‘ఆయుష్’ కు పెరిగిన ఆయుష్షు!

– అండగా ఉంటామని కేంద్రం హామీ – గ‌త ఐదేళ్ళలో రాష్ట్రానికి ద‌క్కిన సాయం కేవ‌లం రూ.38 కోట్లు – ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ.91 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం – ఫ‌లించిన ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ కృషి – నూత‌న ప్ర‌భుత్వ క‌ళాశాల‌పై జ‌గ‌న్ నిర్ల‌క్ష్యంపై మంత్రి మండిపాటు – ఆ వైద్య క‌ళాశాల‌ల‌న్నీ పూర్తి చేస్తాం విజ‌య‌వాడ, మహానాడు: ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికి (2024-25) […]

Read More

క్లెయిమ్‌ల ప‌రిష్కారంలో వేగంతో పాటు స‌రైన న్యాయం అవ‌స‌రం

– మాన‌వ‌తా కోణంలోనూ బాధితుల‌కు స‌హాయ‌స‌హ‌కారాలు అందించాలి – కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేయాల్సిందంతా చేస్తున్నాయి – ఇన్సూరెన్స్‌, బ్యాంకులు సేవ‌లందించాలి – సంస్థ‌లపై విశ్వ‌స‌నీయ‌త పెరిగేలా కృషిచేయాలి – ఏడు రోజుల్లో క్లెయిమ్‌లు పరిష్కరించాలి – ఏ ఒక్క‌రికీ అన్యాయం జ‌ర‌గ‌కూడ‌దు… చివ‌రి మైలు వ‌ర‌కూ న్యాయం అందాలి. – స‌మీక్షా స‌మావేశంలో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు విజయవాడ, మహానాడు: వరద బాధితులకు సంబంధించి క్లెయిమ్‌ల ప‌రిష్కారంలో […]

Read More

దర్శి మండల సర్పంచ్ లు దాతృత్వం

– రూ. లక్ష విరాళం అందజేత * అభినందించిన గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: దర్శి నియోజకవర్గంలోని రాజకీయాలకితీతంగా పలువురు సర్పంచులు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ని శుక్రవారం తన నివాసంలో కలుసుకొని వరద బాధితులకు మేము సైతం అంటూ లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మీ ద్వారా బాధితులకు అందే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి తమ ఆర్థిక సహాయ […]

Read More

విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

– ఎమ్మెల్యే మాధవి గుంటూరు, మహానాడు: ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత పెరిగిపోతోందని, ప్రపంచంతో పోటీగా స్థానిక విద్యార్థులు కూడా సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి కోరారు. శుక్రవారం 32వ డివిజన్ శారదానికేతన్ స్కూల్ లో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో డిజిటల్ క్లాసెస్ కొరకు ఎల్ఈడి టీవీలు అందజేసే కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యి, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యారులు అందరూ కష్టపడి బాగా చదువుకోవాలని, […]

Read More

ఆంజనేయుడి ఆశీస్సులు అందరికీ ఉండాలి

– ఎమ్మెల్యే జీవీ వినుకొండ, మహానాడు: గుంటి ఆంజనేయ స్వామి ఆశీస్సులు వినుకొండ నియోజకవర్గం ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలపై నిండుగా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆ స్వామి వారిని ప్రార్థించారు. ఎమ్మెల్యే పట్టణ శ్రీ గుంటి ఆంజనేయస్వామి ఆలయంలో శరావోదయ వ్రతం తో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రపద మాసం, దశమి శుక్రవారం పూర్వాషాడ నక్షత్రం ఇలా ఇవన్నీ ఒకే […]

Read More

పోలీస్ కస్టడీకి నందిగం సురేశ్

– అనుమతించిన కోర్టు మంగళగిరి, మహానాడు: నందిగం సురేశ్ ను పోలీస్ కస్టడీకి స్థానిక కోర్టు అనుమతి మంజూరు చేసింది. రెండు రోజులపాటు సురేష్ ను పోలీసులు విచారిస్తారు. ఈ నెల 15 నుంచి 17 వరకు సురేష్ విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న […]

Read More

వయోవృద్ధుల సంక్షేమానికి ‘పెద్దకొడుకు మోదీ’ ఆపన్న హస్తం

– 70 ఏళ్లు దాటిన అన్నివర్గాల వారందరికీ రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా – పేద, ధనిక తేడాలేకుండా – 6కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి – ఈ పథకంపై వచ్చే రెండేళ్లలో రూ.3,437 కోట్లు ఖర్చుచేయనున్న కేంద్రం – తెలంగాణ నుంచి అదనంగా మరో 10 లక్షల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి – తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా పెరిగిన లబ్ధిదారుల సంఖ్య – 70 ఏళ్లు […]

Read More

ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్‌జెండర్లు

– శిక్షణ ఇచ్చి వలంటీర్లుగా నియామకం – సిటీలో ట్రాన్స్‌జెండర్ల వివరాల సేకరణ – సీఎం రేవంత్‌రెడ్డి కొత్త ప్రయోగం హైదరాబాద్: ట్రాఫిక్ నియంత్రణలో కొత్త ప్రయోగానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సిటీ పరిధిలో ట్రాఫిక్ నియంత్రించేందుకు ట్రాన్స్ జెండర్ లను వలంటీర్లుగా నియమించుకోవాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ పోలీస్ విభాగంతో పాటు హోమ్ గార్డ్స్ ప్రస్తుతం సిటీలో ఈ విధులు నిర్వహిస్తున్నారు. హోం గార్డ్స్ తరహాలోనే […]

Read More

క్రైస్తవం వీడి హిందువుగా సమంత

హైదరాబాద్‌, మహానాడు: క్రైస్తవం వీడి హిందువుగా సమంత మారింది. సౌత్ ఇండియన్ తెలుగు హీరోయిన్ సమంత స్వామి జగ్గీ వాసుదేవ్ జీ సమక్షంలో క్రైస్తవమతాన్ని వీడి హిందువుగా మారింది. కోట్ల రూపాయలున్నా, కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నా సమంత ఆరోగ్య సమస్యకు స్వామి జగ్గీ వాసుదేవ్‌… లక్ష ‘ఓంకార’ మంత్ర జపంతో నయం చేసి ఉపశమనం పొందేలా మార్గదర్శనం చేశారు. దీంతో ఆమె జగ్గీవాసుదేవ్ వద్ద క్రైస్తవం వీడి హిందూ ధర్మం […]

Read More

రోగి ఫోన్ చూస్తుండగానే మెదడులోని కణితిని తొలగించిన యూపీ వైద్యులు

ఉత్తరప్రదేశ్ లోని కళ్యాణ్ సింగ్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ వైద్యులు అవేక్ క్రానియోటమీ అనే టెక్నిక్‌తో హరిశ్చంద్ర అనే 56 ఏళ్ల వ్యక్తి మెదడులోని కణితిని తొలగించారు. ఈ విధానంలో ఆపరేషన్ జరిగే భాగానికే మత్తు ఇస్తారు. శస్త్రచికిత్స సమయంలో రోగి మెలకువగా ఉండి ఫోన్ ను చూసుకుంటూ కాళ్లను కదిలిస్తూ ఉన్నాడు. ఈ టెక్నిక్ చేతులు, కాళ్ల పని తీరును నియంత్రించే నరాలకు హాని కలగకుండా కణితిని తీసేందుకు దోహదపడుతుంది. […]

Read More