భద్రతాదారుడు లేక ఖాళీగా దర్శనమిస్తున్న టూరిస్ట్ పోలీస్ అవుట్ పోస్ట్

(వాసు) మంగళగిరి: శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి నిత్యం వచ్చి పోయే భక్తుల భద్రత కోసం టూరిస్ట్ పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. టూరిస్ట్ అవుట్ పోస్టులో ఒక కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తూ ఉంటారు.గత కొంత కాలం నుండి టూరిస్ట్ పోలీస్ ఔట్ పోస్ట్ లో ఎవరూ విధులు నిర్వహించకపోవడంతో ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తుంది. ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి నిత్యం భక్తులు వచ్చి పూజలు […]

Read More

డిప్యూటీ సీఎంకు “ఆప్తా” ఆహ్వానం

ఆగస్ట్ 30,31 తేదీల్లో అమెరికాలో ఆప్తా 16వ వార్షికోత్సవం జనవరి 4,5 తేదీల్లో హైదరాబాద్ హైటెక్స్ లో బిజినెస్ కాన్ఫరెన్స్ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి ఈ నెల 30,31 తేదీల్లో అమెరికాలో జరిగే అమెరికన్ ప్రోగ్రెసీవ్ తెలుగు అసోసియేషన్ (ఆప్తా) 16వ వార్షికోత్సవ వేడుకలకు ఆహ్వానం వచ్చింది. ఆప్తా ప్రతినిధుల బృందం ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ని కలిసి […]

Read More

ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో శిశువును పీక్కుతిన్న కుక్కలు

వరంగల్ జిల్లా: వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎంలో శుక్రవారం సాయంత్రం ఎమర్జెన్సీ వార్డు ముందు ఓ పసిగుడ్డును కుక్కలు ఎక్కడి నుంచో తీసుకు వచ్చి పీక్కుతిన్నాయి. గమనించిన రోగుల బంధువులు వాటిని తరిమి శిశువును అత్యవసర విభాగానికి తీసుకువెళ్లారు. అయితే, అప్పటికే కుక్కలు నడుము కింది భాగం తినడంతో చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. బతికి ఉన్న శిశువును తీసుకు వచ్చి తిన్నాయా? లేక చనిపోయిన శిశువును తీసుకువచ్చాయా? అనేది తెలియాల్సి […]

Read More

ఏపీలో ప్రాజెక్టుల పేర్ల మార్పు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లోని 12 సాగునీటి ప్రాజెక్టుల పేర్లను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఉన్న పేర్లనే పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. వైఎస్సార్ పల్నాడు కరవు నివారణ ప్రాజెక్టును గోదావరి పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టుగా, వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతలను ముక్త్యాల ఎత్తిపోతలుగా మార్చింది. వరికపూడిశెల, సంగం బ్యారేజీ, తాటిపూడి రిజర్వాయర్, హంద్రీనీవా సుజల స్రవంతి పేర్లనూ పునరుద్ధరించింది.

Read More

స్వచ్ బయోతో ఒప్పందం పెద్ద కుంభకోణం

-రేవంత్ రెడ్డి తమ్ముడు ఆ కంపెనీకి డైరెక్టర్ -ఈ వ్యవహారం పై దర్యాప్తు జరగాలి – 15 రోజుల క్రితం ఏర్పాటైన సంస్థ తో పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకోవడమేమిటీ ? – గోడీ సంస్థతో ఒప్పందం అంటూ సీఎం రేవంత్ గతం లో బోడి మాటలు చెప్పారు – నాన్ రిలయబుల్ ఇండియన్స్ దగ్గరకే ఎందుకు వెళ్లారు ? – రేవంత్ రెడ్డి తెచ్చానని చెబుతున్న పెట్టుబడులు అన్నీ బోగసే […]

Read More

కుక్కకాటు సంఘటనలకు ప్రభుత్వానిదే బాధ్యత

– రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణం – మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ : నిన్న ఒక్కరోజే వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో పసికందు మృతదేహాన్ని కుక్కలు పీక్కతినడం, హైదరాబాద్ శివారులోని నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో మరో దివ్యాంగ చిన్నారి మర్మాంగాలపై కుక్కల దాడి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నాలుగేళ్ల చిన్నారి కుక్కల దాడిలో గాయాలపై ఆసుపత్రిలో చికిత్స […]

Read More

హైదరాబాద్ లో జొయిటిస్ విస్తరణ

-ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రారంభం -అమెరికాలో సీఎంతో భేటీ అయిన కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్ : ప్రపంచంలో ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థగా పేరొందిన జొయిటిస్ కంపెనీ హైదరాబాద్లో తమ కెపాబులిటీ సెంటర్ ను విస్తరించాలని నిర్ణయించింది. 2024 సెప్టెంబర్ నుంచి ఈ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో వందలాది మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. హైదరాబాద్‌లోని జొయిటిస్ ఇండియా కెపాబిలిటీ సెంటర్‌ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. అమెరికా పర్యటనలో […]

Read More

జల్సాలకు పరిమితమై రాష్ట్ర అభివృద్ధి మరిచారు

– ప్రాజెక్టుల్లో నీళ్ల నీటి నిల్వపై కేబినెట్‌ వేయడం విచిత్రం – రేషన్ కార్డుల అర్హుల నిర్ణయానికి సబ్ కమిటీ అనాలోచిత నిర్ణయం – కాంగ్రెస్ నిర్లక్ష్యంతో యాసంగి- ఖరీఫ్‌లోనే పొలాలు ఎండిపోయే పరిస్థితి – మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి హైదరాబాద్ : రాష్ట్రంలో పరిపాలన పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదని.. ప్రభుత్వం నడపడంపై అవగాహన, బాధ్యత ఉన్నట్లుగా కనిపించడం లేదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. జల్సాలకే పరిమితమై రాష్ట్ర […]

Read More

అలా చేస్తే తెలుగు భాషకు ప్రాచుర్యం పెరుగుతుంది

-అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ -‘మహాశూన్యం’ హిందీ అనువాదం ఆవిష్కరణ తెలుగు రచనలు హిందీలోకి అనువదిస్తే.. తెలుగు భాషకు ప్రాచుర్యం పెరుగుతుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం విజయవాడ పుస్తక మహోత్సవ గ్రంథాలయంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ రచించిన ‘మహా శూన్యం’ కవితా సంకలనం హిందీ అనువాదాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ ఆవిష్కరించారు. తెలుగులో రాసిన ఈ […]

Read More

డంపింగ్ యార్డ్ పనులు ప్రారంభించాలి

-తెనాలిని సుందరా నగరంగా తీర్చిదిద్దాలి -మున్సిపల్ కమిషనర్ తో పెమ్మసాని ‘తెనాలి శివారుల్లోని డంపింగ్ యార్డ్ నుంచి ఉత్పన్నం అవుతున్న దుర్గంధం వల్ల స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపై పడేస్తున్న చెత్త, బొండాలు వంటి వ్యర్ధాల కారణంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. అక్టోబర్ కల్లా ఆ డంపింగ్ యార్డ్ తొలగింపు చర్యలు ప్రారంభించాల్సిందే.’ అని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. […]

Read More