2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల ఘటనలో దోషులకు శిక్ష ఖరారైంది. 49మంది నిందితుల్లో 38మందికి మరణశిక్ష, 11మందికి జీవిత ఖైదు విధిస్తూ..ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం 77మంది నిందితులపై విచారణ జరిపింది. 2008 జులై 26న అహ్మదాబాద్లో 70 నిమిషాల వ్యవధిలో వరుసగా 21 చోట్ల పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో కనీసం 56 మంది మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. ఇండియన్ […]
Read Moreవరల్డ్కప్ సాధించిన తెలంగాణ క్రికెట్ కోచ్కు కితాబేదీ?
– అండర్-19 వరల్డ్కప్ క్రికెట్ కోచ్ హర్షకు దక్కని సర్కారు ప్రశంస – వైస్ కెప్టెన్ రషీద్ను పిలిపించిన ఆంధ్రా సీఎం జగన్ – 10 లక్షల బహుమతి, ఇంటి స్థలం ప్రకటించిన ఏపీ సర్కార్ – తెలంగాణ కుర్రాడికి దొరకని సీఎం అపాయింట్మెంట్ – క్రీడాశాఖ మంత్రి పిలుపూ కరవే – క్రీడాసంఘాల అసంతృప్తి ( మార్తి సుబ్రహ్మణ్యం) దండిగా ప్రతిభ ఉన్న క్రీడాకారులకు పాలకుల ప్రోత్సాహం లభిస్తే […]
Read Moreచర్చలకు సీఎంఓ నన్ను రమ్మన్నా.. వాళ్లు నాకు చెప్పలేదు
– ఎవరి గోతులు వాళ్లే తీసుకుంటున్నారు – నేనే గొప్ప అనే అహంకారం వల్లే అందరం కలవలేకపోతున్నాం – ఇక్కడ ఏదీ శాశ్వతం కాదని అందరూ తెలుసుకోవాలి – చిరంజీవి అండ్ కోపై మోహన్బాబు పరోక్ష విమర్శలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. ఎవరి గోతులు వాళ్లే తీసుకుంటున్నారని నటుడు మోహన్బాబు విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రితో భేటీకి తనకు కూడా ఆహ్వానం ఉందని.. కానీ కావాలనే కొందరు తనని దూరం […]
Read Moreమనిషేమో ఫ్యాషన్..సినిమా పేషన్..
కూటి కోసమో.. కోట్ల కోసమో సినిమాలు తీయలేదు.. సినిమా ఆయన శ్వాస.. నిరంతరం అదే ధ్యాస… పేరులోనే మూవీని పొదుగుకున్న మొఘల్.. శతాధిక చిత్రాల నిర్మాత రామానాయుడు.. ఖరీదైన చిత్రాల షోకిల్లారాయుడు… సురేష్ మూవీస్.. ఈ పేరే గొప్ప చిత్రాలకు చిరునామా.. ప్రతి సినిమాలో ఓ హంగామా.. రాముడిగా..భీముడిగా పౌరాణిక పాత్రల్లో రాణించిన ఎన్టీవోడిని ఒకే సినిమాలో ఇద్దరుగా రాముడు భీముడుగా చూపించిన గడసరి… అక్కినేని కోసం కళాఖండం ప్రేమనగర్ […]
Read Moreఅడవిని దత్తత తీసుకున్న నాగ్
-అక్కినేని నాగేశ్వరరావు అర్బన్ ఫారెస్ట్ పార్కుకు శంకుస్థాపన -కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమం -మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో అడవి -దత్తత స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ సంతోష్ తెలంగాణలో 1,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకుంటున్నట్లు సినీ నటుడు అక్కినేని నాగార్జున గతంలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా తన భార్య అక్కినేని అమల, మంత్రి మల్లారెడ్డి, ఎంపీ […]
Read Moreసీఎం జగన్ ను కలిసిన అండర్-19 వైస్ కెప్టెన్..
