– ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ : ఉద్యోగ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తూ పది రోజులపాటు ముంపు బాధితులకు నిరంతరం సేవలు అందించడంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది నమగ్నమయ్యారని.. అదేవిధంగా ఆ శాఖకు చెందిన విశ్రాంత ఉద్యోగులు కూడా ముంపు బాధితులకు చేయూతనివ్వడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన అన్నారు. ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల […]
Read Moreఇది మానవత్వం లేని ప్రభుత్వం
– ప్రజల గురించి అస్సలు పట్టింపులేదు – గతంలో పంట నష్టం జరిగితే హెక్టార్కు రూ.17 వేలు ఇచ్చాం – జగన్ ప్రభుత్వం ఉండి ఉంటే రైతులకు పెట్టుబడి సాయం అంది ఉండేది – ఏలేరు వరద ఉధృతితో అతలాకుతలమైన గ్రామాల సందర్శన – మాధవపురం, యు.కొత్తపల్లి మండలం నాగులపల్లి, రమణక్కపేటలో పర్యటించిన వైయస్ జగన్ – కాకినాడ జిల్లా పిఠాపురంలో మాజీ సీఎం, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ […]
Read Moreసిసోడియా.. వాటీజ్ దిస్?
– బలుపు తగ్గించుకోవాలి ( అడుసుమిల్లి శ్రీనివాసరావు) వారు ప్రజల చేత ఎన్నుకోబడి..ప్రజల కొరకు పని చేస్తున్నారు. వారి పట్ల కనీస మర్యాద లేకుండా ఈ అధికారి సిసోడియా ప్రవర్తించారు. ఇది చాలా అభ్యంతరకరం. అతను పబ్లిక్ సర్వెంట్.. వారు పబ్లిక్ రిప్రజంటేటివ్స్..పైగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించి పనిచేస్తున్నవారు. ఆ అధికారి బలుపు తగ్గించుకోవాలి. లేదా జగన్ ట్రీట్మెంట్ ఏమైనా కావాలేమో అడగండి. అది ఇచ్చేసేయండి. తప్పదు కొన్ని సార్లు […]
Read Moreదేశంలో కొత్తగా మరో 10 వందేభారత్ రైళ్లు
ఈనెల 15న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం ఈ నెలలోనే మరో 10 వందేభారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి. టాటానగర్-పాట్నా, వారణాసి-దియోఘర్, రాంచీ-గొడ్డ, దుర్గ్-విశాఖపట్నం, టాటానగర్-బెర్హంపూర్ (ఒడిశా) రూర్కెలా-హౌరా, హౌరా-గయా, ఆగ్రా-వారణాసితో సహా కీలక మార్గాల్లో కనెక్టివిటీని మరింత విస్తరించనున్నారు. రైల్వే వ్యవస్థను ఆధునీకరించే క్రమంలో భాగంగా ఈ కొత్త రైళ్లను ప్రవేశ పెడుతున్నారు. ఈనెల 15న ప్రధాని మోదీ ఈ ట్రైన్లను వర్చువల్గా ప్రారంభిస్తారు.
Read Moreవరద బాధితులకు తులసి సీడ్స్ ఒక కోటి రూపాయల భారీ విరాళం
విజయవాడ : ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వలన సంభవించిన వరదల కారణంగా విజయవాడ నగరంలోని పల్లపు ప్రాంతాలు ముంపుకు గురై జనజీవనం స్తంభించిన విషయం అందరికీ తెలిసిందే. పరిస్ధితి చక్కదిద్దేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నప్పటికి, తమ వంతు సహాయంగా వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయనిధికి తులసి సీడ్స్ కోటి రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించింది. తులసి సీడ్స్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు, […]
Read Moreసత్తెనపల్లిలో కోడెల విగ్రహాం ఏర్పాటు
– ఎమ్మెల్యే కన్నా ప్రకటన గుంటూరు, మహానాడు: శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు విగ్రహాన్ని సత్తెనపల్లిలో ఏర్పాటు చేయనున్నట్టు మాజీ మంత్రి, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 16వ తేదీన ఆయన ఐదో వర్ధంతి సందర్భంగా విగ్రహ పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు వెల్లడించారు. అలాగే, పంచాయతీ రాజ్ గెస్ట్ హౌస్ కు ఆయన […]
Read Moreఅపార నష్టం..చెప్పలేనంత కష్టం
– పెద్దమనసుతో తెలంగాణను ఆదుకోండి – ఆ రేట్లతో మరమ్మతులు చేయలేం – రూ.10,032 కోట్ల నష్టం – ఎన్డీఆర్ఎఫ్ లో ఉన్న రూ.1350 కోట్లల్లో ఒక్క రూపాయి వాడుకునే పరిస్థితి లేదు – మేడారం అటవీ ప్రాంతంలో 50 వేల ఎకరాల్లో చెట్లు నేలమట్టం – కేంద్ర అధికారుల బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలంగాణకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని […]
Read Moreవరద బాధితులకు విరాళాలు
– మంత్రి లోకేష్ కు అందజేసిన ప్రముఖులు ఉండవల్లి, మహానాడు: వరద బాధితులను ఆదుకునేందుకు ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ ని కలిసి పలువురు ప్రముఖులు విరాళాలు అందజేశారు. తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ నేతృత్వంలో స్వచ్ఛందంగా ప్రజలు, దాతలు, వివిధ సంఘాలు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థల నుంచి సేకరించిన విరాళం రూ.1.63 కోట్లు, గుంటూరుకు చెందిన సిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూషన్స్ ఎండీ, సెక్రటరీ కరస్పాండెంట్ […]
Read Moreదేశంలో అతి పెద్ద భూ యజమాని కాథలిక్ చర్చ్
భారత ప్రభుత్వం తర్వాత దేశంలో రెండో అతి పెద్ద భూ యజమానిగా కాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా నిలిచింది. 2021 ఫిబ్రవరి నాటికి ఈ సంస్థ ఆధీనంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 17.29 కోట్ల ఎకరాల భూమి ఉంది. వీటిలో 2012 నాటికే 2,457 ఆస్పత్రులు, 240 మెడికల్/నర్సింగ్ కాలేజీలు, 14 వేలకు పైగా స్కూళ్లు, చర్చిలు, ఇతర సంస్థలు ఉన్నాయి. బ్రిటిష్ పాలనలో ‘ఇండియన్ చర్చ్ యాక్ట్’ ప్రకారం, […]
Read Moreహైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీయవద్దు
– మాజీ మంత్రి తలసాని హౌస్ అరెస్ట్ సికింద్రాబాద్: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీయవద్దని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాడి జరిపిన నేపథ్యంలో, శుక్రవారం మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లిలోని నివాసంలో ముందస్తు చర్యలలో భాగంగా, మారేడ్ పల్లి CI నోముల […]
Read More