బహిరంగ సభల్లో తడుముకునే మాట.. సినిమాల్లో ప్రతి మాట ఓ తూటా.. అదే బాలకృష్ణ బాట.. పది మందితో రా.. పదీ పదీ పెంచుకుంటూ రా.. నాతో మటాడేటప్పుడు ఒక్కవైపే చూడు.. రెండో వైపు చూడకు.. తట్టుకోలేవు.. ప్లేస్ నువ్వు చెప్పినా.. నన్ను చెప్పమన్నా.. టైం నువ్వు చెప్పినా.. నన్ను చెప్పమన్నా.. తొడకొట్టి మరీ ఇలా చెప్పే సింహా.. ఈసారి పుట్టేవాడు చచ్చేవాడు కాడు.. చంపేవాడు కావాలన్న లక్ష్మీ నరసింహ.. […]
Read Moreఫాఫం.. సిన్మా డైరక్టర్!
సినిమా ఇండస్ట్రీలో ఒక్క రూపాయి సంపాదన లేని డిపార్ట్మెంట్ అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్. అరే.. ఒక డైరెక్టర్ అయ్యిండి కూడా ఇలా అంటారేంటి? మీకేమైనా పిచ్చా అనవచ్చు మీరు. ఎస్.. నేను చెబుతున్నది నూటికి నూరు శాతం నిజం.కొత్తగా డైరెక్టర్ లు కావాలని ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి వ్యక్తి జీవితంలో జరిగిన, జరుగుతున్న సంఘటనలు కొన్ని మాత్రమే చెబుతాను. మీరే ఆలోచించండి. 1) డైరెక్టర్ కావాలని వచ్చే ప్రతివాడూ అసిస్టెంట్ […]
Read Moreమన సినిమాల స్థాయి ఇంతే..
సీతారాముడు, కొమరం భీముడు.. వేర్వేరు కాలాల్లో, వేర్వేరు అడవుల్లో బతికారు.. వాళ్ళిదరినీ బ్రిడ్జి కింద నుంచి తాడేసి కలిపేసాడు.. రాజమౌళి. తప్పులేదు.. ఊహాశక్తికి అడ్డేముంది? కానీ, రోహిత్ వేముల, దిశ నిందితులు… ఒకే కాలంలో ఒకే నగరంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. వీరిద్దరినీ కలిపి రాజమౌళి సినిమా తీయగలడా? పత్రికల్లో వచ్చిన ప్రతి సంచలనాన్నీ తెరమీద అమ్ముకుంటాడు.. రామ్ గోపాల్ వర్మ.. ఏ రోజైనా సంచలనం వెనుక సమాజాన్ని అర్థం చేసుకునేందుకు […]
Read Moreజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు:మైనర్ నిందితులను మేజర్లుగా పరిగణించి విచారణకు అనుమతించాలని అభ్యర్థన
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మైనర్లను మేజర్లుగా పరిగణించి విచారించేందుకు జువైనల్ జస్టిస్ బోర్డు అనుమతి కోరనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ధ్రువీకరించారు. అయితే, పోలీసుల విజ్ఞప్తిని బోర్డు అనుమతిస్తుందా? లేదా? అన్న విషయంలో ఉత్కంఠ నెలకొంది. బోర్డు కనుక నిందితులైన మైనర్లను విచారించేందుకు అనుమతిస్తే ఈ కేసులో రహస్యంగా మిగిలిపోయిన మరిన్ని […]
Read Moreకదులుతున్న బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం
బీహార్లోని చంపారన్ జిల్లాలో దారుణం జరిగింది. కదులుతున్న బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బస్సెక్కిన బాలికకు మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చి ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసుకు సంబందించి నిందితులైన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈస్ట్ చంపారన్ జిల్లాలోని మోతిహరి బస్టాండ్లో 17 ఏళ్ల బాలిక బెట్టయ్య ప్రాంతానికి వెళ్లే బస్సు కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ […]
Read Moreఇండియాలో కొనసాగుతున్న గ్రేట్ రిజిగ్నేషన్ ట్రెండ్..
