‘వారధి’తో వికసిత ఏపీ కోసం ఏపీ బీజేపీ

– ఏపీ బీజేపీ ముఖ్య అధికారప్రతినిధి లంకా దినకర్ విజయవాడ, మహానాడు: భారతీయ జనతా పార్టీ నుండి ప్రాతినిధ్యం వహించే కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి నెల రెండు రోజులు ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి వివిధ రకాల ప్రజా సమస్యల పైన వినతులను స్వీకరించి వాటి పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమమే వారధి అని […]

Read More

విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి!

– లక్షల్లో డబ్బులు – విజయవాడలోని ఓ స్కూల్స్ లో సంఘటనలు విజయవాడ, మహానాడు: తెలుగు రాష్ట్రాల్లో గత కొంత కాలంగా డ్రగ్స్ సరఫరా కలకలం రేపుతోంది. అందులోను ఆంధ్రప్రదేశ్ లో మాదక ద్రవ్యాల వినియోగంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. మరీ ముఖ్యంగా పాఠశాల విద్యార్ధుల బ్యాగ్లలో డ్రగ్స్ తో పాటు లక్షల రూపాయల నగదు పట్టుబడిన ఘటన ఆసక్తికరంగా మారింది. గత వారం విజయవాడలో ప్రముఖ పాఠశాలలో ప్రిన్సిపల్ […]

Read More

కేంద్రం తక్షణమే వక్ఫ్‌ సవరణలపై తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

-వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దీనికి పూర్తిగా వ్యతిరేకం -వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత ఎస్‌.బి.అంజాద్‌ బాషా వక్ఫ్‌ చట్టంలో ఇష్టారాజ్యంగా సవరణలు చేయడాన్ని వైఎస్‌ఆర్‌సీపీ పూర్తిగా ఖండిస్తుంది. వక్ఫ్‌ చట్టంలో ఎన్‌డీఏ ప్రభుత్వం చేయాలనుకున్న సవరణలు ఎవరూ ఆమోదించరు. ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా సవరణలకు సిద్దమవడం దారుణం. మైనార్టీల హక్కులు, మతస్వేచ్ఛను కాలరాసే ప్రయత్నాన్ని ఎన్‌డీఏ సర్కార్‌ చేస్తుంది. ఒక్కసారి వక్ఫ్‌కు దానం చేస్తే అది ఎప్పటికీ […]

Read More

హంతకులే కాదు..హత్య చేయించిన వారినీ వదలొద్దు

– లోకేష్, చంద్రబాబునూ ముద్దాయిలుగా చేర్చాలి – సీతారామాపురంలో పసుపులేటి సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీతారాంపురం: రాష్ట్రంలో రెండు నెలలుగా అరాచక పాలన, రావణకాష్టంలా హింసాకాండ కొనసాగుతోందని.. హత్యలు, హత్యాయత్నాలు, దాడులు దారుణంగా కొనసాగుతున్నాయని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ వెల్లడించారు. హత్య కేసుల్లో హంతకులను మాత్రమే కాకుండా, అది చేయించిన వారినీ ముద్దాయిలుగా చేర్చి, జైలుకు పంపిస్తేనే […]

Read More

వక్ఫ్ ప్రాపర్టీ అల్లాకు సంబంధించినది

– వక్ఫ్ బిల్లును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది – కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ కర్నూలు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది.ఇది పార్లమెంటు లో వెనుక తీసుకోవాలి, వక్ఫ్ ప్రాపర్టీ అంటే అది అల్లాకు సంబంధించినది. ఓ ముస్లిం తన ధర్మం కోసం, సమాజ సంక్షేమ కోసం మేలు చేయడానికి ఇచ్చిన ప్రాపర్టీ. ఒక్కసారి ఇచ్చిన తరువాత ఎవరు కొనుగోలు, అమ్మాకాలు […]

Read More

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల రద్దు

సీఎం చంద్రబాబు సమీక్షలో నిర్ణయాలు త్వరలో రిజిస్ట్రేషన్‌ విలువల పెంపు అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ విలువలను త్వరలో పెంచనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో రిజిస్ట్రేషన్‌ శాఖపై గురువారం నిర్వహించిన సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. కనిష్ఠంగా 10% నుంచి గరిష్ఠంగా 20% వరకు రిజిస్ట్రేషన్‌ విలువలు పెంచనున్నారు. సాధ్యమైనంతవరకు 10% నుంచి 15% మధ్యనే పెంపుదల ఉండొచ్చు. శాస్త్రీయంగా అధ్యయనం చేశాకే ప్రాంతాలవారీగా రిజిస్ట్రేషన్‌ విలువల పెంపుపై నిర్ణయాలు […]

Read More

యాపిల్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

హైదరాబాద్: అమెరికా కాలిఫోర్నియా లోని కుపెర్టినోలోని ఆపిల్ కార్పొరేట్ ప్రధాన కార్యాల యమైన ఆపిల్ పార్క్‌ను సందర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 175 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్ అనేక రంగాల్లో ప్రముఖ పెట్టుబ డులకు గమ్యస్థానంగా ఉందని హైదరాబాద్ మరియు తెలంగాణకు బలమైన పిచ్‌ని రూపొం దించడానికి అనువైన ప్రదేశమని అన్నారు. సీఎం. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, […]

Read More

జల్సాల కోసం మంత్రుల పర్యటనలు

-కాళేశ్వరం పంపులు ప్రారంభించాలి -సుంకిశాల నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ -నిర్మాణ సంస్థ బాధ్యత తీసుకుంటుంది – సూర్యాపేట కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ప్రారంభం కాలేదు. ముఖ్యమంత్రి తో సహా ఏ ఒక్క మంత్రికి రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి , బాధ్యత లేదు. జల్సాల కోసం మంత్రులు పర్యటనలు చేస్తున్నారు. హామీలు నెరవర్చలేక సబ్ కమిటీ ల […]

Read More

వైసీపీ- రాజకీయాలకి ఆళ్ల గుడ్ బై

ఏలూరు: మాజీ ఉప ముఖ్యమంత్రి, పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ కీలక నేత ఆళ్ల నాని వైసీపీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ పదవులకు సైతం రాజీనామా చేసిన ఆళ్ల.. తానిక రాజకీయాల నుంచి నిష్ర్కమిస్తున్నట్లు ప్రకటించడం, వైసీపీలో సంచలనం సృష్టించింది. వివాదరహితుడిగా పేరున్న ఆళ్ల నాది నిష్ర్కమణకు పార్టీ అధినేత జగన్ నియంతృత్వ వైఖరి, పార్టీ ఓడినప్పటికీ ఇంకా పద్ధతి మార్చుకోని మొండితనమే కారణమని వైసీపీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఆళ్ల […]

Read More

స్ట్రామ్ వాటర్ నిధులతో నగరం అభివృద్ధి

కేంద్రంతో మాట్లాడటానికి ముఖ్యమంత్రి అంగీకారం 4వ డివిజన్ పర్యటనలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ నగరాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి స్ట్రామ్ వాటర్ నిధులను అధిక భాగం కేటాయించేలా చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అంగీకరించారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. ఇప్పటికే ఈ అంశంపై నగర పరిధిలోని ముగ్గురు ఎమ్మెల్యేలం చర్చించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళామని అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ […]

Read More