– ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు దువ్వాడ! – చిక్కుల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ – సొంత భార్యను పట్టించుకోని దువ్వాడ – మరో మహిళతో సహజీవనం – న్యాయం కోసం రోడ్డెక్కిన కూతుళ్లు – దువ్వాడ ఇంటి ముందు మెరుపు ధర్నా – ఇప్పటికే విజయసాయిరెడ్డి వివాదంతో అ‘శాంతి’ – ఇప్పుడు కొత్తగా తెరపైకి దువ్వాడ అనైతిక అంశం – వైసీపీకి ఇదో కొత్త మహిళా సంకటం ( […]
Read Moreపంద్రాగస్టు వేడుకలకు ప్రత్యేక అతిధిగా చల్లపల్లి సర్పంచ్ కృష్ణకుమారి
-న్యూఢిల్లీ(ఎర్రకోట)లో జరిగే వేడుకలకు ఆహ్వానం -రాష్ట్రం నుంచీ ఎంపికైన ఐదుగురు మహిళా ప్రజా ప్రతినిధుల్లో కృష్ణకుమారి ఒకరు చల్లపల్లి : న్యూఢిల్లీ ఎర్రకోటలో ఈనెల 15వ తేదీన జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు చల్లపల్లి సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారికి ప్రత్యేక అతిధిగా ఆహ్వానం అందింది. రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ సంస్థ ద్వారా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సర్పంచ్ కృష్ణకుమారి పాల్గొననున్నారు. ఢిల్లీలో జరిగే పంద్రాగస్టు వేడులకు రాష్ట్రంలో ఐదుగురు […]
Read Moreమంత్రి నారాయణతో ఆనం దంపతులు భేటీ
– జడ్పీ సమావేశాలకు రావాలంటూ మంత్రికి ఆహ్వానం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరుతో… జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, ఆనం విజయకుమార్రెడ్డిలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరులోని నారాయణ నివాసంలో మంత్రి నారాయణను ఆనం దంపతులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు. త్వరలో జరగనున్న జడ్పీ సమావేశాలకు రావాలంటూ మంత్రిని ఆహ్వానించారు. జిల్లా పరిషత్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆనం అరుణమ్మ […]
Read Moreటీటీడీ ఉద్యోగులపై వేధింపులు మానుకోవాలి
తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి డిమాండ్ టీటీడీలో పని చేస్తున్న దాదాపు 50 మందికి పైగా ఇంజినీరింగ్, ఇతర శాఖల ఉద్యోగులకు స్టేట్ విజిలెన్స్ విభాగం షోకాజ్ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని తిరుపతి పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మద్దిల గురుమూర్తి అన్నారు. ఇది ఉద్యోగస్తుల్ని బెదిరించడమే అని ఆయన పేర్కొన్నారు. తక్షణం ఉద్యోగులపై వేధింపులు మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగులెవరూ ఆందోళన చెందొద్దని, మీ పార్లమెంట్ సభ్యుడిగా […]
Read Moreనైతిక విలువలు ప్రదర్శించిన స్పానిష్ ఆటగాడు
కెన్యా ఆటగాడు రన్నింగ్ రేసులో ముందున్నాడు. గెలుస్తున్నాడు. ముందు గీతను చూసి రేసు చరమ గీత అనుకుని ఆగిపోయాడు. భాష రాదు. కాబట్టి అదే విన్నింగ్ రేఖ అనుకుని ఆగిపోయాడు. కానీ వెనకాలే పరుగెడుతున్న స్పానిష్ రన్నర్ కెన్యా రన్నర్ ను ” ఇంకా పరుగెత్తాలి ” అంటూ కెన్యా ఆటగాడిని ముందుకు తోసి ఆ రేస్ కెన్యా ఆటగాడే గెలిచేలా చేశాడు. తరువాత ఓ జర్నలిస్టు స్పానిష్ ఆటగాడి […]
Read Moreఆదివాసీల సంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేస్తాం
రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివాసీల సంస్కృతికి నిదర్శనమైన “ఆదివాసీల భాష’ను సంరక్షించి సవర భాషకు లిపిని నిక్షిప్తం చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు స్ఫూర్తితో ఆదివాసీల సంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరి పుత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ సంస్కృతి, సమిష్టి […]
Read Moreరాజకీయ లబ్ది కోసమే వైసీపీ నీచ రాజకీయం
-విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి ఉన్న జగన్ పేరును ఎవరో ఆగంతకులు తొలగిస్తే వైసీపీ నేతలు నానా యాగీ చేస్తున్నారు -ఈ ఘటనకు ప్రభుత్వానికి ఎలాంటి సంబందం లేదు -విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు మార్చి జగన్ తన పేరు పెట్టకున్నపుడు వైసీపీ దళిత నేతలు ఎందుకు నోరు మెదపలేదు? -రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి ఉన్న జగన్ […]
Read Moreఅంబేద్కర్ స్మృతి వనంలో జరిగిన ఘటనను ఖండిస్తున్నాం
మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ విజయవాడ: విజయవాడ అంబేద్కర్ స్మృతి వనంలోని విగ్రహం ధ్వంసం ఘటనపై మాజీ మంత్రి, టీడీపీ నాయకులు డొక్కా మాణిక్యవరప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ఆయన ఈ ఘటనను ఖండిస్తూ, అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని, ధ్వంసం చేయకూడదని అన్నారు. ఈ ఘటన వెనుక అరాచక శక్తులు ఉన్నాయేమో అని అనుమానిస్తూ, ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, అంబేద్కర్ విగ్రహం కంటే జగన్ మోహన్ […]
Read Moreకర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలకు కోర్టు నోటీసులు
కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు బెంగళూరు కోర్టు షాకిచ్చింది. 2022 నాటి నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని వేధిస్తున్నారంటూ ‘ఈడీ’కి వ్యతిరేకంగా చేసిన నిరసనలో సిద్దరామయ్య, డీకే శివకుమార్ పాల్గొన్నారు. ఈ కేసు విచారణ క్రమంలో ఆగస్టు 29న వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని ఇరునేతలకు బెంగళూరు న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది.
Read Moreగిరి గీసి గిరిజనం..!
ఆదివాసి దినోత్సవం.. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులౌతారు.. తర తరాలకు తరగని వెలుగవుతారు.. ఇలవేలుపులౌతారు..!? ఏనాటి మాట.. వాల్మీకి.. ఏకలవ్యుడు.. శబరి.. మరి, ఇప్పటి గిరిజనులు.. ఎప్పటి వోలె అదే జీవనం.. నాగరికతకు దూరంగా.. బ్రతుకు భారంగా..! హరిజనులు.. గిరిజనులు.. అందరు నేడు పుర జనులే.. నిజమా.. కనిపించని దృశ్యమా.. అప హాస్యమా..! స్వర్ణోత్సవ స్వరాజ్య భారతం.. ఏమున్నది గర్వ కారణం.. సర్వ హరణం.. గిరిజనుల పేర […]
Read More