హిందువుల దీనగాధను కళ్లకు కట్టిన కాశ్మీర్‌ఫైల్స్

కాశ్మీర్‌ఫైల్స్… ఈ‌ సినిమా‌కి‌ పెద్ద ప్రొడ్యుసర్‌లేడు. పబ్లిసిటీ‌కోసం కోట్లు‌ ఖర్చుపెట్టట్లేదు. అసలు‌ పబ్లిసిటీ యే లేదు. స్క్రీన్స్ పెద్దగా లేవు, మేం వెతుక్కుంటూ శాలిబండ సినీపోలిస్ కి వెళితే లోపల‌ పోస్టర్ కూడా లేదు. కానీ థియేటర్ మాత్రం హౌస్‌పుల్. థియేటర్ ను వెతుక్కుంటూ వస్తున్నారు‌ మూవీ చూడటానికి. అది‌ ఏదో రాజమౌళి, అల్లూరి, కొమరం భీంల‌ మీద అల్లుకున్న కట్టుకథ లాంటి‌ కమర్షియల్‌ సినిమా కాదు.. 1990 లో […]

Read More

జై పాతాళభైరవి..!

సాహసం సేయరా ఢింబకా.. ఓ తోటరాముడు .. నేపాలీ మాంత్రికుడు.. వరాలిచ్చే బుల్లి బొమ్మ .. కె వి రెడ్డి జాలం.. తిరుగులేని విజయం.. పాతాళభైరవి.. ఇరవై మూడు రీళ్లు.. విడుదలై నేటికి డెబ్బైఒక్కయేళ్లు.. చూస్తున్నది సినిమానా.. మన ఎదురుగా జరుగుతున్న జానపద ఇతివృత్తమా.. అన్నంత సహజంగా కళ్ళకు కట్టిన దృశ్యకావ్యం.. తోటరాముడి అమాయకత్వం.. దానిని తన స్వార్థం కోసం వాడుకునేందుకు మాంత్రికుడి యత్నం.. ఈ ప్లాట్ చుట్టూ మూడు […]

Read More

ఎయిర్ ఇండియా కొత్త చైర్మన్‌గా చంద్రశేఖరన్

టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అధికారికంగా ఎయిర్ ఇండియా ఛైర్మన్‌గా నియమితులయ్యారు.. చంద్రశేఖరన్‌ను అపాయింట్మెంట్ను కన్ఫామ్ చేస్తూ బోర్డు ప్రకటన విడుదల చేసింది. సాల్ట్-టు-సాఫ్ట్‌వేర్ టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండోసారి ఐదు సంవత్సరాల పదవీకాలానికి తిరిగి నియమితులైన విషయం తెలిసిందే కాగా.. ఈ రోజు జరిగిన బోర్డు సమావేశం అనంతరం ఆయన ఎయిరిండియా ఛైర్మన్‌గా […]

Read More

పేటీఎంకు ఆర్బీఐ షాక్‌

– పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకుపై నిషేధం పేటీఎంకు ఆర్బీఐ షాక్‌ ఇచ్చింది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకుపై నిషేదం విధించింది. పేమెంట్స్‌ బ్యాంకుకు సంబంధించి కొత్తగా కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశించింది. పేటీఎం ఐటీ సిస్టమ్‌పై పూర్తి స్థాయిలో ఆడిట్ జరిపేందుకు సంస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కొత్త కస్టమర్లను చేర్చుకోవడం ఆర్బీఐ మంజూరు చేసే అనుమతికి లోబడి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు […]

Read More

ఫీచర్ ఫోన్లు ద్వారా బాంక్ లావాదేవీలు

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే గానీ డిజిటల్ పేమెంట్స్ అంటే భీమ్, గూగుల్ పే, ఫోన్ పే వంటి ఆప్స్ ద్వారా లావాదేవీలు జరుపుకోడానికి అవకాశం లేదు.కానీ దేశంలో ఇంకా ఫీచర్ ఫోన్స్ అంటే సాధారణ ఫోన్లు వాడుతున్న వారి సంఖ్య సుమారు 40 కోట్లు ఉంది. ఇవి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనూ, తక్కువ ఆదాయం గల పట్టణ వాసులు ఉపయోగిస్తున్నారు. అందువల్లే గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ […]

