కార్యకర్తకు చెప్పులు తొడిగిన ఎమ్మెల్యే డాక్టర్ కొలికపూడి

బాబు సీఎం అయ్యేంతవరకూ చెప్పులు వేయనన్న కార్యకర్త శపథం అది తెలిసి స్వయంగా ఆయనకు చెప్పులు తొడిగిన తిరువూరు ఎమ్మెల్యే డాక్టర్ కొలికపూడి సోషల్‌మీడియాలో కొలికపూడికి ప్రశంసల వర్షం తిరువూరు: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు తాను చెప్పులు వేసుకోనంటూ శపథం చేసి.. ఐదు సంవత్సరాలుగా ఆచరించిన కార్యకర్తకు చెప్పులు తొడిగి, ఎమ్మెల్యే డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పులు […]

Read More

అమరావతి కోసం తుమ్మల మధుస్మిత రూ.4 లక్షలు విరాళం

అమరావతి: రాజధాని అమరావతి కోసం తుమ్మల మధుస్మిత అనే మహిళ రూ.4 లక్షలు విరాళంగా ఇచ్చారు. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి ఈ మేరకు చెక్ అందజేశారు. అమెరికాలోని న్యూ జెర్సీలో పనిచేస్తున్న మధుస్మిత అమరావతికి తనవంతు సహకారంగా ఈ విరాళం ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మధుస్మితను ముఖ్యమంత్రి అభినందించారు. ప్రతి ఒక్కరు రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని సిఎం పిలుపునిచ్చారు.

Read More

యూనిటీ మాల్ నిర్మాణం కోసం ప్రభుత్వం తరపున టెండర్లు

విశాఖ జిల్లా మధురవాడలో 5 ఎకరాల స్థలంలో యూనిటీ మాల్ నిర్మాణం జ్యుడీషియల్ ప్రివ్యూ కోసం టెండర్ డాక్యుమెంట్ల దాఖలు ఆసక్తి గల బిడ్డర్లు, సాధారణ ప్రజలు, స్టేక్ హోల్డర్ లు తమ సలహాలు, రిమార్కులు, అభ్యంతరాలు 6 ఆగస్టు, 2024 న సాయంత్రం 5 గంటలలోగా తెలపాలని సూచన – రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ కమిషనర్ జి. రేఖారాణి,ఐఏఎస్ విజయవాడ: విశాఖపట్నం జిల్లా మధురవాడలో యూనిటీ […]

Read More

సమగ్ర రీసర్వేపై చంద్రబాబు యూ టర్న్‌

మొన్న రద్దు.. నిన్న కొనసాగిస్తామని ప్రకటన చంద్రబాబుది నిత్యం అబద్ధాల పాలన – మాజీ మంత్రి అంబటి రాంబాబు తాడేపల్లి: నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ముఖ్యంగా ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్రంలో భూముల సమగ్ర రీసర్వేను, ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని తీవ్రంగా తప్పు పట్టిన చంద్రబాబు.. ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నారని మాజీ మంత్రి రాంబాబు గుర్తు చేశారు. భూములు, గనులు, సహజ వనరుల దోపిడి జరిగిందంటూ, ఇటీవల శ్వేతపత్రం విడుదల […]

Read More

కేరళలో ప్రకృతి విలయం

– విరిగి పడిన కొండచరియలు 80 మంది మృతి – కేరళలో నేడు, రేపు సంతాప దినాలుగా ప్రకటించిన కేరళ ప్రభుత్వం వయనాడ్ : కేరళలోని వయనాడ్ లో ప్రకృతి విలయం ధాటికి మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 80 మృతదేహాలు లభ్యమయ్యాయని, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని సీఎస్ వేణు తెలిపారు. దాదాపు 116 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. కాగా అక్కడ వరదల్లో మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి. […]

Read More

బ్రాయిలర్ చికెన్‌లో క్యాన్సర్ కారకమైన ఆర్సెనిక్ రసాయనం

చికెన్ ను తెచ్చిన వెంటనే 23 గంటల్లో వండుకోవాలి నాటుకోడి తింటే ఆరోగ్యానికి మేలు వారమంతా చికెన్ తింటే కచ్చితంగా ప్రమాదమే చికెన్ వండుకొని తినడం చాలా మంచిది ఫ్రై చేసుకొని అస్సలు తినకూడదు కోళ్లకు పెట్టే ఆహారంలో ఆర్సెనిక్ అనే విష రసాయనం ఆ కోళ్లను ఎక్కువగా తింటే గుండె జబ్బులు డయాబెటిస్, నరాల బలహీనత, క్యాన్సర్ వచ్చే ప్రమాదం సూపర్ మార్కెట్‌లో నిల్వ ఉంచే 50% చికెన్లో […]

Read More

కృష్ణా డెల్టాలోని చివరి ఎకరాకు కూడా నీరందిస్తాం

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కృష్టా డెల్టాకు నీటి సమస్య సాగునీటి రంగాన్ని చక్కదిద్దేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధం కృష్ణా జిల్లా సాగునీటి పారుదల సలహా మండలి సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం: కృష్ణా డెల్టాలోని చివరి ఎకరా ఆయకట్టుకు కూడా సాగునీరిందించే బాద్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సాగునీటి పారుదల […]

Read More

ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు 

-ఆయుష్మాన్ కి ఆదర్శం ఆరోగ్యశ్రీ -ఏపీసీసీ అధ్యక్షురాలు చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అమరావతి, మహానాడు : ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీ అమలుపై కేంద్రమంత్రి పెమ్మసాని చేసిన వాఖ్యలు అనుమానాలు కలిగిస్తున్నాయన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతిఒక్కరూ తీసుకోవాలి అంటే ఇక రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేకుండా చేస్తారా అని ప్రశ్నించారు. ఈ సందర్బంగా షర్మిలారెడ్డి మాట్లాడుతూ… ఆయుష్మాన్ పథకమే ఇక అమలు చేయాలి అంటే ఆరోగ్యశ్రీ […]

Read More

తెలంగాణలో వచ్చే రెండు రోజులు వర్షాలే!

ఏపీలో ఈదురుగాలులు  హైదరాబాద్, మహానాడు: ఋతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల, ఎల్లుండి అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. బుధ, గురువారాల్లో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ లో వాతావరణం హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి […]

Read More

వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలకు చేసింది శూన్యం

-కమీషన్లు, ప్రజల సొత్తు లూటీపైనే దృష్టి పెట్టి వ్యవస్థలను కుప్పకూల్చారు -సిగ్గు, శరం లేకుండా ఈ రోజుకీ మమ్మల్ని తిడుతూ గడుపుతున్నారు -పొదలకూరులో ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి -ఐదేళ్ల తర్వాత ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ -ఎస్సీ బాలుర హాస్టల్ పరిశీలన..పరిస్థితులు దుర్భరంగా ఉండటంపై ఆవేదన – మీడియాతో మాజీమంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నెల్లూరు: […]

Read More