తెనాలి, మహానాడు: సోదరుడిపై ఎస్పీకి ఓ చెల్లి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, ఫిర్యాది అందించిన వివరాలివి. తెనాలికి చెందిన విజయ తన భర్తతో సింగపూర్లో ఉద్యోగం చేసుకునే సమయంలో తన అన్న విజయ్ కుమార్ ఆధ్వర్యంలో 2012లో ఇంటిని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆ మూండంతస్తుల ఇంట్లో అద్దెకుంటూ తన అన్న 2019 వరకు అద్దె చెల్లించారని విజయ […]
Read Moreఏ మున్సిపాల్టీలోనూ చెత్త కనపడటానికి వీల్లేదు
అన్నా క్యాంటీన్లు స్వయం సమృద్ధి సాధించేలా చూడండి టీటీడీ నిత్యాన్నదానం తరహాలో ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేద్దాం కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి: రాష్ట్రంలో ఏ మున్సిపాల్టీలో కూడా చెత్త కనపడటానికి వీల్లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంటువ్యాధుల పట్ల శ్రద్ద కనబరచాలన్నారు. […]
Read Moreకేసీఆర్కు భూపాలపల్లి కోర్టు నోటీసులు
కేసీఆర్కు బిగ్ షాక్ భూపాలపల్లి: డిజైన్ల మార్పు, నాణ్యత లోపాలే మేడిగడ్డ కుంగుబాటుకు కారణమంటూ ఆరోపిస్తూ దాఖలైన ఓ పిటిషన్పై విచారణలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు భూపాలపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 5న మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. మరో ఆరుగురికి కూడా నోటీసులు జారీ చేసింది. కాగా మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యంపై […]
Read Moreరాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిద్రపోతుంది
– కళ్ల ముందే మనిషిని చంపుతుంటే పోలీసులు ఆపలేరా? – మాజీ మంత్రి పేర్ని నాని అమరావతి: ఎస్ఐ, కానిస్టేబుళ్ల కళ్లెదుటే శ్రీశైలం నియోజకవర్గం సీతారామపురంలో వైయస్ఆర్ సీపీ నేత పసుపులేటి సుబ్బారాయుడిని (65 ) ఇంట్లో నుంచి బయటికి లాగి టీడీపీ నాయకులు అతి దారుణంగా చంపిన వైనం.నడిరోడ్డుపై హత్యలు, దాడులు చేస్తుంటే పోలీసులు కనీసం గాల్లోకి కూడా కాల్పులు జరపలేదు. ఏపీలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది గతంలో […]
Read Moreపిల్లలకు ప్రీ స్కూల్ కిట్ల పంపిణీ
పిడుగురాళ్ల, మహానాడు: పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల పట్టణం, పిల్లుట్ల రోడ్డులోని లెనిన్ నగర్ లోని అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ప్రి స్కూల్ కిట్లను ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పంపిణీ చేశారు. కేంద్రంలో జరుగుతున్న ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం వద్ద నుండి వచ్చిన ఈ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పిల్లల ఆరోగ్యంతోపాటు తల్లుల ఆరోగ్యంపై […]
Read Moreఆదరణ పనిముట్లు సత్వరమే పంపిణీ చేయాలి
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం రానున్న రోజుల్లో చేనేతలను ఆధునీకరిస్తాం రైతులకు 48 గంటల్లోనే ధాన్యం డబ్బులు చెల్లింపు…నాణ్యమైన ధాన్యం సంచులు రైతులకు అందాలి రేషన్ పంపిణీలో అక్రమాలు అరికడతాం క్షేత్రస్థాయికి వెళ్లే అంగన్వాడీ సూపర్ వైజర్లకు టీఏలు జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : బీసీల్లో వారసత్వంగా వచ్చే వృత్తులను ప్రోత్సహించడానికి గతంలో ఆదరణ పథకం ద్వారా పనిముట్లు […]
Read Moreకలెక్టర్లకు 100 రోజుల ప్రణాళిక!
* రాష్ట్ర పునర్నిర్మాణానికి ఈ సదస్సు ఎంతో కీలకం * పాలనలో పారదర్శకత, నాణ్యత ప్రమాణాలు పాటించండి * ప్రభుత్వ ప్రతిష్ఠను ఇనుమడింపజేయాల్సింది కలెక్టర్లే * పెన్షన్ల పంపిణీలో మీ చొరవ అభినందనీయం * కలెక్టర్ల సదస్సు ప్రారంభోత్సవంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ అమరావతి, మహానాడు: రాష్ట్ర ప్రభుత్వ పనితీరును, ప్రతిష్ఠను ఇనుమడింపజేయాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ […]
Read Moreవనాల విస్తీర్ణం పెంచండి
– రూ.13.5 కోట్లతో జిల్లాల్లో సీడింగ్ – అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరామ్ అమరావతి మహానాడు: అడవుల విస్తీర్ణం పెంపు దిశగా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. అనంతరామ్ కోరారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా గతంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగేదని, గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఇది జరగలేదని తెలిపారు. ఇప్పుడు మళ్లీ […]
Read Moreవాలంటీర్లూ.. అపోహలొద్దు!
-ఇచ్చిన మాటకు ఎన్డీయే కట్టుబడే ఉంది -మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అమరావతి: వాలంటీర్ల వ్యవస్థపై తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడే ఉందని సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడిరచారు. వాలంటీర్ల వ్యవస్థను ఎన్డీయే ప్రభుత్వం రద్దు చేయనున్నట్టు ప్రచారంలోకి వస్తున్న కథనాలను ఖండిస్తూ.. సోమవారం మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. వాలంటీర్ల భవిష్యత్ విషయంలో ఎన్డీయే ప్రభుత్వం […]
Read Moreభూమి తీసుకుని డబ్బులు అడిగితే దాడులు చేశారు
• వైసీపీ నేతల అక్రమ కేసులతో ఇబ్బందులు పడుతున్నామంటూ వాపోయిన బాధితులు • భూ కబ్జాలు, ఫించన్ తొలగింపుపై ఫిర్యాదులు స్వీకరించిన నేతలు • ఆనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగాలకోసం వచ్చిన అనేక అర్జీలు • ప్రతి అర్జీని పరిష్కరిస్తామని అర్జీదారులకు హామీ ఇచ్చిన నేతలు అసమర్థ అరాచక అక్రమాల అనాలోచిత నిర్ణయాలకు పెట్టిన కోటగా నాటి తాడేపల్లి ప్యాలెస్ నుండి జరిగిన పాలనలో.. ప్రజల సమస్యలు పట్టించుకునే […]
Read More