Read More

రసాయన రహిత ప్రకృతి సాగు పట్ల మొగ్గు చూపాలి

-గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా సందేశాత్మక చిత్రం అమృత భూమి పోస్టర్ ఆవిష్కరణ రసాయన రహిత ప్రకృతి సాగు పెరగవలసిన అవశ్యకత ఉందని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా అన్నారు. ఎరువులు, క్రిమిసంహారక మందులతో వ్యవసాయం చేయడం వల్ల కలిగే దుష్పరిణామాలపై సమాజంలో మరింత అవగాహన కల్పించవలసి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సమితి ఆర్థిక సహకారంతో సహజ వ్యవసాయం, రైతుల […]

Read More

మాకొద్దీ వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు

– ఉద్యోగాలు వదిలేస్తున్న మహిళలు – వర్క్ ఫ్రమ్ హోం కన్నా ఆఫీసు వర్క్ ఎంతో మేలు ఇప్పటికీ చాలా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ కొనసాగిస్తూనే ఉన్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మెల్లగా ఐటీ ఉద్యోగులు సైతం ఆఫీసుల బాట పడుతున్నారు. కరోనా పుణ్యామని మానవ జీవన విధానమే మారిపోయింది.. కరోనాకు ముందు.. కరోనా తర్వాత అనే మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఐటీ కంపెనీల్లో మహిళా ఉద్యోగులు […]

Read More

నెల్లూరులో విదేశీ మహిళపై అత్యాచార యత్నం

-ఘటనపై విచారణ చేపట్టిన సైదాపురం పోలీసులు నెల్లూరు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మనే దేశం పరువు అంతర్జాతీయంగా మట్టికొట్టుకుపోయింది. ఒక విదేశీ మహిళపై అత్యాచార యత్నానికి ఒడిగట్టిన సిగ్గుమాలిన తనానికి, ఏపీలోని నెల్లూరు జిల్లా వేదికయింది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో గూండారాజ్ పాలన ఉందన్న ఆరోపణలకు తాజా అత్యాచారయత్న ఘటన ప్రపంచ దేశాల్లో భారతదేశం తలదించుకునేలా చేసింది. వైసీపీ సొంత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లాలో […]

Read More

మామను ముంచేసిన మేనల్లుడు

– మేనమామ కంపెనీలో పనిచేస్తూ 5 కోట్ల నిధులు స్వాహా చేసిన ఘనుడు -స్థానిక పోలీసుల సహకారంతో నిందితుని అరెస్టు చేసిన చెన్నై సి సి బి పోలీసులు పుంగనూరు : తమిళనాడు లోని చెన్నై సాలిగ్రామ్ లోనున్న బుల్ డైయర్స్ ఇంట్రగ్రేటెడ్ సొల్యూషన్స్ సంస్థ లో 5 సం లుగా వివిధ హోదాలలో పనిచేసిన ప్రస్తుతం ఫైనాన్సిల్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న పుంగనూరు పట్టణం తాటిమాకుల పాళ్యంకు […]

Read More

చెన్నైలో డ్రగ్స్ తీగ లాగితే, ఒంగోలు డొంక తేలింది

-ఒంగోలులో నిషేధిత డ్రగ్స్ కలకలం – తయారీ కేంద్రంపై దాడిచేసిన చెన్నై పోలీసులు ఒంగోలులోని నిషేధిత మత్తు పదార్థాల తయారీ కేంద్రంపై చెన్నై పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. తీగలాగితే డొంక కదలినట్లు మత్తు పదార్థాలు సేవించే వారిని అదుపులోకి తీసుకుని విచారించిన చెన్నై పోలీసులకు ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్లో తయారీ కేంద్రం ఉందని తెలిసింది. అక్కడ గుట్టుగా మెథాంఫెటమైన్ అనే డ్రగ్ని తయారుచేసి ప్యాకెట్ల రూపంలో ఇతర […]

Read More