– పంచాయతీలకు మంత్రి సవితమ్మ ట్రాక్టర్ల పంపిణీ రొద్దం, మహానాడు: స్వచ్ఛభారత్ ద్వారా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలోని కలిపి, నారానాగే పల్లి, దొడగట్ట పంచాయతీలకు మూడు ట్రాక్టర్లను రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత, జౌలి శాఖ మంత్రి సవితమ్మ శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఏమన్నారంటే… దేశాన్ని స్వచ్ఛత వైపు నడిపించండి. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే రాష్ట్రం, దేశం పరిశుభ్రంగా ఉంటుంది. […]
Read Moreవరద బాధితులకు నిత్యావసర సరుకులు అందజేసిన ఎమ్మెల్యే తాతయ్య
జగ్గయ్యపేట: పట్టణం లోని నాగమయ్య బజారులో వరద ముంపుకు గురైన బాధితులకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య సూచనలతో రాంకో సిమెంట్స్, వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు శాసన సభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ నూకల కుమార రాజా, పున్న ఉపేంద్ర, రాంకో సిమెంట్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు .
Read Moreప్రతి బాధితుడికి ప్రభుత్వం సాయం అందాల్సిందే
– ఎన్యుమరేషన్ పక్కాగా జరగాల్సిందే – 2,14,698 హెక్టార్లలో పంటలకు దెబ్బ – వరద బాధితులకు పరిహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష – ఎన్యుమరేషన్ పై మంత్రులు, అధికారులతో సిఎం రివ్యూ అమరావతి: భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇప్పటికే మొదలైన నష్టం వివరాల సేకరణ ప్రక్రియపై సిఎం చంద్రబాబు రివ్యూ చేశారు. సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష చేసిన […]
Read Moreవరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి
విజయవాడ: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు తో కలిసి విజయవాడలోని సింగ్ నగర్ లో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాలు అయిన పలు డివిజన్లలోని సుమారు 3,500 కుటుంబాలకు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కుమారుడు విఘ్నేశ్ రెడ్డి బాధితుల కోసం పంపిన నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ […]
Read Moreఘోర బస్సు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
– మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షలు ఎక్స్ గ్రేషియా అమరావతి: చిత్తూరు జిల్లా మొగలి ఘాట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 గురు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి బెంగుళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీ నీ ఢీకొన్న ఘటనలో, 7 గురు ప్రాణాలు కోల్పోగా… పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఆరా తీసిన సీఎం….సహాయక […]
Read Moreమొదటిసారి కృష్ణా జలాలతో నిండిన గండికోట జలాశయం
– ప్రభుత్వ సూచన ప్రకారం కెనాల్ లో పూడికలు , రిజర్వాయర్ డ్యాం గేట్ పనులు పూర్తి చేయడంతో కడప,అన్నమయ్య జిల్లాల్లో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు – నిండుకుండలా మారనున్న 150 చెరువులు – ప్రతి రైతుకు చివరి ఆయకట్టు వరకు నీరు – మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ: ఈ సంవత్సరం రాయలసీమలో వర్షపాతం తక్కువ ఉన్నప్పటికీని ఎగువ కృష్ణ పరివాహక ప్రాంతం నుండి భారీ […]
Read Moreమీటింగ్ పెట్టుకునే హక్కు కూడా లేదా ?
-ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ రోజులను గుర్తు తెస్తున్నారు -బీఆర్ఎస్ నేతలంటే ముఖ్యమంత్రి వెన్నులో ఎందుకంత వణుకు? -కాంగ్రెస్ గూండాలను వదిలి బీఆర్ఎస్ నేతల అరెస్టులా? సిగ్గు…సిగ్గు -అక్రమ నిర్భంధాలు…హౌస్ అరెస్ట్ ల పై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ లు, గృహ నిర్బంధాలు చేయటంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న […]
Read Moreబాబు డైరెక్షన్ లో హైదరాబాద్ అభివృద్ధిని అమరావతికి ..
– ఆంధ్రా వాళ్లంటే మాకు గౌరవం – నేను వ్యక్తిగతంగా అరికెపూడి గాంధీని అన్నా – ఆంధ్ర, తెలంగాణ అంటూ చిల్లర రాజకీయం – ఎక్కడైనా ఆంధ్రా అనే పదం వాడితే అది నాకు, గాంధీకి వ్యక్తిగతం మాత్రమే – దానం నాగేందర్ కు గోకుడు ఎక్కువ – సెటిలర్స్ ను మా నుండి దూరం చేయాలని ప్రయత్నం – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, […]
Read Moreచిన్న జీయర్, ఆనంద సాయిని రేవంత్ ఆంధ్రోడు అనలేదా?
– దాడికి కారణం సీఎం, డీజీపీ దే – గాంధీ చేసిన దాడి కాదు.. రేవంత్ రెడ్డి చేసిన దాడి -గాంధీని ఎందుకు హౌజ్ అరెస్టు చేయలేదు? – నువ్వు సక్కగా మాట్లాడితే అందరూ సక్కగా అవుతారు – కోకాపేట లోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్పై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ హైదరాబాద్: ఆంధ్రా నాయకుల మీద రేవంత్ రెడ్డి కపట ప్రేమ […]
Read Moreకౌశిక్ రెడ్డి వివాదంలో ఆంధ్ర తెలంగాణ వివాదం లేదు
– సీఎం కావాలనే దాన్నో వివాదం చేస్తున్నారు – ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి దేవీప్రసాద్ హైదరాబాద్: కౌశిక్ రెడ్డి వివాదం లో ఆంధ్ర తెలంగాణ వివాదం లేదు. సీఎం కావాలనే దాన్నో వివాదం గా చేయాలని చూస్తున్నారు. దానం నాగేందర్ ,మైనం పల్లి, గాంధీ బీ ఆర్ ఎస్ లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడెలా అయ్యారు? రేవంత్ ప్రోద్భలం తోనే రెచ్చిపోతున్నారు. దాడుల […]
Read More