– మంత్రి నారాయణ విజయవాడ, మహానాడు: డ్రైనుల్లో పేరుకుపోయిన సిల్ట్ తొలగింపు ప్రక్రియ శరవేగంగా జరుగుతోందని, వరద నీరు బయటకి వెళ్ళేందుకు నున్న రోడ్డు, బై పాస్ రోడ్డు, 100 అడుగుల రోడ్డులో చాలా చోట్ల గండ్లు కొట్టామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన నగరంలోని కండ్రిక, బోస్ నగర్, జర్నలిస్టు కాలనీ లో సుడిగాలి పర్యటన చేశారు. వరద నీరు ఉన్న ప్రాంతాలతో పాటు శానిటేషన్ […]
Read Moreవైసీపీ సర్కారు నిలిపివేసిన జీతాలు మేం చెల్లించాం
– మంత్రి లోకేష్ అమరావతి, మహానాడు: గత అయిదేళ్ళలో జగన్ సర్కారు నిర్వీర్యం చేసిన ఉన్నత విద్య రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం, కుప్పం ద్రవిడ యూనివర్శిటీ సిబ్బందికి ఏడాది నుంచి జీతాలు నిలిపివేసి రాక్షసానందం పొందారని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం నుంచి శనివారం ఒక ప్రకటన విడుదలైంది. జీతాల విషయాన్ని అక్కడి […]
Read Moreమజ్లిస్ ఒత్తిడికి తలొగ్గే ‘తెలంగాణ’ వేడుకలకు సీఎం దూరం
– ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ హైదరాబాద్, మహానాడు: మజ్లిస్ ఒత్తిడికి తలొగ్గి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ విమోచన వేడుకలకు హాజరుకావడం లేదని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన వేడుకలకు ముఖ్యమంత్రి రాకపోవడం విచారకరమన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ […]
Read Moreవైద్య సేవలందినప్పుడే అభివృద్ధి
-వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య హైదరాబాద్: దేశంలో పేద ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినప్పుడే అభివృద్ధిలో ముందుకు వెళ్ళగలదని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. హైదరాబాద్ లోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో నిర్వహించిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాథలాజిస్ట్ మరియు మైక్రోబయాలజిస్ట్ తెలంగాణ చాప్టర్ 7వ వార్షిక సమావేశానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా […]
Read Moreవిద్యార్థుల హాజరును బోర్డుపై నమోదు
స్కూళ్లకు ఏపీ విద్యాశాఖ ఆదేశాలు పాఠశాలల్లో ప్రతి తరగతి గదిలోనూ విద్యార్థుల హాజరును బోర్డుపై నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ (సమన్వయం) పార్వతి ఆదేశాలు జారీ చేశారు. బ్లాక్ బోర్డుపై కుడివైపున మొత్తం ఎంతమంది విద్యార్థులు. ఎంతమంది హాజరయ్యారు అనే వివరాలు ప్రదర్శించాలనిసూచించారు. ప్రైవేటుబడులతోపాటు అన్ని యాజమాన్యాలు దీన్ని అనుసరించాలని ఆదేశించారు.
Read Moreప్రతి ఒక్కరికి జాబ్ రావాలని ఆశీర్వదిస్తున్నా
– జాబ్ మేళాలో 38 కంపెనీల ప్రాతినిద్యం – కోవూరు యువత కోసం జాబ్ మేళా నిరంతర ప్రక్రియ – కోవూరు నియోజకవర్గాన్ని ఇండస్ట్రీయల్ హబ్ గా మారుస్తా – విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తాం – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు: నియోజకవర్గ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తన లక్ష్యమ ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . ఎంపీ వేమిరెడ్డి […]
Read Moreకియా రాకతో పెరిగిన గ్రామాల ఆర్థిక పురోభివృద్ధి
– చంద్రబాబు సహకారంతో ఈ ప్రాంత రూపురేఖలు మారాయి,ఉపాధి అవకాశాలు పెరిగాయి – అంగన్వాడి నూతన భవన నిర్మానానికి భూమి పూజ చేసిన మంత్రి సవిత పెనుకొండ : కియా కంపెనీ రాకతో ప్రత్యక్షంగా,పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి అవకాశాలు.వచ్చాయని మంత్రి సవితమ్మ తెలియచేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండలం దుద్దెబండ పంచాయతీలో కీయా కంపెనీ నుండి సి ఎస్ ఆర్ నిధులతో అంగన్వాడి భవన నిర్మాణం […]
Read Moreమడకశిర ప్రాంతంలో భారీ పరిశ్రమలు
– కేంద్ర మంత్రి హెచ్. డి. కుమారస్వామి హామీ – కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్. డి. కుమారస్వామిని బెంగుళూరులోని జె.డి.ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కలిసిన మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి బెంగుళూరు: వెనుకబడిన మడకశిర నియోజక వర్గం అభివృద్ది పథంలో నడవాలంటే, వలసలు నివారించి, నిరుద్యోగ యువతీ యువకులకు స్థానికంగా ఉద్యోగావకాశాలు కల్పించేలా సహకరించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ […]
Read Moreనందివాడ మండలంలో మెరుగైన పరిహారం
– గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము – ముంపు గ్రామాల పరిధిలోని పాడి రైతులకు పశుగ్రాసాన్ని పంపిణీ చేసిన ఎమ్మెల్యే నందివాడ14:నందివాడ మండల పరిధిలోని వరద ముంపు గ్రామాల్లో బాధిత కుటుంబాలకు మెరుగైన పరిహారం అందించేలా అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. వరద ప్రభావంతో ఏర్పడిన గడ్డి కొరత కారణంగా, మండలంలోని పాడి రైతులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న 5.5 మెట్రిక్ టన్నుల […]
Read Moreఅమెరికన్ ఆసుపత్రి దగ్గర యు టర్న్ ఉండేలా చూస్తా
– జాతీయ రహదారిపై యు టర్న్ ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజయవాడ: కృష్ణలంక ఆమెరికన్ ఆసుపత్రి దగ్గర మూసి వేసిన యుటర్ను తెరిపించేలా నేషనల్ హైవే, మున్సిపల్, పోలీస్, ఆర్టీఏ అధికారులతో తాను మాట్లాడతానని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. శనివారం ఉదయం తూర్పు నియోజకవర్గం 20వ డివిజన్ పరిధిలోని జాతీయ రహదారిపై అమెరికన్ ఆసుపత్రి దగ్గర ఉన్న యుటర్ను ఎమ్మెల్యే గద్దె రామమోహన్, […]
Read More