భారత క్రికెట్ అండర్ 19 జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు షేక్ రషీద్ను సీఎం అభినందించారు. ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు, రూ.10 లక్షలు నగదు బహుమతి, గుంటూరులో నివాస స్ధలం కేటాయించారు. అంతే కాకుండా ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి జగన్ హమీ ఇచ్చారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరఫున ప్రకటించిన రూ.10 లక్షల […]
Read Moreస్వరఝరి బప్పీలహరి!
హిప్పీ అంటే బప్పీ.. శాస్త్రీయంలో లహరి.. మొత్తంగా సంగీత ప్రపంచాన్ని పాటలతో ఉర్రూతలూగించిన స్వర సామ్రాట్టు.. డిస్కో మ్యూజిక్ కు మూలవిరాట్టు.. బప్పీలహరి.. ఓ సంగీత ఝరి..! ఇట్స్ డి..ఐ..ఎస్..సి..ఒ.. అయామె డిస్కో డాన్సర్.. గెటప్పే అదోలాంటి సెటప్పు.. మ్యూజిక్కుకి తగిన మేకప్పు డ్రమ్సు కొడితే అదిరిపోయే పైకప్పు.. దటీజ్ బప్పీ లహరి.. సంగీతలోక ఆనందవిహారి! పాటలకు కుర్రకారు ఊగిపోవాలంటే నిర్మాతదర్శకుల తొలి పిలుపు బప్పీకే.. బాక్సాఫీసు బద్దలైనట్టే ఎన్ని […]
Read Moreమరో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం
-పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి -అబుదాబీకి చెందిన తబ్రీవ్ ఏసియా పరిశ్రమతో ఎంవోయూ -వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులు, శీతల గిడ్డంగులు (కోల్డ్ స్టోరేజ్ లు), వాతావరణ -ఉష్ణోగ్రతలను తగ్గించే టెక్నాలజీ రంగాలలో రెండు ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం -అబుదాబిలోని డీపీ వరల్డ్ పరిశ్రమ, జెబెలి అలీ పోర్టులను సందర్శించిన మంత్రి మేకపాటి -కొనరస్ కంపెనీని విజిట్ చేసిన పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి […]
Read Moreమైలార్ దేవ్ పల్లి పోలిస్ స్టేషన్ పరిధిలో దారుణం…
పదేళ్ల బాలుడిపై అత్యాచారం చేసిన 25 ఏళ్ల అరబిక్ టీచర్.దారుల్ ఉలూమ్ మదర్సా టీచర్ షోయబ్ అక్తర్ వ్యక్తి పైనా పిర్యాదు చేసిన తల్లిదండ్రులు .పదిరోజులు వరుసగా బాలుడిపై అత్యాచారం చేశాడు.వెన్నునొప్పి ఎక్కువవడంతో బాలుడు ఏడుస్తూ జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పిన బాలుడు.తల్లిదండ్రులు స్థానికులతో కలిసి మదర్సాముందు నిరసన.రెండు నెలలక్రితమే దక్షిణాఫ్రికానుంచి హైదరాబాద్ తిరిగి వచ్చింది బాలుడి కుటుంబం.బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు.ఆత్యాచారాన్నికి పాల్పడిన అక్తర్ ను అరెస్ట్ […]
Read Moreఆ ధనికులపై సూర్యరశ్మి పడదట
ఈ ప్రపంచంలోని 75 శాతం మంది ధనవంతులు తెల్లవారుఝామున నిద్రలేస్తున్న వారే. అంబానీ, అజీమ్ ప్రేమ్జీ, ఇంద్రా నూయీ… అందరూ అపర కుబేరులే. ఒక్కొక్కరి విజయానికి ఒక్కో కారణం. కానీ వీళ్లందరిలోనూ ఉండే ఓ లక్షణం ఏంటంటే.. తెల్లవారుఝామున కోడి కూయకముందే వీళ్ల దినచర్య మొదలైపోతుంది. వీళ్లే కాదు.. ప్రపంచ ధనవంతుల్లో డెబ్భై ఐదు శాతానికి పైగా ఇదే అలవాటు. సూర్యుడికి పట్టుబడలేదు: ముఖేష్ అంబానీ ‘గత యాభై ఏళ్లలో […]
Read More