క్యాన్సర్ రహిత కోవూరు నా లక్ష్యం

– 35 ఏళ్లు దాటిన ప్రతి మహిళ మూడేళ్లకు కోసారైనా మామోగ్రాం టెస్ట్ చేయించుకోవాలి. – తొలి దశలో గుర్తించి ట్రీట్మెంట్ చేయిస్తే 90 శాతం క్యాన్సర్‌ మరణాలను అరికట్టవచ్చు. – వైద్య సిబ్బందితో పాటు నాయకులు, పాత్రికేయులు సామాజిక బాధ్యతగా క్యాన్సర్ స్క్రీనింగ్స్ పై అవగాహన కల్పించండి. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. కోవూరు: క్యాన్సర్ అనగానే అదేదో చికిత్స లేని జబ్బు అన్న భయాందోళనలు వీడాలని […]

Read More

ముగిసిన పల్లె పండగ

– ఇక ప్రగతి పనులు చేపట్టడమే – చివరి రోజున ఊరూరా సందడి – పల్లె ప్రగతికి కూటమి ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ: పల్లె ప్రగతికి కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య అన్నారు. పల్లె పండుగలో భాగంగా మండలంలోని అడవి రావులపాడు రూ. 20 లక్షలు, లింగాలపాడు లో రూ. 25 లక్షలు, తక్కెళ్ళపాడు గ్రామంలో రూ.20 లక్షలతో అభివృద్ధి […]

Read More

జొన్నాడ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులపై ఎమ్మెల్యే సమీక్ష…

– జాతీయ రహదారిపై ప్రయాణికుల ఇక్కట్లు తీర్చాలని అధికారులకు ఆదేశాలు… – గుత్తేదారులపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే… – బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన హైవే సిబ్బంది పై ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆగ్రహం… కొత్తపేట: నియోజకవర్గంలోని ఆలమూరు మండలం జొన్నాడ వద్ద నిర్మాణం చేపట్టిన ఫ్లై ఓవర్ పనులుపై జాతీయ రహదారి అధికారులతో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సమీక్ష నిర్వహించారు. ఫ్లై ఓవర్ వద్ద ఏర్పాటు […]

Read More

మనది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం

– అర్ధవీడు మండలంలో రూ. 1.25 కోట్ల అంతర్గత సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల గిద్దలూరు: రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగిస్తున్నది మాటల ప్రభుత్వం కాదని, ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చే చేతల ప్రభుత్వమని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. పల్లె పండుగ ప్రగతికి అండగా పంచాయతీ వారోత్సవాలలో భాగంగా అర్ధవీడు మండలంలో రూ.1.25 కోట్ల రూపాయల అంతర్గత సీసీ రోడ్లకు వారు […]

Read More

ఉదయం సాయంత్రం వేళలలో బస్సులు ఏర్పాటు చేసేలా చర్యలు

– కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం: రామచంద్రపురం నుంచి చుట్టుపక్కల గ్రామాలకు విద్యార్థుల సౌకర్యార్థం ఉదయం సాయంత్రం వేళలలో బస్సులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. సోమవారం రామచంద్రపురం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో రామచంద్రపురం నుంచి ఇచ్చాపురం వయా విశాఖపట్నం వెళ్లే మూడు 40 సీట్లు గల ఆల్ట్రా డీలక్స్ బస్సులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా […]

Read More

పోలీసుల సంక్షేమానికి ఏడాదికి రూ. 20 కోట్లు

• విశ్రాంతి అనేది లేకుండా ప్రజల రక్షణ కోసం నిత్యం కష్టపడే వాళ్లు పోలీసులు • ఏపీ పోలీస్ అంటే ఒక బ్రాండ్…నక్సలిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని, రౌడీయిజాన్ని అణిచివేసిన చరిత్ర ఉంది. • మళ్లీ పోలీసు శాఖను బలోపేతం చేస్తాం….నాలుగు నెలల్లో రూ.100 కోట్లు ఇచ్చాం. • రూ.12 కోట్లతో తన ఇంటికి కంచె వేసుకున్న గత సిఎం….ఫింగ‌ర్ ప్రింట్ ఐడెంటిఫికేష‌న్ కోసం రూ. 10 కోట్లు ఇవ్వలేదు. • సర్వేరాళ్లకు […]

Read More

పవన్ కల్యాణ్ కు సిటీ సివిల్ కోర్టు సమన్లు

హైదరాబాద్: తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు హైదరాబాద్ లోని సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంలో ఈ సమన్లు జారీ చేసింది. లడ్డూ నాణ్యతపై పవన్ చేసిన వ్యాఖ్యలతో హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ, రామారావు అనే న్యాయవాది పిటిషన్ వేశారు. ఆధారాలు లేకుండా లడ్డూ నాణ్యతపై వ్యాఖ్యలు చేశారని తన పిటిషన్ లో రామారావు […]

Read More

తిరుమల కొండపై మరోసారి హెలికాప్టర్ కలకలం

– అది మిలటరీ హెలికాప్టరేనట తిరుపతి: తిరుమల శ్రీవారి కొండపై మరోసారి హెలికాప్టర్ చెక్కలు కొట్టడం కలకలం రేపింది, ఉదయం స్వామివారి స్వామివారి ఆలయ గోపురానికి దగ్గరగా హెలికాప్టర్ వెళ్ళింది, కొందరు భక్తులు గమనించి తమ మొబైల్ లో రికార్డు చేశారు. మరికొందరు భక్తులు టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి ఫిర్యా దు చేశారు. హెలికాప్టర్ ఎక్కడి నుంచి వచ్చిందో అధికారులు ఆరాతీస్తు న్నారు. తిరుమల కొండపై సోమవారం ఉదయం హెలికాప్టర్ […]

Read More

అతిసార బాధితులకు అండగా ఉంటాం

– రోగులకు పరామర్శ, వారి ఆరోగ్య స్థితిపై పవన్‌ ఆరా! – ఆయా కుటుంబాల్లో చదువుకునే పిల్లలుంటే నేనే బాధ్యత తీసుకుంటా… – నీటి కాలుష్యం నివారించేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది – గుర్ల ప్రజలకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ భరోసా గుర్ల, మహానాడు: విజయనగరం జిల్లా గుర్ల మండలం, గుర్ల గ్రామంలో కలుషిత నీటి ప్రభావంతో అతిసారం బారినపడి ఇటీవల మృతి చెందినవారి కుటుంబాలను ఉప ముఖ్యమంత్రి […]

Read More

గ్రూప్‌-1 అభ్యర్థుల పిటిషన్‌పై జోక్యం చేసుకోం!

– సుప్రీంకోర్టు స్పష్టం న్యూ ఢిల్లీ : తెలంగాణ గ్రూప్‌-1 అభ్యర్థుల పిటిషన్‌పై జోక్యం చేసుకునేందుకు, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో అన్ని అంశాలూ స్పష్టంగా చెప్పిందని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అభ్యర్థులు పరీక్షా కేంద్రాల్లో ఉన్నప్పుడు జోక్యం చేసుకోవడం సరికాదని పేర్కొంది. ఫలితాల విడుదలకు ముందే తుది విచారణ ముగించాలని హైకోర్టుకు సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన […]

Read More