– సురేష్ది అరెస్టా? లొంగుబాటా? – పోలీసులు వచ్చేవరకూ ఇంట్లోనే ఉన్న నందిగం – మందుకొట్టే వరకూ పోలీసులు బయటే ఉన్నారా? – దళితకార్డు కోసమే నందిగం దొరికిపోయారా? – సకలశాఖ మంత్రి బృందమే సలహా ఇచ్చిందా? – అప్పిరెడ్డికి టీడీపీ నేతలే సహకరిస్తున్నారా? – ఆయనకు ఓ గుంటూరు రూరల్ పోలీసు అధికారి ఉప్పందిస్తున్నారా? – అప్పిరెడ్డితో గుంటూరు టీడీపీ నేతలకు వ్యాపార సంబంధాలు – దేవినేని అవినాష్, […]
Read Moreకొల్లిపర, తెనాలి మండలాల్లో పెమ్మసాని విస్తృత పర్యటన
-నీటి మునిగిన పంటలు, దెబ్బతిన్న ఇళ్ళ పరిశీలన – కేంద్ర ప్రభుత్వ సహకారంతో బాధితులను ఆదుకుంటామని భరోసా తెనాలి, మహానాడు: నీట మునిగిన పంటల నష్టాన్ని పూడ్చేందుకు ప్రభుత్వపరంగా అండగా నిలుస్తాం… బీమా, సబ్సిడీ, ప్రభుత్వ పథకాల ద్వారా ఆదుకుంటాం… అన్నవరం – అన్నవరపు లంక మధ్యన వంతెన నిర్మాణానికి గల సాధ్యాసాధ్యాలపై మా వంతు ప్రయత్నం చేస్తాం… అని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ […]
Read Moreయో.. చూసుకోబళ్ళా?
బాబూ.. నువ్వేంటీ? నీ వయసేంటీ? డైమండ్ జూబిలీకి వచ్చేశావు బాబాయ్ హార్డ్ వర్క్ తగ్గించు బాబాయ్ సీతయ్యకి తాతయ్యలాగా తయారయ్యావ్ నువ్వు జీవిస్తున్నది నీ జీవితం కాదు.. మా జీవితం మాకోసమైనా రిస్కులు చేయకయ్యా నువ్వు మాకు అపూర్వం.. నువ్వు మాకు అపురూపం ఇంటికి కూడా వెళ్ళకుండా తిరుగుతున్నావ్. నీ ఆలోచన ఎప్పుడూ జనం క్షేమం గురించే వుంటుందిలే గానీ, కాస్త నీ గురించి కూడా కాస్త పట్టించుకోవయ్యా బాబూ! […]
Read Moreవైసీపీ నేతలారా… చేతనైతే సాయం చేయండి.. విమర్శలొద్దు!
– మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విజయవాడ, మహానాడు: వైసీపీ నేతలకు వరదల గురించి మాట్లాడే అర్హత లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. విజయవాడ జక్కంపూడిలో శుక్రవారం మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితులకు వైద్యం అందిస్తున్న మెడికల్ క్యాంపులు పరిశీలించారు. ఫిట్స్ వచ్చిన మహిళకు దగ్గరుండి వైద్యం చేయించారు. ఈ సందర్భంగా […]
Read Moreబెజవాడలో జగన్ బురద రాజకీయం!
– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విజయవాడ, మహానాడు: మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి లండన్ పారిపోయే దారిలేక వరదల్లో విలవిల్లాడుతున్న బెజవాడ నగరంలో బురద రాజకీయం చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. నాయకుడంటే ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవాలి… ఆ స్ఫూర్తి ని కూడా మరిచిపోయి లండన్ విహార యాత్రకు ఏర్పాట్లు చేసుకున్న వ్యక్తి జగన్ అని ఆయన దుయ్యబట్టారు. ఈ […]
Read Moreఅధికార మదంతోనే టీడీపీ ఆఫీసుపై దాడి!
• లక్షలాది కార్యకర్తలకు ఇది ఒక దేవాలయం • జగన్ రెడ్డికి, సజ్జలకు తెలియకుండానే దాడి జరిగిందా..? • టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సూటి ప్రశ్న మంగళగిరి, మహానాడు: అధికార మదంతోనే మంగళగిరి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. […]
Read Moreరైతులు ఆత్మ స్థైర్యం కోల్పోవద్దు
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అండగా ఉంటాయి * జరిగిన పంట నష్టాన్ని ప్రత్యక్షంగా చూశాను – కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ * కేంద్ర మంత్రి ముందు తమ గోడును వెళ్ళబోసుకున్న రైతులు కేసరపల్లి: రైతులు ఆత్మ స్థైర్యం కోల్పోవద్దని, ధైర్యంగా ఉండాలని, జరిగిన పంట నష్టం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అండగా ఉంటాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ […]
Read Moreతెలుగు యువత అధ్యక్షుడికి ఘన సత్కారం
మంగళగిరి, మహానాడు: విపత్తుల్లో పార్టీ పిలుపుతో సహాయక కార్యక్రమాలు చేపట్టేందుకు ధైర్యంగా ముందుకొచ్చి సత్తాచాటి ప్రజలు కష్టాలలో భాగస్వామ్యం అవడం అభినందనీయమని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు దుశ్శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. సాయి కృష్ణ విజయవాడలో మూడు రోజులు పాటు ఉండి సహాయక కార్యక్రమాల్లో […]
Read Moreఈ దుర్మార్గానికి నువ్వు కారణం కాదా జగన్?
-అంతా నేనే కట్టానంటూ సొల్లు కబుర్లు చెబుతావా? – వైసీపీ నేతలు బుడమేరు అంతా ఆక్రమణలు చేసి, పందికొక్కుల్లా పంచుకుతున్నారు – తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మైలవరం: ఐదేళ్ల వైసీపీ పాలనలో పనులు నిలుపుదల చేసి, ఇవాళ వరదలకు కారణమయ్యారు… ఈ దుర్మార్గానికి నువ్వు (జగన్) కారణం కాదా? అంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిలదీశారు. శుక్రవారం […]
Read Moreస్వల్పంగా పెరిగిన బుడమేరు వరద
– ఆందోళన వద్దన్న మంత్రి నారాయణ విజయవాడ, మహానాడు: బుడమేరు వరద మరోసారి స్వల్పంగా పెరగడంతో విజయవాడలోని కొన్ని ప్రాంతాలు శుక్రవారం జలమయమయ్యాయి. సింగ్ నగర్ లో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పర్యటించి, బాధితులతో మాట్లాడారు. బుడమేరుకు పడిన మూడో గండి పూడ్చివేత పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి ధైర్యం చెప్పారు. గండి పూడ్చిన 12 గంటల్లో నీరు పూర్తిగా తగ్గిపోతుందని, ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. […]
Read More