• గత ప్రభుత్వంలో పాలనే లేదు అంతా.. ప్రచార అర్భాటాలు, దోపిడిలకు నిలయమైంది • నిన్నవరదల్లో పుట్టలోంచి పాములు బయటకు వచ్చినట్టు ఒక్కొక్కటిగా బయటికి వచ్చాయి • కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత అధికారుల పాపాలు ఒక్కొక్కటిగా వెలికి వస్తున్నాయి • జగన్ నమ్ముకుని గ్రాడ్యుయేషన్లు, పోస్ట గ్రాడ్యుయేషన్లు చదివిన వారు వాలంటీర్లగా ముందుకు వచ్చారు. మీరంతా నా సైన్యం అన్నావ్… కాని నీది పేక్ ప్రచారం […]
Read Moreచర్చి స్థలం కబ్జాకు యత్నిస్తున్నారు, కాపాడండి
అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడికి వైద్యం సాయం అందించండి 33వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్భార్” కు ప్రజల నుంచి విన్నపాలు అండగా ఉండి ఆదుకుంటామని మంత్రి భరోసా అమరావతి: ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 33వ రోజు “ప్రజాదర్బార్” కు వినతులు వెల్లువెత్తాయి. మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలతో సతమవుతున్న ప్రజలు… ఉండవల్లిలోని నివాసం వద్ద ఉదయం […]
Read Moreఆపన్నహస్తాలు
విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు దాతలు విరాళాలు అందజేశారు. ఏపీ స్టేట్ ప్రైవేట్ ఐటీఐ మేనేజ్ మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి.సుధాకర్ రూ.10 లక్షలు విరాళం అందజేశారు. శ్రీసాయి వెంకటేశ్వర ఎడ్యుకేషన్ నిర్వాహకులు వి.సతీష్ రూ.10 లక్షలు విరాళం అందజేశారు జంగారెడ్డిగూడెంకు చెందిన విద్య వికాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రిన్సిపల్ పి.సతీష్, కరస్పాండెంట్ వి.శ్రీనివాసరావు […]
Read Moreమంత్రి లోకేష్ చేతులమీదుగా రేపు కిడ్నీ డయాలసిస్ యూనిట్ ప్రారంభం
ఉమ్మడి చిత్తూరులో యువగళం తొలి మైలురాయి హామీకి కార్యరూపం అపోహలు వద్దు… ఇచ్చిన ప్రతి హామీ అమలుచేసి తీరుతామని యువనేత స్పష్టీకరణ అమరావతి: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. యువగళం పాదయాత్ర 100 కిలోమీటర్ల పూర్తయిన సందర్భంగా 3-2-2023న బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ… […]
Read More