పశ్చిమగోదావరి జిల్లాలో పూజారి దారుణ హత్య

నిడదవోలు: పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లలో దారుణం చోటుచేసుకుంది. గ్రామంలోని శివాలయంలో పూజారిగా పనిచేస్తున్న కొత్తలంక శివనాగేశ్వరావును గుర్తుతెలియని వ్యక్తులు గుడి లోపలే హత్య చేశారు. అర్ధరాత్రి అయినప్పటికీ భర్త ఇంటికి రాకపోవడంతో.. కుటుంబ సభ్యులకు ఆయన భార్య సమాచారం అందించారు. పూజారి ఆచూకీ కోసం రాత్రి ఆలయం వద్దకు వచ్చిన కుటుంబసభ్యులు.. బయట ఆయన వాహనం కనిపించకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. పూజారికి సంబంధించిన పొలం వద్ద కూడా […]

Read More

పేకాట ఆడుతూ పట్టుబడిన హీరో బాలయ్య పీఏ

– కర్ణాటక గౌరిబిదనూరులో కేసు ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ పీఏగా ఉన్న బాలాజీతో పాటు మరి కొందరు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. కర్ణాటకలోని గౌరిబిదనూరు పోలీస్ స్టేషన్లో పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదయింది. బాలాజీతో పాటు మరో పన్నెండు మంది ఉపాధ్యాయులు, పోలీసులకు పట్టుబడిన వారిలో ఉన్నట్లు సమాచారం. వీరి వద్ద నుంచి ఒక లక్ష యాభై వేలు నగదును గౌరిబిదనూరు పోలీసులు స్వాధీనం […]

Read More

బతకడం వేరు, జీవించడం వేరు

చాలా మంది బతికేస్తుంటారు , కొందరే జీవిస్తుంటారు! ”ఈ వానలో ఎక్కడికెళతారు ? మా ఇంట్లోనే వుండండి,” అని ఆ నిరుపేద ఒడిషా కూలీ అన్నపుడు సుధా మూర్తి గారు ఆగారు. ఆమె పేద పిల్లలకు ఉచిత బడి స్థాపించే పని మీద అక్కడికెళ్ళారు. ”ఆమె మన అతిథి. ఆమె టీ, కాఫీ తాగరట. పాలు ఇవ్వు!” అని ఆ కూలీ అంటే… ”మన పాపకు ఆ ఒక్క గ్లాసు […]

Read More

గురువంటే భయం లేదు..గౌరవం లేదు..

చదువు, సంస్కారం ఎట్లా వస్తుంది? తల్లిదండ్రులకు చేతులు జోడించి నమస్కరించి చేసుకుంటున్న విన్నపం ఏమనగా అయ్యా…… క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ స్టైల్ పై, వారి నడవడికపై ఎన్నిసార్లు హెచ్చరించినా, వారిప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఉపాధ్యాయులు చూస్తూ, ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నా. తల్లిదండ్రులకు తమ పిల్లలపై శ్రద్ద, నియంత్రణ లేకపోతే ఇలానే తయారవుతారు. క్రమశిక్షణ మాటలతో రాదు. కొద్దిపాటి దండన, భయభక్తులు ఉంటేనే వస్తుంది. […]

Read More

క‌శ్మీర్ ఫైల్స్ సినిమాపై సీఎం కేసీఆర్ ఆగ్ర‌హం

ఇటీవ‌ల విడుద‌లైన క‌శ్మీర్ ఫైల్స్ సినిమాపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దేశంలో ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై యువ‌త ఆలోచించాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశం ముగిసిన అనంత‌రం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. నిన్న‌, ఈరోజు చూస్తున్నాం.. సోష‌ల్ మీడియా ద్వారా విష ప్ర‌చారం చేస్తున్నారు. అవాంఛ‌నీయ‌మైన, అనారోగ్య‌క‌ర‌మైన‌ ఏ ర‌కంగా కూడా ఆహ్వానించత‌గ‌న‌టువంటి.. క‌శ్మీర్ ఫైల్స్ అనే సినిమాను […]

