రాజ్యసభలో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడు,సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ కి ఘన నివాళులర్పించారు. ఢిల్లీలో మంగళవారం ఎంపీ రవిచంద్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు,మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్, గుంటకండ్ల జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్ రావు,మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, శాసనసభ్యులు కే.పీ.వివేకానంద, కొత్త ప్రభాకర్ […]
Read Moreరాష్ట్రంలో ఏ ఒక్కరిని కదిలించినా కష్టాలు, కన్నీళ్లే
ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజాసమస్యలను పట్టించుకోని నాయకులు కూటమి ప్రభుత్వంలో “ప్రజాదర్బార్” ద్వారా తొలినుంచీ అండగా నిలుస్తున్న మంత్రి నారా లోకేష్ 21వ రోజు “ప్రజాదర్బార్” కు ప్రజల నుంచి విన్నపాల వెల్లువ సత్వర పరిష్కారానికి మంత్రి భరోసాతో హర్షం వ్యక్తం చేస్తున్న బాధితులు అమరావతి: రాష్ట్రంలో ఐదేళ్ల వైసీపీ పాలనలో ఓ ఒక్కరిని కదిలించినా కష్టాలు, కన్నీళ్లే ఎదురవుతున్నాయి. విధ్వంస పాలనలో తాము ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించక […]
Read Moreశ్రీ కనక పుట్లమ్మ తల్లి చల్లని చూపుతో మంగళగిరికి మంచి రోజులు
పెదకొండూరు శ్రీ కనక పుట్లమ్మ ఆలయంలో మంత్రి లోకేష్ పూజలు దుగ్గిరాల: శ్రీ కనక పుట్లమ్మ తల్లి చల్లని చూపుతో మంగళగిరి నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. దుగ్గిరాల మండలం పెద్దకొండూరులో వేంచేసి ఉన్న శ్రీ కనక పుట్లమ్మ దేవాలయంలో మంత్రి లోకేష్ మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తనని కలవడానికి వచ్చిన గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించి […]
Read Moreసైనికుల ఆధీనంలో బంగ్లాదేశ్..
(వివి శ్రీనివాస్ బత్తిన) బంగ్లాదేశ్ రాష్ట్రంలో నెలల తరబడి నిరసనలు.. ఆందోళనలతో రగిలి పోయిన రచ్చలో వందలాది మంది మృతి.. కొన్నాళ్లుగా రిజర్వేషన్ల గొడవతో అట్టుడికిన బంగ్లాదేశ్ చివరకు సైనిక పాలన లోకి వెళ్లిపోయింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హాసీనా గద్దె దిగాల్సి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని నెలల క్రితం శాంతి యుతంగా మొదలైన నిరసనలు.. ఊహించని పరిణామాలకు దారి తీశాయి. దేశ వ్యాప్తంగా చెలరేగిన […]
Read Moreనిరసనల నెపంతో బంగ్లాదేశ్ లో హిందువుల హత్యలు
బంగ్లాలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసేశారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన హింస తీవ్రరూపం దాల్చింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనకారులు ఆయుధాలు పట్టుకొని వాహనాలు, దుకాణాలు, కార్యాలయాలను ధ్వంసం చేస్తున్నారు. అయితే… రిజర్వేషన్ అంశాన్ని సాకుగా చేసుకున్న ఇస్లామిక్ చాందసవాదులు హిందువులను టార్గెట్గా చేసుకుంటూ రెచ్చిపోతున్నారు. ఆదివారం రోజున సిరాజ్గంజ్లోని రాయ్గంజ్ […]
Read Moreపొన్నూరు తహసీల్దారు కార్యాలయంలో కీలక దస్త్రాలు మాయం
గుంటూరు జిల్లా పొన్నూరు తహసీల్దారు కార్యాలయంలో కీలక దస్త్రాలు మాయమయ్యాయి. స్థానిక సుందరవల్లి రాజ్యలక్ష్మీ సమేత సాక్షి భావనారాయణ స్వామి దేవాలయానికి చెందిన సర్వే నంబరు 221-1బిలో 25 ఎకరాల భూమి ఉంది. 1998 సంవత్సరంలో 25 ఎకరాల భూమిని అప్పటి తెదేపా ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించి పట్టాలను పంపిణీ చేసింది. ఆ కాలనీకి మాజీ రెవెన్యూ శాఖామంత్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి(డీవీసీ) పేరుతో నామకరణం చేశారు. కొంతమంది ఈ […]
Read Moreజాన్వీ, ఎన్టీఆర్ రొమాన్స్తో ఫ్యాన్స్కి చలిజ్వరమే
జాన్వీ కపూర్ టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రీదేవి కుమార్తె టాలీవుడ్లో తన సత్తా చూపడానికి రెఢీ అయింది. ఇకపోతే శ్రీదేవి కూతురు కావడంతో జాన్వీపై బోలెడన్ని అంచనాలున్నాయి. అందులోనూ ఎన్టీఆర్ తో జతకడుతోంది. ఇక ఫ్యాన్స్ చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా జాన్వీ కపూర్ సర్వం వండి వారుస్తోందనడానికి తాజా సాంగ్ గ్లింప్స్ సరిపోతుంది. కొన్ని గడియల […]
Read Moreతెలంగాణ లో ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల క్షీణిత పై కేటీఆర్ ఆందోళన
రాష్ట్ర ఆర్థిక ప్రగతి పై ప్రభావం చూపుతుందని ఆవేదన వెంటనే ప్రభుత్వం దృష్టిసారించి ఐటీ రంగాన్ని ప్రోత్సహించాలని సూచన తెలంగాణలో ఐటీ ఎగుమతులు, ఉద్యోగాలు క్షీణించటం పై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది తో పోలిస్తే ఈ ఏడాది ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల్లో క్షీణతకు సంబంధించిన గణంకాలను ఆయన ట్వీట్ చేశారు. 2022-23 సంవత్సరంలో తెలంగాణ […]
Read More‘నారా’ నోట.. ‘మహానాడు’ మాట!
– ఎమ్మెల్యేలను సైరన్ వాడవద్దని హెచ్చరికలు – సింప్లిసిటీ నేర్చుకోవాలని హితవు – ఇసుక సరఫరాపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక – ఇకపై సచివాలయంలోనే బట్వాడా చార్జీల విధానం – ఎమ్మెల్యేల ఎస్కార్టు విధానంపై జూన్లో ‘మహానాడు’లో కథనం – ఇసుకలో ట్రాన్సుపోర్టర్ల దోపిడీపై ‘మహానాడు’లో తాజా కథనం – అన్ని లిక్కర్బ్రాండ్లు అందుబాటులోకి తెస్తామని బాబు వెల్లడి – ఇంకా ‘జనంలో ఇంకా జే బ్రాండ్లు’ పేరుతో జులైలో […]
Read Moreహీరోని అమ్మతో పోల్చిన మాళవికమోహనన్
టాలీవుడ్లో ప్రభాస్ క్రేజ్ ఓ రేంజ్లో ఉంటుంది. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డార్లింగ్ అంటే కేవలం అభిమానులకే కాదు తనతో నటించే తోటి నటీనటునులకు కూడా ఎంతో అభిమానం. ఎందుకంటే ప్రభాస్ అందరితో చాలా చక్కగా కలిసి పోతారు. అంతేకాక ఎవరికైనా సహాయం చెయ్యడంలో ముందు ఉంటాడు. ఆయన ఆదరించే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇక ప్రభాస్ తో సినిమా చేసిన ప్రతి […]
Read More