తెలంగాణలో రేపు స్కూళ్లకు సెలవు

హైద‌రాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే సమయంలో అన్ని ప్రభుత్వ విభాగాలకు ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది.

Read More

ముఖ్యమంత్రి గారూ.. ఫించన్ల పంపిణీ సరే.. మిగతా హామీల మాటేమిటి?

– రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ నేత డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి వేంపల్లి: ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీ మేరకు ప్రతి నెలా మొదటి తేదీన ఇంటివద్దనే లబ్దిదారులకు సామాజిక ఫించన్లు పంపిణీ చేయడం హర్షణీయం. మ్యానిఫెస్టోలో పేర్కొన్న మిగతా హామీల మాటేమిటి బీసీ,ఎస్సీ,ఎస్టీ,ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే ఫించన్ ఇస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు.జూలై, ఆగస్టు,సెప్టెంబర్ 3 మాసాలు గడిచిపోయాయి.అమలు కాలేదు. యువ గళం క్రింద నిరుద్యోగ యువతకు […]

Read More

అవిశ్రాంత పోరాట యోధుడు

సెప్టెంబర్ 1, 2024న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరొక అరుదైన మైలురాయి చేరుకున్నారు. సరిగ్గా 29 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 1, 1995న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 45 సంవత్సరాల పిన్న వయస్సులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీ బాధ్యతలు స్వీకరించారు. 3 దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఆయన నవ్యాంధ్రప్రదేశ్కు 4వ సారి ముఖ్యమంత్రిగా ఉండటం మరో అరుదైన ఘనత. నిజానికి పదవుల కోసం, రికార్డుల కోసం తాపత్రయపడే నాయకుడు కారు […]

Read More

ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారా లోకేష్

మంగళగిరి : భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన ప్రాంతాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటించారు. తాడేపల్లి టౌన్‌లోని నులకపేట క్వారీ ప్రాంతాన్ని సందర్శించి, ముంపు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్బంగా, లోకేష్ బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నీటిని వీలైనంత త్వరగా బయటకు తోడేందుకు చేపట్టిన ఏర్పాట్ల గురించి స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొండచరియలు […]

Read More

టిడ్కో గృహాలను పరిశీలించిన మంత్రి నారా లోకేష్

మంగళగిరి: భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించడానికి మంత్రి నారా లోకేష్ మంగళగిరి టౌన్‌లోని టిడ్కో గృహాలను సందర్శించారు. ఈ సందర్శనలో ఆయన మున్సిపల్ సిబ్బంది, పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సహాయ కార్యక్రమాలను సమీక్షించారు. బాధితులతో మాట్లాడిన లోకేష్, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో చేరిన నీటిని వీలైనంత త్వరగా బయటకు తోడే చర్యలను వేగవంతం చేయాలని స్థానిక అధికారులకు […]

Read More

ఎస్ఐ తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం

బందోబస్తు విధుల కోసం వచ్చిన ఎస్ఐ శిరీషను విఆర్ కు పంపిన అధికారులు అమరావతి:- గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో రహస్య కెమేరాల అంశంపై విచారణ జరుగుతోంది. ఈ విచారణను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ లతో మాట్లాడి విచారణపై సమీక్ష చేస్తున్నారు. ఈ ఘటనపై ఇన్ వెస్టిగేషన్ ఆఫీసర్ గా సిఐ రమణమ్మను ఎస్పీ నియమించారు. ఆమె నేతృత్వంలో విచారణ జరుగుతుండగా….బందోబస్తు […]

Read More

స్మగ్లర్ గంగిరెడ్డికి ‘రెడ్’ కార్పెట్ వేసిందెవరు?

– బీజేపీలో గంగిరెడ్డి దంపతుల చేరిక వివాదం – అసలు వారితో డీల్ చేసిన ఎవరా ఇద్దరు? – ఢిల్లీవరకూ దాకా వెళ్లిన స్మగ్లర్ చేరిన యవ్వారం – తాము బీజేపీలో చేరతామని మీడియాకు చెప్పిన గంగిరెడ్డి – రాష్ట్ర నాయకత్వం అనుమతి లేకుండానే ఎలా చేరతారంటున్న సీనియర్లు – సమన్వయకర్త ఆ ‘డాక్టరు’గారేనంటున్న బీజేపీ సీనియర్లు – ఢిల్లీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు – నేరుగా వారికే […]

Read More