గంజాయి నివారణకై మంత్రివర్గ ఉపసంఘం 

ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష విశాఖపట్నం , మహానాడు :  రాష్ట్రంలో పోలీసుల సంక్షేమం, గంజాయి నివారణ, ఇతర అంశాలపై హోంమంత్రి అనిత జిల్లా ఎస్పీలతో విశాఖలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గంజాయి నివారణపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినట్టు వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగుపై సీసీ కెమెరాలతో నిఘా వేస్తామని చెప్పారు. గంజాయిని కట్టడి చేసేందుకు అన్ని జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని అనిత […]

Read More

సైబర్ నేరగాళ్ల కు వృద్ధులే టార్గెట్

పరువు పోతుందని రూ.7 లక్షలు పంపారు లక్షల్లో వదిలించుకున్న మరో వృద్ధుడు (శివ శంకర్ చలువాది) సోషల్ మీడియాలో యువతుల తియ్యని మాటలు విని, నిజమేననుకొని నమ్మి కాల్‌ చేసి మోసిపోయిన వారు ఎందరో. న్యూడ్‌ కాల్స్‌ పేరుతో నిలువు దోపిడీ ఉదంతాలు ఎన్నో. విద్యార్థులు, యువకులు, ఉద్యోగులే వీరి లక్ష్యం. కానీ తాజాగా రూటు మార్చిన అమ్మాయిలు వృద్ధులకు ఎర వేస్తున్నారు. వీరి వలకు చిక్కిన వృద్ధులు విలవిలలాడుతున్నారు.ఇటీవల […]

Read More

ఎన్టిఆర్ భరోసా పింఛన్ల పంపిణీని 1వతేదీ ఉ.6గం.లకే ప్రారంభించాలి

• ఆగస్టు నెలకు 64.82లక్షల పింఛన్లకు రూ.2737.41 కోట్లు విడుదల • 1వతేదీనే 96శాతం పంపిణీ,2వ తేదీతో నూరు శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలి • పింఛన్ల పంపిణీ ప్రక్రియలో జిల్లా కలక్టర్లు పాల్గొనాలి • పింఛన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించండి • గత నెలలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోండి – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ […]

Read More

హామీలు బారెడు నిధులు మాత్రం జానెడు 

తెలంగాణ బడ్జెట్ అంకెల గారడీ! కౌలు రైతుల గోస పట్టించుకునే నాథుడే లేడు! బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి హైదరాబాద్, మహానాడు : ఎన్నికల హామీలు బారెడు నిధులు మాత్రం జానెడు అనే విధంగా తెలంగాణ బడ్జెట్ అంకెల గారడీగా మారిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి అన్నారు. రుణ మాఫీకి 30 వేల కోట్లకు పైగా బడ్జెట్ అవసరం అని చెప్పారు. కానీ అంత బడ్జెట్ పెట్టలేదు. సీఎం చెప్పిన లెక్కల […]

Read More

ఏపీలో పాల్ అమలు శభాష్

నోబెల్ గ్రహీత మైఖేల్ క్రీమర్ ప్రశంస అమరావతి: అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ లో పాల్ కార్యక్రమం అమలు తీరు బాగుందని యూనివర్శిటీ ఆప్ చికాగో ప్రొఫెసర్, పాల్ పరిశోధకులు, నోబెల్ గ్రహీత మైఖేల్ క్రీమర్ ప్రశంసించారు. మంగళవారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయానికి కార్యాలయానికి విచ్చేసి రాష్ట్రంలో పాల్ కార్యక్రమం అమలు తీరు గురించి చర్చించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన. శశిధర్ సమగ్ర శిక్షా […]

Read More

కాథరిన్‌తో పెట్టుకుంటే.. అంతే!

కాథరిన్ అనబడే ఈ అమ్మాయిని జూదశాలలకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లాస్ వేగాస్, మకావ్, మోంటె కార్లో లాంటి నగరాల్లోని కేసినోలలోకి అనుమతి నిషేధించారు. కారణం? ఒకసారి పేకముక్కల కట్టను ఈ అమ్మాయి గమనించిన తర్వాత ..తన టేబుల్ వద్ద పంచబడిన పేకముక్కల్ని కన్నెత్తి చూడకుండా, ఎవరి దగ్గర ఏయే పేకముక్కలు ఉన్నాయో.. ఏయే వరుసలో ఉన్నాయో ఎంతో ఖచ్చితత్వంతో కనిపెట్టగల అఖండమేధావి కావటమే. కాథరిన్ మేధోశక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన […]

Read More

12 రోజుల్లోనే 12 వేల కోట్లు

రుణమాఫీ రెండో విడత నిధుల విడుదల లక్షన్నర లోపు 6.40 లక్షల రైతులకు మాఫీ అసెంబ్లీ ప్రాంగణం నుంచే రైతుల ఖాతాల్లో జమ రైతుల సంతోషం చూస్తుంటే నా జన్మ ధన్యమైంది – సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్: ఆగస్టు నెలలోనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని.. ఈ ఏడాది ఆగస్టులోనే తెలంగాణలోని రైతులందరూ రుణ విముక్తులయ్యారని, రెండు లక్షల రుణ భారం తీరటంతో నిజమైన స్వేచ్ఛను పొందారని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ […]

Read More

హెపటైటిస్ ఎందుకు వస్తుంది?

(వాసు) హెపటైటిస్ అనేది కాలేయంలో సంక్రమిత వ్యాధి. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. హెపటైటిస్‌కు ప్రధానంగా వైరస్లు కారణమవుతాయి, మరియు దీని వివిధ రకాలు ఉన్నాయి: హెపటైటిస్ A, B, C, D, మరియు E. ప్రతి రకం వ్యాప్తి మార్గాలు మరియు ప్రమాద స్థాయిలు వేరుగా ఉంటాయి. హెపటైటిస్ యొక్క కారణాలు 1. హెపటైటిస్ A*: ఇది సాధారణంగా కలుషిత ఆహారం మరియు నీటితో […]

Read More

ప్రతిపక్ష హోదాపై హైకోర్టుకు జగన్‌, స్పీకర్‌కు నోటీసులు

అమరావతి: అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ హైకోర్టునుమాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. జగన్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. జగన్ పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు, అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ప్రతిపక్ష హోదాకు సంబంధించిన రూల్ పొజిషన్ వివరాలను న్యాయస్థానం ముందు పెట్టాలని వెల్లడించింది. తదుపరి విచారణను 3 వారాలకు […]

Read More

జార్ఖండ్ రైలు ప్రమాదంలో ఇద్దరు మృతి

– 20 మందికి తీవ్ర గాయాలు – కొనసాగుతున్న సహాయక చర్యలు రాంచీ: ఝార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్‌ వద్ద హావ్‌డా-సీఎస్‌ఎంటీ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి రైల్వే అధికారులు చేరుకున్నారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే రైల్వే శాఖ ఉన్నతాధికారులు […]

Read More