అక్రమ కేసుల నుంచి విముక్తి కల్పించండి

-అప్పు చెల్లించకుండా పోలీసు అధికారి బెదిరిస్తున్నారు -అక్రమ కేసుల నుంచి విముక్తి కల్పించండి -23వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు విన్నపాల వెల్లువ -సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ అమరావతిః ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు విన్నపాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉండవల్లిలోని నివాసంలో 23వ రోజు “ప్రజాదర్బార్” కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా […]

Read More

భద్రాచలం రామాలయం అభివృద్ధికి మరిన్ని నిధులివ్వండి

-సింగరేణి సంస్థను ప్రైవేటుపరం కాకుండా కాపాడండి -బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పండి -మంత్రి కిషన్ రెడ్డితో ఢిల్లీలో సీఐఐ ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు మనోగతం -సీఐఐ సదస్సులో ఎంపీ వద్దిరాజు ఢిల్లీ: తెలంగాణ లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం సమగ్రాభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాల్సిందిగా రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. అయోధ్య తర్వాత భగవాన్ శ్రీరాముల వారు […]

Read More

సి ఎస్ తో భేటీ అయిన భారత నావికాదళ వైస్ అడ్మిరల్ సర్దేశాయి

అమరావతి: భారత నావికాదళ ప్రధాన కేంద్రం న్యూఢిల్లీ వైస్ అడ్మిరల్ ఎవై సర్దేశాయి )శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.ఈసందర్భంగా ఇరువురు అధికారులు రాష్ట్రంలో నావికాదళ కార్యకలాపాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో రియర్ అడ్మిరల్ గిరిష్ కె.గార్గ్(విఎస్ఎం), రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా పాల్గొన్నారు.

Read More

అప్లికేష‌న్ తీసుకోవ‌డం కాదు…స్పాట్‌లోనే ప‌రిష్క‌రిస్తాం

– ప్ర‌జ‌ల కోస‌మే… ప్ర‌జా స‌మ‌స్య‌ల పరిష్కార వేదిక‌ – కొన్నింటిని స్పాట్‌లోనే ప‌రిష్కారం – మ‌రికొన్నింటిని ప‌రిశీలించి త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్కారం – టిడ్కో ఇళ్ల‌పై సీఎం చంద్ర‌బాబు ప్ర‌త్యేక దృష్టి – నిధుల దుర్వినియోగంపై ప్ర‌భుత్వం సీరియ‌స్‌ – ఎవ‌రిని వ‌దిలి పెట్టే ప్ర‌స‌క్తే లేదు – రాష్ట్ర పుర‌పాల‌క శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ వార్నింగ్‌ – నెల్లూరు క‌లెక్ట‌రేట్‌లో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక‌లో అర్జీలు […]

Read More

ఆర్టీసీ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

– గత ఐదేళ్ల పాలనలో ఆర్టీసీని నాశనం చేశారు – విలీనం పేరుతో ఆర్టీసీ కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడారు – మచిలీపట్నం బస్ స్టాండ్‌లో కనీస సదుపాయాలు కూడా కల్పించలేదు – గత ప్రభుత్యం లో రవాణా మంత్రిగా ఉండీ మచిలీపట్నానికి చేసిందేమీ లేదు – నూతనంగా కొనుగోలు చేసిన ఐదు బస్సుల్ని ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం: రాష్ట్ర రవాణా రంగాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు […]

Read More

కొణిజేటి..కావమ్మ మొగుడు కథ

దివంగత కొణిజేటి రోశయ్య శాసనసభలో గాని, మండలిలోగాని ఎంత క్లిష్ట సమస్యపైన మాట్లాడుతున్న తనదైన హాస్యం జత చేసేవారు. ఒకసారి మండలిలో ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌ గురించి మాట్లాడుతూ మిమ్మల్ని చూస్తే నాకు కావమ్మ మొగుడు కథ గుర్తుకొస్తుంది అన్నారు. ఎన్‌టిఆర్‌ స్పందిస్తూ నాకు కథలంటే చాలా ఇష్టం చెప్పండి అన్నారు. రోశయ్య చెప్పిన కథ సంక్షిప్తంగా ఇదీ: ఒక ఊళ్ళో వైశ్య దంపతులు కూతురుకు 8 ఏళ్ళు రాగానే వివాహం […]

Read More

స‌చివాల‌యాల్లోనే భూముల రిజిస్ట్రేష‌న్లకు బాబు సర్కారు నో

– చంద్ర‌బాబు స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం (వాసు) భూముల అంశంలో, రెవెన్యూ నిర్ణ‌యాల్లో జ‌గ‌న్ తీసుకున్న వివాదాస్ప‌ద నిర్ణ‌యాల‌ను కూట‌మి స‌ర్కార్ఒ క్కొక్క‌టిగా చ‌క్క‌బెట్టే ప్ర‌య‌త్నంలో ఉంది. ఇప్ప‌టికే కొత్త ప‌ట్టాదారు పాస్ పుస‌క్తాల‌ను ఇవ్వాల‌ని నిర్ణ‌యించ‌గా… తాజాగా మరో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ్రామ స‌చివాల‌యాల్లోనే భూముల రిజిస్ట్రేష‌న్లు చేయాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకున్న నిర్ణ‌యాన్ని ప‌క్క‌న‌పెట్ట‌బోతున్నారు. గ్రామ స‌చివాల‌యాల్లో రిజిస్ట్రేష‌న్లు కొత్త‌గా వ‌చ్చిన ప్ర‌యోజ‌నం ఏమీ లేక‌పోగా… […]

Read More

ఐటీ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలి

ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అమెరికాలోని ఐటీ సర్వీసెస్‌ కంపెనీల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఐటీ సంస్థల అసోసియేషన్‌ ఐటి సర్వ్‌ అలయన్స్‌ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో ప్రవాసులు భాగస్వామ్యం పంచుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఎన్నో […]

Read More

తెలంగాణ.. ఫ్యూచర్​ స్టేట్

-మన లక్ష్యం సూచించే కొత్త నినాదం -ట్యాగ్​ లైన్​ ఖరారు చేసిన సీఎం రేవంత్​ రెడ్డి -కాలిఫోర్నియాలో ఏఐ యూనికార్న్​ కంపెనీ ప్రముఖులతో సమావేశం ఇకపై మన తెలంగాణ రాష్ట్రాన్ని.. తెలంగాణ ప్యూచర్ స్టేట్ అని పిలుద్దామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం “ది ఫ్యూచర్ స్టేట్”కు […]

Read More

నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని 1994లో ఐక్య రాజ్య సమితి ప్రకటించింది. 1982, ఆగస్టు 9న జెనివాలో అటవి వనరుల హక్కులకు సంబంధించిన సమస్యలపై 26 మంది స్వతంత్ర మానవ హక్కుల మేధావులతో వర్కింగ్‌ గ్రూప్‌ల సమావేశాన్ని జరిగింది. ఈ సమావేశంలో 140 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆదివాసీల కోసం కూడా ఒక […]

Read More