– విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరం!! – చదువుల కోసం లక్షలాది రూపాయలు ఖర్చుచేసి వీధిన పడుతున్న కుటుంబాలు!!! రాష్ట్రంలో దేశంలో విద్య ఒక పెట్టుబడి లేని వ్యాపార వస్తువుగా మారిపోయింది. ఒక గొర్రె బావిలో దూకితే మిగిలిన గొర్రేలన్నీ అదే బావిలో దూకి చచ్చినట్లు ..విద్యార్థులు వారి తల్లిదండ్రులు … వీరిలో చదువుకున్న వారు సైతం ఏమాత్రం ఆలోచించకుండా ఈ ఊబిలో కూరుకు పోతున్నారు .కొంత అయినా బుర్రపెట్టి ఆలోచించకుండా.. […]
Read Moreబాలికపై వాలంటీర్ అత్యాచారం
ప్రభుత్వం నుంచి ప్రజలకు వారధిగా పనిచేస్తామంటూ ముందుకు వచ్చిన గ్రామ సేవకులు పెడదోవపడుతున్నారు. మేలు మాట దేవుడెరుగు..విలేజ్ వాలంటీర్ వలన ప్రజలకు జరుగుతున్న మంచి ఏమి లేదని ఏపీ ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వ పధకాలు అందజేతలో భాగంగా ఇంటికి వచ్చిన ఓ విలేజ్ వాలంటీర్..ఆ ఇంటిలోని బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్లంక గ్రామంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల […]
Read Moreఅలలా ఎగసి..అలా ఎగిరి..రాలిన సౌందర్యం..
*అభినేత్రి సౌందర్య* ఆమెను చూస్తే.. చిలకమ్మకే అసూయ.. అందాలు ఆరబోసే ప్రకృతికే ముచ్చట.. కురిసే ప్రతి వానచినుక్కీ తనను తాకి పులకించాలనే కోరికే.. చినుకు పడే సాయంత్రం అల నీలిగగనాన విరిసే సప్తవర్ణ శోభిత ఇంద్రధనస్సు తనను మించిన వర్ణాలను ఆమెలో గాంచి అచ్చెరువొందలేదా.. పచ్చని చెట్టు సందుల నుంచి ఇంకా పచ్చటి రెల్లు గడ్డిపై పడి మరింత శోభాయమానమయ్యే నులి వెచ్చటి కిరణాలు ఒక్క నిమిషం ఆగి చూసి […]
Read More‘ఆచార్య’కు అతిథి ఎవరు?
– బెజవాడ నుంచి హైదరాబాద్కు మారిన వేదిక – బెజవాడలో సీఎం జగన్ వస్తారని ప్రచారం – ఇప్పుడు హైదరాబాద్లో ముఖ్య అతిథి ఎవరు? – కేటీఆరా? జగనా? ( మార్తి సుబ్రహ్మణ్యం) మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరవుతారన్న చర్చ సినీ-రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. నిజానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక, ఈనెల 22న విజయవాడ సిద్దార్థ […]
Read Moreదిగుమతి చేసుకునే బొగ్గపై సెస్ ను రద్దు చెయ్యాలి.
– బ్రోకర్లు, తార్పుడుగాళ్లు, మోసగాళ్లు, జేబులు కొట్టేవాళ్ళు ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళని విమర్శిస్తే పెద్దోళ్లు అయిపోతామని భ్రమపడుతుంటా రు – ట్విట్టర్ వేదికగా బండ్ల గణేష్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఎంపీ విజయసాయిరెడ్డి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే బొగ్గు, కోక్ (నాణ్యమైన బొగ్గు)పై టన్నుకు రూ.400 చొప్పున వసూలు చేస్తున్న సెస్ ను, పరిస్థితి మెరుగుపడే దాకా కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని వైఎస్ఆర్ సిపి […]
Read More‘ఆచార్య’కు అతిథి ఎవరు?
– బెజవాడ నుంచి హైదరాబాద్కు మారిన వేదిక – బెజవాడలో సీఎం జగన్ వస్తారని ప్రచారం – ఇప్పుడు హైదరాబాద్లో ముఖ్య అతిథి ఎవరు? – కేటీఆరా? జగనా? […]
Read Moreజిల్లా కలెక్టర్ పేరిట ఫేక్ వాట్సాప్ గ్రూప్
– రూ. 2.40 లక్షలు వసూలు నారాయణపేట: సైబర్ నేరగాళ్లు తమ తెలివితేటలను ఉపయోగించి అమాయక ప్రజలనే కాదు ఉన్నత అధికారులను సైతం మోసం చేస్తున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలు చేయడంలో కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇటీవల ఒక నేరగాడు ఏకంగా నారాయణపేట జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన పేరిట వాట్సాప్ గ్రూపు తయారు చేశాడు. ఫోటో, ప్రొఫైల్ సూచించి అమెజాన్ పే ఆప్ నుండి […]
Read Moreరాష్ట్రంలో మొదటి మొబైల్ సినిమా థియేటర్
ఇది ట్రక్కులో ఎక్కడికైనా తీసుకుపోయి అమర్చుకోగల మొబైల్ సినిమా హాల్ . రాజానగరం వద్ద నేషనల్ హైవే పక్కన హాబిటేట్ ఫుడ్ కోర్టు ప్రాంగణంలో ఈ ధియేటర్ ఏర్పాటౌతోంది. వెదర్ ప్రూఫ్, ఫైర్ ఫ్రూఫ్ పద్ధతుల్లో వేసిన టెంట్ లో గాలినింపే టెక్నాలజీతో 120 సీట్ల కెపాసిటీతో ఈ ఏసీ ధియేటర్ ను రూపొందిస్తున్నారు. “పిక్చర్ డిజిటల్స్” సంస్ధ ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పుతున్న మొబైల్ ధియేటర్లలో ఇది మొదటిదని,ఆచార్య సినిమాతో […]
Read Moreహాయిగా పాడడమే ఆయన హాబీ..!
తలపై చిత్రమైన టోపీ గొంతు చాలా సాఫీ ఎస్పి బాలూకి ముందు తరం గాయకుడీ పీబీ హాయిగా పాడడమే ఆయన హాబీ.. ఘంటసాల ఉన్నప్పుడే ఎన్టీఆర్ కు.. ఏయెన్నార్ కి పాడినా కాంతారావుకి, హరనాథ్ కి ఆయన గళం పేటెంట్ మెలోడీ పాటల్లో ఆయనది తిరుగులేని టాలెంట్! ప్రతి పాట ఇప్పటికీ జనం నోట ముద్దుముద్దు పాపాయి అంటూ పిబి గొంతులో విషాదం ఎన్టీఆర్ మొహంలో విరాగం ఎవరినైనా ఇట్టే […]
Read Moreతప్పట్లేదు.. డీజిల్ సెస్ పెంచుతున్నాం
-పల్లెవెలుగు సర్వీసులపై రూ. 2 పెంపు -ఇకపై పల్లె వెలుగు బస్సుల్లో మినిమమ్ ఛార్జీ 10రూ. గా నిర్ధారణ -ఎక్స్ప్రెస్ సర్వీసులపై రూ. 5 పెంపు -ఏపీ బస్సుల్లో రూ. 10 పెంపు -డీజిల్ సెస్ కింద పెంపు -ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు విజయవాడ : డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీపై భారం పడిందని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ […]
Read More