– బీఆర్ఎస్ కు మళ్లీ నిరాశే న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై విచారణ మళ్ళీ వాయిదా పడింది. సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్సీ కవిత.. అయితే, ఆగస్టు 7న తుది వాదనలు వింటామని ట్రయల్ కోర్టు తెలిపింది. సీనియర్ అడ్వకేట్ అందుబాటులో లేకపోవడంతో కేసును మరో రోజుకు వాయిదా వేయాలని కోరిన కవిత తరపు లాయర్ కోర్టును కోరారు.ఈ క్రమంలో తదుపరి […]
Read Moreశవానికి గచ్చిబౌలి కేర్ డాక్టర్ల చికిత్స
– ఇదో ఠాగూర్ సినిమా నర్సాపూర్: చిరంజీవి ఠాగూర్ సినిమా చూశారా? చచ్చిపోయిన వారికి సీరియస్గా ట్రీట్మెంట్ చేసి లక్షలు వసూళ్లు చేసిన సీన్లు గుర్తున్నాయా? ఇప్పుడు గచ్చిబౌలి కేర్లో సేమ్ టు షేమ్ సీన్ రిపీటయింది. మెదక్ జిల్లా నర్సాపూర్ గ్రామానికి చెందిన వెంకటేశ్ (50) క్యాన్సర్తో బాధ పడుతూ గచ్చిబౌలి కేర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు.. కేర్ హాస్పిటల్ డాక్టర్లు సర్జరీ కోసం రూ. 5.50 లక్షలు […]
Read Moreవిద్యావ్యవస్థ ధ్వంసమయింది
– 6 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు పాఠశాలల్లో ఉండాలి – అంతకన్నా తక్కువ వయస్సు ఉన్న వాళ్లు అంగన్ వాడీల్లో ఉండాలి – విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి: నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. డ్రాప్ అవుట్ సంఖ్య జీరోకు చేరాలి. జీఈఆర్ పెరగాలన్నది లక్ష్యం.బడి బయట పిల్లలను బడిలో చేర్పించాలి.కిట్ల పంపిణీలో 2, 3 నెలల ఆలస్యం అయింది. సకాలంలో […]
Read Moreవిద్యుత్ కోతలు కనిపించకూడదు
ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మొదటి స్థానంలో ఉండాలి గత ప్రభుత్వ వేధింపులతో రాష్ట్రానికి చెందిన పెట్టుబడిదారులు కూడా పక్క రాష్ట్రాలకెళ్లారు పెండింగ్ లో ఉన్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు పూర్తి చేయాలి చేనేత వస్త్రాలను ప్రమోట్ చేస్తాం…ఈనెల 7న చీరాలలో చేనేత దినోత్సవం నిర్వహణ కలెక్టర్ల సమావేశంలో ఆయా శాఖలపై సీఎం చంద్రబాబు అమరావతి : పెండింగులో ఉన్న రైల్వే క్రాసింగ్ లు, ఫ్లై ఓవర్ల నిర్మాణంపై దృష్టి […]
Read Moreప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం
రైతులకు సాగు ఖర్చు తగ్గించి ఆదాయం పెంచాలి భూసార పరీక్షలను గత ప్రభుత్వం విస్మరించింది… మళ్లీ భూసార పరీక్షలు చేసి పోషకాలు అందించాలి పాడి, ఆక్వా రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలి వ్యవసాయం రంగం సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలి. గతంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం అందించాం. 20 లక్షల హెక్టార్లకు ప్రకృతి వ్యవసాయ సాగును పెంచాలి. ఆహారపు అలవాట్లలో […]
Read More‘రాజధాని’ ఉద్యమ కేసు కొట్టివేత
గుంటూరు, మహానాడు: రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతుల పోరాటానికి మద్దతుగా నాడు వేలాది మంది విద్యార్థులు, ప్రజలు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. అయితే, గత ప్రభుత్వం ఆందోళనకారులైన విద్యార్థి, యువజన, జెఏసి నాయకులపై అక్రమంగా కేసు నమోదు చేసింది. ఆ కేసును కోర్టు సోమవారం కొట్టివేసింది. గుంటూరు ఆరో అదనపు మున్సిప్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి కేసును విచారించి కొట్టి వేసినట్టు తీర్పు వెలువరించారు. తీర్పుపై […]
Read Moreగేట్ కొట్టుకుపోతే ఏఈ, డీఈని డీమ్డ్ సస్పెన్షన్ చేస్తాం
• రిజర్వాయర్లు, చెరువులను నింపేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి • ప్రతి నీటి బొట్టును మనం వినియోగించుకోవాలి • తక్కువ నీటి వినియోగం, ఎక్కువ దిగుబడిని ఇచ్చే పంటలను ప్రోత్సహించాలి • అన్ని త్రాగునీటి ట్యాంకులను సకాలంలో నింపాలి • ప్రతి ఎకరాకు నీరు అందాలి. అదే మన లక్ష్యం • నదుల అనుసంధానం జరగాలి • జిల్లా కలెక్టర్ల సమావేశంలో జలవనరుల శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి […]
Read Moreమళ్లీ 1995 చంద్రబాబు నాయుడును చూస్తారు
• ప్రతి నెల 1వ తేదీన ‘పేదల సేవలో‘ కార్యక్రమం • అక్టోబర్ 2న విజన్ డ్యాక్యుమెంట్ విడుదల • ఇకపై గంటల తరబడి, రోజుల తరబడి కాన్ఫరెన్స్ ఉండబోదు • గత ప్రభుత్వం కలెక్టర్ల సదస్సు ద్వారా ప్రజా వేదిక కూల్చి విధ్వంస పాలనకు నాంది పలికారు • నేటి కలెక్టర్ల సదస్సు రాష్ట్ర అభివృద్దికి నాంది కావాలి • రాష్ట్రంలో ఎంతో సమర్థులైన అధికారులు ఉన్నారు..కానీ గత […]
Read Moreసచివాలయాల్లో ఇసుక బుకింగ్ సదుపాయం
వినియోగదారుడు అక్కడే డబ్బులు చెల్లించాలి రీచ్ నుంచి ఇంటికి ఇసుక తీసుకెళ్లడానికి రవాణా ఛార్జీలు కూడా సచివాలయాల్లోనే చెల్లింపు ఇసుక సామాన్యుడి హక్కు ఇసుక అక్రమాలపై సీబీసీఐడీ దర్యాప్తు చేయిస్తాం కలెక్టర్ల సదస్సులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి: ఇసుక కావాల్సిన వినియోగదారులు తమ ప్రాంతంలోని సచివాలయంలో ఇసుక బుక్ చేసుకునే విధానం తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో గనుల […]
Read Moreబంగదేశంపై మళ్లీ బెంగ
– బంగ్లాదేశ్ ప్రధాని ప్రధాని హసీనా రాజీనామా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బంగ బంధు ముజ్పూర్ రెహమాన్ కుమార్తె, ఆరోజు జరిగిన ముష్కరులు జరిపిన దారుణ కాండలో చనిపోకుండా మిగిలిపోయి ఉన్న వారసురాలు షేక్ హసీనా వాజేద్ ప్రస్తుత ప్రధానమంత్రిగా ఉన్నారు. మన ఇండియాకు చాలా దగ్గరి సోదరిగా/ఆత్మీయురాలిగా పేరుపొందారు. ఆవిడ హయాంలోని ఆ దేశానికి అనుకూలంగా అనేక నిర్ణయాలు మన దేశం కూడా తీసుకుంది. భూభాగం కూడా వారికి […]
Read More