– ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ విజయవాడ: ఇటీవల కురిసిన అధిక వర్షాల కారణంగా విజయవాడ నగరంలో సంభవించిన వరద ముప్పు కారణంగా ఇబ్బందులు పడుతున్న ఆ ప్రాంత ప్రజలకు అండగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన అత్యవసరంగా జూమ్ మీటింగ్ లో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్ర ప్రదేశ్ సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీలు మానవతా […]
Read Moreపల్లె పక్కలో ‘షిర్డిసాయి’ బాంబు
– పల్లెగుండె పగులుతోంది – క్వార్ట్జైట్ గనుల పేలుళ్ల భయంతో బీతిల్లుతున్న ఓర్వకల్లు – 2022లో 150 ఎకరాల లీజు తీసుకున్న షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ – పేరుకు గ్రామానికి దూరంగా గనుల పేరుతో అనుమతి – కానీ పల్లెజనం మధ్యలోనే షిర్డిసాయి గనుల బాంబు – 200 మీటర్లలోపు తవ్వకాలకు ఎలా అనుమతిస్తారన్న జనం – వ్యతిరేకిస్తున్న ఓర్లకల్లు గ్రామం – జగన్ జమానాలో ఇచ్చిన లీజును ఎందుకు రద్దు […]
Read Moreటీపీసీసీ ‘బొమ్మ’పడింది!
– పీసీసీ చీఫ్గా బొమ్మ మహేష్కుమార్ గౌడ్ – ఖరారు చేసిన ఏఐసీసీ – నెగ్గిన రేవంత్ మాట – నిజమైన ‘మహానాడు’ కథనం – ముందే చెప్పిన ‘మహానాడు’ ( సుబ్బు) నాలుగవ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సీనియర్ నేత బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. […]
Read More