బెంగాల్లో ఉద్రిక్తంగా విద్యార్థుల ఆందోళన

-బారికేడ్లను బద్దలుకొట్టి… పోలీసులపై రాళ్లు రువ్వారు కోల్కతా: పశ్చిమ బెంగాల్ లో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతాబెనర్జీ రాజీనామా చేయాలంటూ విద్యార్థి సంఘం ‘పశ్చిమబంగా ఛాత్ర సమాజ్ మంగళవారం నిరసన చేపట్టింది. ‘నబన్నా హావ్ నుంచి విద్యార్థులు ర్యాలీని ప్రారంభించారు. అయితే, వీరిని పోలీసులు అడ్డుకోవడంతో హావాలోని సంతర్గాచి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మార్చ్ లో […]

Read More

ఏలూరులో వైసీపీకి భారీ షాక్

టీడీపీలో చేరిన ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ దంపతులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్ అమరావతిః ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేందుకు పలువురు వైసీపీ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఏలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ(చంటి) నేతృత్వంలో ఏలూరు కార్పోరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్.ఎమ్.ఆర్ పెదబాబు టీడీపీలో చేరారు. […]

Read More

ఆయిల్ ఫామ్ సాగు పై రైతులు దృష్టి సారించాలి

కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలికంగా ఎక్కువ లాభాలు అందించే ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు రైతులకు పిలుపునిచ్చారు. ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామంలో మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. కపిలేశ్వర పురానికి చెందిన సర్వే సాయి ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ […]

Read More

ప్రజా సమస్యల పరిష్కారమే మా ప్రభుత్వ లక్ష్యం

15వ డివిజన్ లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కార మార్గాలు చూపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ ఠాగూర్ రోడ్డులో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మంగళవారం ఉదయం పర్యటించారు. స్థానికంగా ఉన్న డ్రైనేజీ సమస్యలను ఎమ్మెల్యే గద్దె రామమోహన్ స్వయంగా పరిశీలించారు. అక్కడ […]

Read More

దివ్యాంగురాలికి ఎమ్మెల్యే బొలిశెట్టి మూడు చక్రాల సైకిల్ పంపిణీ

విజయవాడ, మహానాడు: జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఉదయం జనవాణి కార్యక్రమం నిర్వహించారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా నంబూరు గ్రామానికి చెందిన దివ్యాంగురాలు పి.ధనలక్ష్మికి బొలిశెట్టి శ్రీనివాస్ మూడు చక్రాల సైకిల్ అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

ఫేక్ ప్రచారాలే వైసీపీ సిద్ధాంతం!

– 11 సీట్లకే పరిమితమైనా తీరు మార్చుకోని జగన్ – అబద్ధాల సాక్షిలో రోత రాతలు, విష ప్రచారాలు – టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి మండిపాటు మంగళగిరి, మహానాడు: ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటే ఎన్నికల ముందు వై నాట్ 175 అంటూ ప్రగల్భాలు పలికి 11 సీట్లకు పరిమితమై ఏం చేయాలో దిక్కు తోచక ఫేక్ ప్రచారాలకు పరిమితమైంది… మీ ఫేక్ ప్రచారాలు మీ కొంపలు […]

Read More

ఏలేశ్వరం ఘటన ఆందోళనకు గురిచేసింది…

– మంత్రి నారా లోకేష్‌ అమరావతి, మహానాడు: కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన ఆందోళనకు గురి చేసిందని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్‌ అన్నారు. విద్యార్థునులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా విద్య, వైద్య శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి అధికారులను కోరారు.

Read More

విద్యార్థినుల అస్వస్థతపై ఉప ముఖ్యమంత్రి పవన్‌ ఆరా!

– మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కు ఆదేశం ఏలేశ్వరం, మహానాడు: కాకినాడ జిల్లా ఏలేశ్వరంలోని డాక్టర్‌ బి.ఆర్.అంబేడ్కర్ బాలికల గురుకులంలో 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ ఆరా తీశారు. విద్యార్థినులు మంగళవారం ఉదయం నుంచి కడుపు నొప్పి, విరేచనాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం తెలియగానే కాకినాడ కలెక్టర్ తో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. విద్యార్థినులకు […]

Read More

బాలకృష్ణ స్వర్ణోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

అమరావతి, మహానాడు: నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సినీ ఇండస్ట్రీ తరఫున తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ […]

Read More

కవిత… కడిగిన ముత్యం

– ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీ లిక్కర్ పాలసీతో ఏ మాత్రం సంబంధం లేకున్నా కవితపై ఈడీ అక్రమంగా కేసు బనాయించి 168 రోజులు అన్యాయంగా జైల్లో వేయించడం తీవ్ర బాధాకరమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కర్ పాలసీతో ఆమెకు ఎటువంటి ప్రమేయం లేదని, ఇందుకు సంబంధించి ఆమె వద్ద నుంచి ఎలాంటి పత్రాలు, ఆధారాలు లభించలేదని, కేసులో దమ్ము లేదని అన్యాయంగా, అక్రమంగా […]

Read More