Read More

జనసేన బన్నీ వాసు వాడుకుని మోసం చేశాడు

– జనసేన ఆఫీసుకొచ్చిన బాధిత మహిళ అమరావతి: మహిళలపై జరుగుతున్న వేధింపులు, దాడులపై గళమెత్తి సర్కారుపై గర్జించే జనసేనాధిపతి పవన్‌కల్యాణ్‌కు ఇదో సంకట వ్యవహారం. ఏపీలో మహిళలకు రక్షణ లేదంటూ విరుచుకుపడే ఆ పార్టీ నేతలకు సొంత పార్టీకి చెందిన మహిళ నుంచే.. తనను సొంత పార్టీ నేతనే వాడుకుని వదిలేశారని ఫిర్యాదు చేసిన ఇరకాటం. నిర్మాత, జనసేనలో చురుకుగా పనిచేస్తున్న ఉదయ శ్రీనివాస్ అలియాస్ బన్నీ వాసు తనను […]

Read More

మన దైనందిక జీవితంలో గణితం గొప్పదనం

నేను యుఎస్‌ (అమెరికా)కి మా అబ్బాయి దగ్గరకి వెళ్లాను. నా కొడుకు తో కలసి ఒక మంచి రెస్టారెంట్‌లో పిజ్జా ని ఆస్వాదించ డానికి వెళ్ళాను. 9-అంగుళాల పిజ్జా ని ఆర్డర్ చేశాను. కాసేపటి తర్వాత, వెయిటర్ రెండు 5-అంగుళాల పిజ్జాలు తెచ్చి, 9-అంగుళాల పిజ్జా అందుబాటులో లేదని దానికి బదులుగా మీకు రెండు 5-అంగుళాల పిజ్జాలు ఇస్తున్నామని చెప్పాడు, మరియు దీనివల్ల మీరు 1 అంగుళం ఉచితంగా పొందుతున్నారని […]

Read More

జూనియర్ ఎన్టీఆర్ కారు బ్లాక్‌ఫిల్మ్ తీసేసిన పోలీసులు

– ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కారు కూడా జూనియర్ఎ న్టీఆర్ కారుకున్న బ్లాక్‌ఫిల్మ్‌ను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ముత్త ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద రెండో రోజూ వాహనాలను తనిఖీ చేశారు. బ్లాక్‌ఫిల్మ్, నలుపు తెరలు ఉన్న వాహనాలను గుర్తించి వాటిని తొలగించారు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న ఎన్టీఆర్ కారును ఆపి బ్లాక్ తెరను తొలగించారు. ఆ సమయంలో కారులో ఎన్టీఆర్ కుమారుడు, మరొకరు […]

Read More

ముంబయి సివంగి ఐపిఎస్‌ సాధించింది

పధ్నాలుగేళ్లకే పెళ్ళయింది… పద్ధెనిమిదేళ్ళు రాకుండానే ఇద్దరు బిడ్డలకు తల్లయ్యారు. నేను ఇంకేం సాధించలేను’ అని ఆమె నిరాశపడలేదు… పట్టుదలతో పోరాడి ఐపిఎస్‌ సాధించారు. నార్త్‌ ముంబయి డీసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న 35 ఏళ్ల ‘ముంబయి సివంగి’ ఎన్‌.అంబిక విజయగాథ ఇది. Ambhika IPS ,DCP Mumbai – పధ్నాలుగేళ్లకే పెళ్ళయింది… పద్ధెనిమిదేళ్ళు రాకుండానే ఇద్దరు బిడ్డలకు తల్లయ్యారు… ‘నేను ఇంకేం సాధించలేను’ అని ఆమె నిరాశపడలేదు… పట్టుదలతో పోరాడి ఐపిఎస్‌ […]

Read More

భారత్ లో భారీగా పెరిగిన డీజిల్ ధర

రష్యా, యుక్రెయిన్ యుద్ధం ప్రభావం భారత్ పైనా పడింది. అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటుండడంతో భారత్ లోనూ డీజిల్ ధర పెరిగింది.డీజిల్ ధర లీటర్ కు రూ.25 పెరిగింది. అయితే పెట్రోల్ పంపుల దగ్గర కొనే సామాన్య పౌరులకు ఈ రేట్లు వర్తించవు. కేవలం టోకు విక్రయదారులకు (bulk users)కు విక్రయించే డీజిల్ పై మాత్రమే ధర పెంపు వర్తిస్తుంది. ఈ మేరకు భారత్ లోని ప్రధాన చమురు సంస్థలు […]

Read More