హెచ్డీఎఫ్సీ బ్యాంకు తన యుపిఐ సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 10న సిస్టమ్ మెయింటెనెన్స్ కారణంగా మూడు గంటల పాటు వినియోగదారులకు యుపిఐ సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. ఈమేరకు బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది. బ్యాంక్ ‘ఎమర్జెన్సీ సిస్టమ్ మెయింటెనెన్స్’ కారణంగా యూపీఐ సేవలు పనిచేయవు. రేపు ఉదయం 2:30 నుంచి 5:30 వరకు యుపిఐ సేవలు నిలిపేస్తున్నారు.
Read Moreకేటీఆర్ షాడో సీఎం గా పనిచేయలేదా?
ఎంఓయు లు చేసుకున్నవన్నీ బోగస్ బోగస్ కంపెనీలే ధాత్రి బయో సిలికాన్ కూడా బోగస్ కంపెనీ మంత్రి కొండా సురేఖ హైదరాబాద్: గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుము కున్నట్లుగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారు.కేటీఆర్ గతంలో అమెరికా పర్యటన ఎందుకు చేశారు? బి ఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకుంది. పెట్టుబడులు రావాలి రాష్ట్రం బాగుపడాలి అని సీఎం రేవంత్ విదేశీ పర్యటన సాగుతుంది. కానీ బి ఆర్ ఎస్ […]
Read More50 ఏళ్ల అక్షర శిఖరం ఈనాడు
– ఈనాడు పూర్తిగా ప్రజల పత్రిక – ప్రజల కోసం పనిచేసే ప్రజాస్వామ్య కరదీపిక – 5 దశాబ్దాల ఈనాడుకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు – ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి : జనం కోసమే జర్నలిజం….ప్రజల కోసమే పత్రికా రంగం అని చాటిన 50 ఏళ్ల అక్షర శిఖరం ఈనాడు పత్రిక. 1974లో విశాఖలో ప్రస్థానాన్ని ప్రారంభించి తెలుగు ప్రజల జీవన విధానంలో భాగమైన అద్భుత ఆవిష్కరణ […]
Read Moreఇప్పుడు మన దేశానికి మరింత భద్రత అత్యవసరం
అదేదో సినిమాలో నూతన ప్రసాద్ అన్నట్లు ..”భారత దేశం నేడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.లెఫ్ట్ నుండి పాకిస్తాన్ రైట్ నుండి బంగ్లాదేశ్ పైనుండి చైనా ప్రక్కనున్న రష్యా మన దేశాన్ని నాసినం చేయాలని చూస్తోంది” అంటాడు ..అట్లనే ప్రక్క దేశాల్లో మెదలైన చిచ్చు మన దేశానికి తాకుతున్న వెచ్చదనాన్ని వెంటనే ఆర్పకుంటే అది దావానలంగా మారి కారు చిచ్చు అయ్యే ప్రమాదం లేకపోలేదు…ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోన్నే ప్రతి ఒక్కరూ […]
Read Moreకృష్ణానది వరద నీటిని పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె
విజయవాడ: వర్షాల కారణంగా ఎగువ నుంచి కృష్ణానదిలోకి వచ్చిన వరద నీటిని శుక్రవారం ఉదయం 21వ డివిజన్ పాత పోలీసు స్టేషన్ రోడ్డు చివర ఉన్న పుష్కర ఘాట్ సమీపంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్, కార్పొరేషన్, ఇరిగేషన్ అధికారులతో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ రిటైనింగ్ వాల్ వెంబడి వరద తీవ్రతతో ఊట వచ్చి చుట్టు ప్రక్కల ఉన్న కొన్ని ఇళ్ళల్లోకి నీరు చేరి ప్రజలు […]
Read Moreపంద్రాగస్టు కోసం పంచాయతీలకు నిధులు పెంపు
గణతంత్ర దినోత్సవ వేడుకలకూ నిధులు మైనర్ పంచాయతీలకు రూ.100 నుంచి రూ.10వేలకు మేజర్ పంచాయతీలకు రూ.250 నుంచి రూ.25 వేలకు – డిప్యూటీ సీఎం పవన్ అమరావతి: పంద్రాగస్టు వేడుకల నిర్వహణ కోసం పంచాయతీలకు నిధులు పెంచుతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ ప్రకటించారు. మైనర్ పంచాయతీలకు రూ.100 నుంచి రూ.10వేలకు, మేజర్ పంచాయతీలకు రూ.250 నుంచి రూ.25 వేలకు పెంచారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకూ ఇదే విధంగా నిధులు ఇస్తామన్నారు. […]
Read Moreఉపాధి హామీ నిధులు రూ.2812.98 కోట్లు మంజూరు చేసిన కేంద్రం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2024-25లో మదర్ శాంక్షన్ కింద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ వేతనాల చెల్లింపుల నిమిత్తం 21.5 కోట్ల పనిదినాలకుగానూ రూ.5743.90 కోట్లను మంజూరు చేసిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. కాగా గతంలో ఆమోదించిన 15 కోట్ల పని దినాలకు సంబంధించి వేతన నిధులు రూ.2934.80 కోట్లు […]
Read Moreఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్లో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నాం
-రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ -పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డితో కలిసి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ను పరిశీలించిన మంత్రి భరత్ -జయరాజ్ ఇస్పత్ స్టీల్ ఫ్యాక్టరీని సందర్శించి యాజమాన్యం, పరిశ్రమల శాఖ అధికారులతో మంత్రి సమావేశం ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్లో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ చెప్పారు. పాణ్యం […]
Read Moreవేడుకల నిర్వహణకు పంచాయతీలకు నిధుల పెంపు
ఆగస్టు 15 కార్యక్రమాలకు రూ.100, రూ.250 ఇచ్చే మొత్తాలను రూ.10 వేలు, రూ.25 వేలకు పెంపు గ్రామగ్రామాన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ అమరావతి : ప్రతీ గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని… ఆనాడు నిర్వహించే కార్యక్రమాల నిర్వహణకు పంచాయతీలకు నిధుల కొరత లేకుండా తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని ఉప ముఖ్యమంత్రివర్యులు, […]
Read Moreనాగార్జున సాగర్ కు భారీగా వరద ప్రవాహం
సాగర్ ప్రాజెక్ట్ 26 క్రస్టు గేట్లు ఎత్తివేత నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువనుంచి భారీగా ప్రవాహం కొనసాగుతోంది.దీనితో సాగర్ ప్రాజెక్టు 26 గేట్లను తెరచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో: 2,74,065 లక్షల క్యూసెక్కులు ఔట్ ఫ్లో:2,74,065 లక్షల క్యూసెక్కులు పూర్తి స్దాయి నీటిమట్టం 590 అడుగులు ప్రస్తుతం : 585.40 అడుగులు పూర్తిస్థాయి నీటి నిల్వ :312.5050 టీఎంసీలు ప్రస్తుతం: 298.5890టీఎంసీలు కుడి ,ఎడమ జల […]
Read More