-ఉద్యోగాలకు రాజీనామా చేసే యోచనలో 86 శాతం మంది! కరోనా మహమ్మారి ఉద్యోగుల జీవన విధానాలను, వారి ఆలోచనాశైలిని సమూలంగా మార్చేసింది. కోవిడ్ సమయంలో గ్రేట్ రిజిగ్నేషన్ ట్రెండ్ వచ్చింది. జీవన సమతుల్యత, ఆనందంగా గడపడం కోసం ఉద్యోగులు తక్కువ జీతాలను తీసుకోవడానికి, ప్రమోషన్లను వదులుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. రానున్న 6 నెలల్లో భారత్ లో ప్రస్తుత ఉద్యోగాలకు రాజీనామా చేసే యోచనలో 86 శాతం మంది ఉద్యోగులు […]
Read Moreఘనంగా సినీ యాక్టర్ గిరిబాబు జన్మదిన వేడుకలు
బాపట్ల కొరిసపాడు మండలం రావినూతల గ్రామంలో ప్రముఖ చలన చిత్ర హాస్య, విలక్షణ నటుడు గిరిబాబు 80 వ జన్మదిన వేడుకలు అత్యంత ఆర్భాటంగా జరిగాయి. గ్రామస్థులు,కుమారులు బోసు బాబు,నటుడు రఘుబాబు, కుటుంబ సభ్యులతో కలసి తన నివాసంలో గిరిబాబు పుట్టినరోజు కేకు ను కట్ చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు ఇతర గ్రామాల నుంచి వచ్చిన ప్రముఖులు గిరిబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.తన పుట్టినరోజు సందర్భంగా […]
Read Moreవిశాఖ ఎయిర్పోర్ట్లో ఉద్యోగాల పేరిట మోసం
ఆల్ లైన్ ద్వారా నిరుద్యోగులను నిలువు దోపిడి చేస్తు లక్షల రూపాయల అడ్డ దారుల్లో సంపాదిస్తున్నారు. తమకు ఉద్యొగం వస్తుంది తమ కుతుబం తన మీదే ఆధార పడి ఉoటుదని యువత తమ చదుకొన్న చదువుకి మoచి ఉద్యొగం వస్తుదని అనేక కొత్త ఆశలతో ఉన్నపటికీ అన్ లైన్ ద్వారా మోసాలు చేస్తూ అమాయక నిరుద్యోగుల వద్ద అక్రమంగా డబ్భులు ధoడేస్తున్నరు. ఇటువంటి ఆన్ లైల్ సైబర్ నేరగాళ్లు ఉన్నత […]
Read Moreవేట కత్తితో దళిత యువకుడిపై హోమ్ గార్డ్ దాడి
బాలసముద్రంలోని అంబెడ్కర్ నగర్ లో నివసిస్తు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో హోం గార్డ్ గా విధులు నిర్వహిస్తున్న శాంతపురి చంద్రమోగిలి మద్యం సేవించి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు. శనివారం ఉదయం కూడా మద్యం సేవించి ఉన్న ఆ హోమ్ గార్డ్ తన ద్విచక్ర వాహనం లో వేట కత్తి పెట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తన దగ్గర ఉన్న వేట కత్తితో దళిత యువకుడు చింతం […]
Read Moreమైత్రి ప్లాంటేషన్పై ఈడీ దాడి…
మైత్రి ప్లాంటేషన్ అండ్ హార్టికల్చర్ సంస్థపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేశారు. ఏపీలోని ఒంగోలు కేంద్రంగా రిజిస్టర్ అయిన ఈ కంపెనీ హైదరాబాద్లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ భారీ ఎత్తున ఆస్తులను కూడగట్టినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఈ సంస్థ మనీ ల్యాండరింగ్కు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు రాగా… ఈడీ అధికారులు మంగళవారం కంపెనీకి […]
Read More