నెల్లూరులో శరవేగంగా అభివృద్ధి పనులు

– రూరల్‌ ఎమ్మెల్యే కోటం రెడ్డి నెల్లూరు రూరల్‌, మహానాడు: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆ వివరాలివి. 20వ డివిజన్, న్యూ కావేరి అవెన్యూ లో షుమారు 10 లక్షల రూపాయల నిధులతో కల్వర్టు పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 20వ డివిజన్ లో కరెంటు సమస్యలపై అధ్యాయనం చేసి, […]

Read More

పిల్లల చదువులే ఆ కుటుంబానికి ఆస్తీ

-కృష్ణలంక కళాశాలలో బ్యాగ్లు, పుస్తకాలు పంపిణీ చేసిన గద్దె రామమోహన్ పిల్లల చదువులే ఆ కుటుంబానికి ఆస్తీ అని అలాంటి నాణ్యమైన చదువును తెలుగుదేశం ప్రభుత్వం విద్యార్థులందరికి అందిస్తుందని శాసనసభ్యులు గద్దె రామమోహన్ అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని కృష్ణలంకలోని ప్రభుత్వ జూనియక్ కళాశాలలో చదువుతకున్న విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఉచిత పుస్తకాలు, బ్యాగుల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ హజరైన విద్యార్థులకు […]

Read More

5 నెలల బాలుడికి రూ.10 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్

– బాలుడి తల్లి తండ్రులకు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే బండారు కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం వెధిరేశ్వరం మూలగూడెం కాలనీకి చెందిన ఇళ్ల వెంకటేశ్వరావు, నాగలక్ష్మి దంపతుల 5నెలల కుమారుడు అఖిల్ లివర్ కు సంబంధించిన ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుచుండగా, బాలుడుకు అందించే వైద్యం అతి ఖరీదు అవడంతో స్థానిక నాయకులు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దృష్టికి తీసుకుని వెళ్లడంతో తక్షణం స్పందించిన అయన సీఎం రిలీఫ్ ఫండ్కు […]

Read More

వైసిపికి షాక్.. జనసేనలోకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు?

పిఠాపురం : 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి బాధలో ఉన్న వైసీపీ పార్టీకి మరో షాక్ ఇచ్చిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే. వైసీపీ పార్టీకి రాజీనామా చేసేందుకు ఈ నేత సిద్దం అయ్యారు. రేపు వైసిపికి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రాజీనామా చేయనున్నారట. దీనిపై ఆయన అనుచరులకు క్లారిటీ ఇచ్చారట. త్వరలో ఆయన జనసేనలో చేరనున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో దొరబాబును కాదని వంగా గీతకు వైసిపి […]

Read More

తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌కు తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్‌ జయశంకర్ స‌ర్

మంత్రి జూప‌ల్లి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను యావత్ ప్రపంచానికి చాటి చెప్పి ప్రత్యేక రాష్ట్ర సాధనకు జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ స‌ర్ అని, వారి సేవలు చిరస్మరణీయమని ఎక్సైజ్. ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్‌ జయంతిని పురస్కరించకుని కొల్లాపూర్ క్యాంప్ కార్యాల‌యంలో మంగళవారం వారి చిత్ర పటానికి మంత్రి జూప‌ల్లి పూలమాలలు వేసి […]

Read More

అడ్డంగా బుక్కైన లలితా జ్యువెల్లరీ అధినేత..!

‘డబ్బులు ఊరికే రావు… అంటూ తరచూ మీడియాలో ప్రత్యక్షమయ్యే లలిత జువెల్లరీ అధినేత కిరణ్ కుమార్ జీఎస్టీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ పేరుతో ఎంతో కొంత నొక్కేయాలనుకున్నారు. డబ్బులు ఊరికే రావు…’ అంటూ తరచూ మీడియాలో ప్రత్యక్షమయ్యే లలిత జువెల్లరీ అధినేత కిరణ్ కుమార్ జీఎస్టీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ పేరుతో ఎంతో కొంత నొక్కేయాలనుకున్నారు. కానీ అధికారులకు చిక్కిపోయారు. ‘పక్క షాపులోనో వెరిఫై చేసుకోండి..’ అంటూ కస్టమర్లకు సూచనలిచ్చే […]

Read More

ఏపీలో గత ఐదేళ్లలో నరికేసిన చెట్లు 4.84 లక్షలు

ఏపీలో గత ఐదేళ్లలో 4,84,249 చెట్లు నరికేసినట్లు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని లోక్సభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఇందులో పట్టాదారుభూముల్లో 2,44,830, మళ్లించిన అటవీ భూముల్లో 1,35,023 చెట్లు, చట్టవిరుద్ధంగా 1,04,396 చెట్లను తొలగించినట్లు వెల్లడించారు. అత్యధికంగా తిరుపతి జిల్లాలో చట్టబద్ధంగా 61,964, చట్టవిరుద్ధంగా 40,349 చెట్లు నరికేసినట్లు పేర్కొన్నారు.

Read More

మైనార్టీలను దగా చేసిన వైసిపి ప్రభుత్వం

2014-2019లో మైనార్టీల సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం పెద్దపీట 2019-2024లో మైనార్టీ పథకాలను నిర్వీర్యం చేసిన జగన్ మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు ఏపీ మైనారిటీ సంక్షేమ, న్యాయ శాఖ మంత్రి ఎన్ ఎమ్ డి ఫరూక్ అమరావతి ఆగస్టు 6 రాష్ట్రంలో గత ఐదేళ్ల వైసిపి పాలనలో మైనార్టీల సంక్షేమం కు తీవ్ర విఘాతం కలిగిందని, మైనార్టీలందరినీ జగన్ ప్రభుత్వం దగా చేసిందని రాష్ట్ర మైనార్టీ […]

Read More

జర్నలిస్టులకు గుర్తింపు కార్డుల నిరాకరణ చెల్లదు

అక్రిడిటేషన్‌ రూల్స్‌లో కొంతభాగాన్ని కొట్టిసిన హైకోర్టు చిన్న పత్రికల్లో పనిచేసే జిల్లా, నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులకు మీడియా అక్రిడిటేషన్‌ (ప్రభుత్వ గుర్తింపు కార్డు) ఇవ్వకుండా దూరం పెట్టడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ మీడియా అక్రిడిటేషన్‌ రూల్స్‌ – 2016లోని షెడ్యూల్‌ ‘ఈ’ ని కొట్టేస్తూ తాజాగా తీర్పు ఇచ్చింది. చిన్న వార్తాపత్రికలను నాలుగు విభాగాలుగా విభజించడం చెల్లదని పేర్కొంది. 2016లో జీవో 239 ద్వారా […]

Read More

మహిళా భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

-చొరవతీసుకోవాలంటూ గవర్నర్ కి వినతిపత్రం సమర్పించిన మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి రాష్ట్రంలో అనునిత్యం ఆడబిడ్డలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కనీస బాధ్యత లేదని మహిళలపై జరుగుతున్న సంఘటనలను ఆపేందుకు తమ జ్యోక్యం అవసరం అని గౌరవనీయులైన తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మని రాజ్ భవన్ లొ మర్యాదపూర్వకంగా కలిసి మెమోరాండం సమర్పించిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ […]

Read More