Only BJP can fight against family rule across the country: JP Nadda BJP all India president JP Nadda called upon the people to vote for BJP to change the face of Telangana for better. Participating in election campaign here on Thursday, Nadda said that BRS president and Chief Minister K. […]
Read MoreWe are building new, aspirational India
-BJP will come to power, BRS will get defeated -Piyush Goyal, Union Commerce Minister Union Commerce Minister Piyush Goyal expressed confidence that the BJP will come to power in Telangana and BRS is going to get defeated. “BRS came to power in Telangana with a promise of Neellu, Nidhulu, Niyamakalu […]
Read Moreఅన్నీ ఉచితం! అంతా ఉచితం!
45 ఏళ్ళదాకా నిరుద్యోగ భృతి, 45 ఏళ్ళనుండి వృద్ధాప్య పెన్షను. ఇంక జీవితంలో లేదు టెన్షన్, ఆకలేస్తే అన్నపూర్ణ క్యాంటిన్, రోగమొస్తే ఆరోగ్యశ్రీ కార్డు, నిద్దురొస్తే సర్కారిచ్చిన ఇల్లు, చుట్టాలొస్తే రూపాయి కిలో సన్న బియ్యపు విందు ! పండగొస్తే 2 gas సిలిండర్లు, పండుగ కానుకగా ఒక సంచిలో 5 ఐటమ్స్. అంతా బాగానే ఉన్నది ! భూతల స్వర్గం భారతదేశం ! కానీ…. అన్నపూర్ణ క్యాంటిన్ లో […]
Read Moreహైదరాబాద్పై చంద్రబాబు ముద్ర శాశ్వతం
– బాబు ఆలోచనలే హైదరాబాద్ అభివృద్ధికి సోపానాలు – ఆయన ముద్ర చెరిపినా చెరగనిది – బాబు ఆలోచనలే కంపెనీల రాకకు పునాది – సీబీఎస్ ఫోరం ఆధ్వర్యంలో హైటెక్సిటీ స్విలర్జూబ్లీ సంబరాలు – సావనీర్ ఆవిష్కర్ హైదరాబాద్ నగరంపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ముద్ర చెరిపినా చెరగనిది అని సీబీఎన్ ఫోరం స్పష్టం చేసింది. ఇప్పటి హైదరాబాద్ అభివృద్ధి-సంపదకు నాడు చంద్రబాబు వేసిన బీజాలే కారణమని […]
Read Moreమోదీ- జగన్ విధానాలే కష్టాలకు కారణం
నిత్యావసర వస్తువుల ధరలు మన ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, దేశమంతా పెరిగాయని రాష్ట్ర ప్రభుత్వం బుకాయిస్తున్నది. కేంద్రంలో మోడీ – రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాల నిర్వాకం పర్యవసానంగానే ధరలు పెరిగాయన్నది వాస్తవం. 2మోడీ ప్రభుత్వానికి జీఎస్టీ వసూళ్ళ ద్వారా వార్షిక ఆదాయం ఇబ్బడముబ్బడిగా పెరిగిందని అధికారిక గణాంకాలే తెలియజేస్తున్నాయి. అంటే, సామాన్య ప్రజల చెవులువడబిండి, కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయాన్ని పెంచుకొన్నాయి. జీఎస్టీ విధానం అమలు వల్ల […]
Read Moreవైసీపీ ప్రభుత్వంలో అవినీతి పై దాఖలైన పిల్ పై విచారణ అర్హత పై ప్రతివాదులకు నోటీస్ లు
-ప్రభుత్వంలో అవినీతిపై సీబీఐ దర్యాప్తు జరపాలని పిల్ వేసిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు -పిల్ పై వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు -పిల్ పై విచారణకు అభ్యంతరం వ్యక్తం చేసిన అడ్వకేట్ జనరల్ -విచారణ అర్హత లేదని AG వాదనలు -విచారణ అర్హత ఉందని మురళీధర్ రావు వాదనలు -అసలు ఇందులో ఉన్నతాధికారులు ఉండటంతో అందరికీ నోటీస్ లు ఇచ్చి వారి అభిప్రాయాలు తెలుసుకుందామని […]
Read Moreగజదొంగే.. దొంగ, దొంగ అని అరిచినట్లుంది..‘తెలుగు దేశం పార్టీ’ దోపిడి గురించి మాట్లాడడం!
– మెగా సంస్థకు ప్రభుత్వ గ్యారెంటీ ఆరోపణ ముమ్మాటికీ అబద్ధం! – రుణానికి సంబంధించిన పూర్తి బాధ్యత మేఘా సంస్థదే. ప్రభుత్వానికి సంబంధం లేదు – ఆరోగ్యశ్రీపై టీడీపీ వెచ్చించింది రూ.5,177 కోట్లు.. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ.9,514.84 కోట్లు – ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్రెడ్డి ఒక ఫ్రెషర్ చంద్రబాబు నాయుడు కళ్లల్లో పడడం కోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటారు. అర్థంలేని ఆరోపణలతో విమర్శిస్తుంటారు. ఇటీవల కూడా […]
Read MoreCM releases Rs. 81 Cr for YSR Kalyanamasthu, Shadi Tohfa
Chief Minister YS Jagan Mohan Reddy released Rs. 81.64 crore towards the fourth tranche of YSR Kalyanamasthu and YSR Shaadi Tohfa benefiting girls married during the quarter July-September 2023. Releasing the amount with the click of a button virtually from the Camp Office here on Thursday, the Chief Minister said […]
Read Moreవారిని తన బానిసల్ని చేసుకోవడానికే జగన్ రెడ్డి కులగణన పేరుతో కొత్తనాటకం మొదలెట్టాడు
• బీసీల పథకాలు…ప్రయోజనాలకు గండి కొట్టి వారిని శాశ్వతంగా తన బ్లాక్ మెయిల్ రాజకీయాలకు వాడుకోవడానికే జగన్ రెడ్డి తన జేబు సంస్థలతో తూతూమంత్రంగా కులగణన చేయాలని చూస్తున్నాడు • కులగణన..జనగణన పేరుతో ప్రజల వివరాలు సేకరించే అధికారం వాలంటీర్లకు.. ముఖ్యమంత్రికి ఎవరిచ్చారు • జాతీయ బీసీ కమిషన్ అనుమతితో.. రిటైర్డ్ జస్టిస్ నేత్రత్వంలోని కమిటీ నిబంధనల ప్రకరామే కులగణన వివరాలు సేకరిస్తున్నారా? • వైసీపీ ఎంపీలు నేరుగా ప్రధానిని […]
Read Moreపొన్నవోలు సుధాకర్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరలా..లేక జగన్ ఇంట్లో పాలేరా?
• సంజయ్..సుధాకర్ రెడ్డి ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటున్నారా..లేక జగన్ రెడ్డి జేబులోని డబ్బు తీసుకుంటున్నారా? • 16 నెలలు జైల్లో ఉన్న ఆర్థిక నేరస్తుడు జడ్జిలపై ఫిర్యాదు చేసేస్థాయికి రావడం వ్యవస్థల దుర్వినియోగానికి పరాకాష్ట • గౌరవప్రదమైన న్యాయవ్యవస్థ… న్యాయమూర్తులపై ఇంత దుర్మార్గంగా మాట్లాడటం దేశంలో జగన్ రెడ్డి పాలనలోనే చూస్తున్నాం • చంద్రబాబు అవినీతి చేస్తే… తెలుగుదేశానికి ఇతర ఖాతాల నుంచి డబ్బులొస్తే 4 ఏళ్ల 8 […]
Read More