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా నిధులు మళ్లించుకునేందుకే కాంటూరు ఎత్తు తగ్గిస్తూ కేంద్రానికి లేఖ రాశారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ […]

Read More

మహిళల పురోభివృద్ధికి ఎన్టీఆర్ ట్రస్టు మరిన్ని కార్యక్రమాలు

-మహిళల ఆర్ధికాభివృద్ధికి ట్రస్టు సరికొత్త ఆలోచనలు -రాజకీయాలను శాసించే స్థాయికి మహిళలు -ఎన్టీఆర్ 9 శాతం మహిళలకు రిజర్వేషన్ ఇస్తే, దాన్ని చంద్రబాబు 33 శాతానికి పెంచారు -రాజమండ్రిలో ఈనెలలోనే బ్లడ్ బ్యాంకు ఏర్పాటు -కుప్పం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమంలో నారా భువనేశ్వరి కుప్పం : మహిళలు అన్ని రంగాల్లో, ముఖ్యంగా రాజకీయాలను శాసించే స్థాయికి మహిళలు ఎదిగారు. దీనికి కారణం నందమూరి తారకరామారావు. సమాజంలో సగం […]

Read More

యేసుని నమ్మను.. కృష్ణుడినే నమ్ముతాను!

సోమయ్య అనే ఓ సోంబేరి క్రైస్తవంలోకి మారి పీటర్ అని పేరు మార్చుకున్నాడు. కొన్నాళ్ళకి క్రైస్తవం ద్వారా డబ్బు సంపాదించే మర్మం కనిపెట్టి “పాస్టర్ పీటర్” అయ్యాడు. నాలుగోడలు రెండురేకులు వేసి చర్చ్ కట్టాడు. గొర్రెలు చేరడంతో వ్యాపారం బాగుంది. పాస్టర్ పీటర్ కొడుకు పింటూ 1st స్టాండర్డ్ చదువుతున్నాడు. మహా గడుగ్గాయి. ఒక ఆదివారం వాళ్ళ నాన్నతో చర్చ్ కివెళ్ళాడు.పాస్టర్ పీటర్ తన బోధనలు మొదలుపెట్టాడు. ఎప్పుడు అల్లరి […]

Read More

మహిళల సంక్షేమం, ఆర్థిక బలోపేతలమే లక్ష్యం

– మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు గిట్టుబాటు వచ్చేలా చర్యలు – త్వరలో ఎన్టీఆర్ ట్రస్టు నుండి కుప్పంలో ఉచిత డీఎస్సీ కోచింగ్ – హైదరాబాద్ లో పెట్టిన విధంగా ఐఏఎస్ ఉచిత కోచింగ్ పై దృష్టి పెడతాం – కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా స్కూలు ఏర్పాటుకు చర్యలు – రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు – కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ […]

Read More

కుప్పం ప్రజల నుండి వెల్లువెత్తిన వినతులు

– 4 రోజుల్లో వచ్చిన 977 వినతులు – అత్యధిక భాగం భూ సమస్యలకు సంబంధించినవే – ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన భువనేశ్వరి కుప్పం: కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి 4రోజుల పర్యటన బిజీబిజీగా గడిచింది. బెంగళూరు విమానాశ్రయం నుండి రోడ్డు మార్గంలో వచ్చిన భువనేశ్వరికి కర్ణాటక, ఏపీ సరిహద్దు వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలకడంతో ప్రారంభమైన పర్యటన ఆద్యంతం ఓ పండుగ […]

Read More

భారీ వర్షాలకు, వ‌ర‌ద‌ల‌కు దెబ్బ‌తిన్న ప్ర‌తి రైతును ఆదుకుంటాం

ఇళ్లు నీట మునిగిన ప్ర‌తి కుటుంబానికి రూ.3 వేల త‌క్ష‌ణ సాయం 1.06 ల‌క్ష‌ల ఎక‌రాల్లో వరి పంట నీటి మునిగింది నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన అమ‌రావ‌తి: వ‌ర‌ద‌ల‌కు దెబ్బ‌తిన్న ప్ర‌తి రైతునూ త‌మ ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. శాస‌న‌స‌భ‌లో శుక్ర‌వారం ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవ‌ల కురిసిన భారీ వర్షాలకు, వ‌ర‌ద‌ల‌కు న‌ష్ట‌పోయిన […]

Read More

విద్యార్థుల వసతి కోసం భవనాన్ని కేటాయించరూ!

కేంద్ర మంత్రికి విన్నవించిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు   నరసరావుపేట, మహానాడు:  హాస్టల్ సౌకర్యం కోసం ప్రభుత్వ భవనం లేకపోవడంతో వసతి గృహాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. పల్నాడు జిల్లా, మాచర్లలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల కళాశాలలో విద్యార్థులకు వసతి సదుపాయం కల్పించేందుకు, మాచర్ల పట్టణంలోనే ఖాళీగా ఉన్న భారత ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భవనాన్ని లీజు […]

Read More