మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల(26) మృతి చెందాడు.అమెరికా కాలమానం ప్రకారం సోమవారం అతను కన్నుమూశాడు. పుట్టుకతోనే జైన్ నాదెళ్ల మస్తిష్క పక్షవాతంతో(సెరెబ్రల్ పాల్జీ) బాధపడుతున్నాడు. జైన్ మరణవార్తను సత్య నాదెళ్ల ఈ-మెయిల్ ద్వారా మైక్రోసాఫ్ట్ ఎక్జిక్యూటివ్ సిబ్బందికి తెలియజేశారు. మైక్రోసాఫ్ట్ ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. సత్యనాదెళ్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపాలని కోరింది. 2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్యనాదెళ్ల బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి, దివ్యాంగులకు […]
Read Moreసెటిల్మెంట్కు పిలిచి కాల్చేశారు..
– ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగుడాలో కాల్పులు కలకలం హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగుడాలో కాల్పులు కలకలం రేపాయి. కర్ణంగుడా గ్రామ సమీపంలో సెటిల్మెంట్కు పిలిచి రఘు, శ్రీనివాస్ అనే ఇద్దరు రియల్టర్ల పైన సుపారీ గ్యాంగ్ కాల్పులు జరిపింది. స్పాట్లోనే శ్రీనివాస్ మృతి చెందగా.. రఘు తీవ్ర గాయాలపాలయ్యాడు. రియల్టర్లకు చెందిన స్కార్పియో వాహనంపై సైతం రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. పోలీసులు ఘటనా […]
Read Moreరౌడిషీటర్ దారుణ హత్య…
కృష్ణాః విజయవాడ నగర శివారు రామవర్పపాడు ఫ్లైఓవర్ సమీపంలో అద్దంకి మోహన్ కుమార్ (చిన్న) అనే రౌడిషీటర్ దారుణ హత్య.వుడ్ పాలిష్ వర్క్ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్న మోహన్ కుమార్.విజయవాడ ఏఎస్ నగర్ కు చెందిన మోహన్ కుమార్.ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడు మోహన్ కుమార్ మృతదేహం. బ్లేడ్ బ్యాచ్ తో కూడా సంబంధాలు ఉన్న మోహన్ కుమార్.బ్లేడ్ బ్యాచ్ సభ్యులు హత్య చేసి […]
Read Moreసినీ పెద్దలు పవన్ కు మద్దతుగా లేరు
– ఏపీ ప్రభుత్వం పగబట్టింది – నాగబాబు సంచలనం ధైర్యం చాలటం లేదా? ఇది తప్పు అని చెప్పేందుకు ఎందుకు ధైర్యం చాలడం లేదని సినీ పెద్దలను నాగబాబు నిలదీశారు. అగ్ర హీరోకే ఇలా జరుగుతుంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పరిశ్రమలో ఇలాంటి సమస్య ఎవరికి వచ్చినా తాము సహకరిస్తామని తెలిపారు. హీరో, నిర్మాత, దర్శకుడు ఇలా ఎవరికి సమస్య వచ్చినా ముందుంటామని నాగబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి […]
Read Moreసెంట్రల్ యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం
– డ్రగ్స్ కేసులో ఎక్కువ మంది సాప్ట్ వేర్ ఉద్యోగులే – ప్రతిభ, అవినాష్ డిగ్రీ కాలేజ్, మల్లారెడ్డి కాలేజీ విద్యార్థుల అరెస్ట్ – ఓయో రూమ్ల్లో ప్రైవేట్ పార్టీలు హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. డ్రగ్స్ కేసుల విషయంలో విద్యార్ధులు ఎక్కువగా వున్నారని, వారిపై కేసులు నమోదు చేయాలా వద్దా అనేది ఆలోచిస్తున్నామన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. ఓయో రూమ్ల్లో ప్రైవేట్ పార్టీలు జరుగుతున్నట్టు గుర్తించాం.. […]
Read Moreజియోకు దిమ్మ తిరిగేలా షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్
అమరావతి: టెలికాం రంగంలో సంచలనంగా మారటమే కాదు.. అనూహ్య రీతిలో స్వల్ప వ్యవధిలో దూసుకెళ్లిన రిలయన్స్ జియోకు తాజాగా గట్టి షాక్ తగిలింది. అది కూడా జనం చేతిలోనే. ఏ ప్రజలైతే జియో కనెక్షన్ కోసం వెర్రెత్తిపోవటమే కాదు.. సిమ్ కోసం గంటల తరబడి క్యూలో నిలుచొని మరీ సొంతం చేసు కున్నారో.. అదే జియోకు దిమ్మ తిరిగే షాక్ తగిలిన వైనం తాజాగా బయట కు వచ్చింది. గత […]
Read Moreభారతీ సిమెంట్ రేటుపై లేని నియంత్రణ భీమ్లా నాయక్ సినిమాపై ఎందుకు?
– భీమ్లా నాయక్ సినిమా పై నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ సిఎం జగన్ వదలడం లేదు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నాడు. భీమ్లా నాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తుంది. వ్యక్తులను టార్గెట్ గా పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. భారతీ సిమెంట్ రేటు పై లేని […]
Read Moreసినిమా పెద్దలకు సిగ్గుందా?
– లేనిదాని గురించి రాజుగారి రాద్ధాంతం ఎందుకో? ( మార్తి సుబ్రహ్మణ్యం) ‘‘అవన్నీ సిగ్గూ ఎగ్గూలేని వారికి గానీ, నీకూ నాకు ఏమిటీ శాస్త్రిగారూ’’.. ఇది ఒక సినిమాలో సుత్తి వీరభద్రరావు డైలాగ్. సిగ్గుకు సంబంధించి.. అప్పట్లో థియేటర్లలో బాంబులా పేలిన డైలాగు ఇది. సీన్ కట్ చేస్తే… సినిమా పెద్దలకు సిగ్గుందా..? లేని దాని గురించి పదే పదే మాట్లాడిన వారు అమాయకుల కిందే లెక్క. ఆ ప్రకారంగా […]
Read Moreపాత నోట్లకు సంబంధించి ఆర్బీఐ(RBI) ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
మార్చి, ఏప్రిల్ తర్వాత నుంచి చెల్లవని.. వాటిని ఉపసంహరించుకోవాలని RBI యోచిస్తున్నట్లు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక ఈ వార్తలపై తాజాగా కేంద్రం స్పందించింది. తమ వద్దకు అలాంటి ప్రతిపాదనలు ఏవీ రాలేదని.. అదంతా అసత్య ప్రచారమని కొట్టిపారేసింది. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చింది. ”నెట్టింట్లో వచ్చే ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. అవన్నీ వట్టి పుకార్లే. పాత వంద […]
Read Moreకేటీఆర్ కు పవర్ స్టార్ కృతజ్ఞతలు
“కళను అక్కున చేర్చుకొని అభినందించడానికి కుల, మత, భాష, ప్రాంతీయ బేధాలుండవు. అంతే కాదు భావ వైరుధ్యాలు అడ్డంకి కాబోవు. ఈ వాస్తవాన్ని మరోమారు తెలియజెప్పిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారికి నిండైన హృదయంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నా” అని పవన్కల్యాణ్ అన్నారు. ఆ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. బుధవారం రాత్రి జరిగిన భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ వేడుకకు కేటీఆర్ […]
Read More