– స్మగ్లింగ్ చేసేవాడు ఏదో ఘనకార్యం చేసినట్లు తగ్గేదేలే అంటాడా? – పుష్పలో స్మగ్లర్ను హీరోగా చూపించారు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప చిత్రంపై ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు మండిపడ్డారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పుష్ప సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాల ప్రభావం సమాజంపై చాలా ఉందన్న ఆయన […]
Read Moreగూగుల్, ట్విట్టర్, ఫేస్బుక్ సంస్థలపై కేంద్రం ఆగ్రహం
న్యూడిల్లీ : నకిలీ వార్తలను అరికట్టడంలో గూగుల్, ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సంస్థలు తగినన్ని చర్యలు చేపట్టక పోవడంతో కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆ కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సోషల్ మీడియా వేదికలలో వచ్చే నకిలీ వార్తలను తొలగించనందుకు ఇటీవల గూగుల్, ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సంస్థలతో జరిగిన సమావేశంలో కేంద్ర అధికారులు ఆ కంపెనీల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు రాయిటర్స్ తెలిపింది. జనవరి 31న […]
Read Moreటాలీవుడ్ డ్రగ్స్ కేసు..హైకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్:టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై రేవంత్ రెడ్డి వేసిన పిల్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. డ్రగ్స్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఈడీకి సహకరించట్లేదని, ఈ కేసులో కీలక వ్యక్తుల ప్రమేయం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. డ్రగ్స్ కేసులో పత్రాలు, వివరాలను ప్రభుత్వం ఇవ్వట్లేదని ఈడీ జేడీ అభిషేక్ గోయెల్ కోర్టుకు వివరించారు. దీంతో డ్రగ్స్ కేసులో ఎఫ్ఐఆర్లు, దర్యాప్తు అధికారుల రికార్డులతో పాటు పూర్తి […]
Read Moreఅక్రమార్జనకు పాల్పడుతూ అడ్డంగా బుక్కైన ఎక్సైజ్ సీఐ, ఎస్ఐ
అక్రమార్జనకు పాల్పడుతున్న ఇద్దరు ప్రభుత్వ అధికారులను చిత్తూరు జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. బినామీ వ్యక్తి సహకారంతో మద్యం దుకాణాన్ని నడుపుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ అధికారులుగా పనిచేస్తూ అడ్డదారిలో అక్రమార్జనకు పాల్పడిన ఎక్సైజ్ శాఖ సీఐ, ఎస్సైలు కటకటాల పాలైన సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో చోటు చేసుకుంది. ఎక్సైజ్ శాఖ మద్యం డిపోలో సీఐ జవహర్ బాబు, ఎస్సై సురేశ్ కుమార్ పని చేస్తున్నారు. మదనపల్లె […]
Read Moreప్రియుడి కోసం డ్రగ్స్ తీసుకెళ్తూ బుక్కైన యువతి
ఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగి పోయింది. రెండు ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా డ్రగ్స్ వాడకాన్ని అరికట్టలేక పోతున్నారు.విశాఖ నగరంలో డ్రగ్స్ కలకలం రేపింది. తన లవర్ కోసం మత్తు పదార్ధాలు అక్రమంగా రవాణా చేస్తూ ఓ యువతి అడ్డంగా బుక్కైంది టాబ్లెట్ రూపంలో ఉన్న 18 పిల్స్, 2ఎండీఏంఏలను ఆ యువతి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ […]
Read Moreహైదరాబాద్లో డ్రిల్మెక్ గ్లోబల్ ఆయిల్ రిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్
– 200 మిలియన్ US డాలర్ల పెట్టుబడి, 2500 మందికి ఉపాధి -Drillmec ఎస్పిఏ(SpA), తెలంగాణ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం (MoU) – మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) అనుబంధ సంస్థ డ్రిల్మెక్ – తెలంగాణ కేంద్రంగా భారీ ఆయిల్ రిగ్గులను తయారు చేయనున్న డ్రిల్మెక్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి సంస్థ వచ్చింది. ఆయిల్ డ్రిల్లింగ్ రిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ దిగ్గజ కంపెనీ […]
Read Moreరవిప్రకాశ్ మీడియా లాంచ్ .. ఫిబ్రవరి 20న ప్రకటన?
TV 9 ఫౌండర్-ఛైర్మన్ రవిప్రకాశ్ కొత్త మీడియా ప్రకటన త్వరలోనే ఉన్నదని తెలుస్తోంది. టెలివిజన్, న్యూస్ పేపర్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తామని చెప్తున్న రవిప్రకాశ్ బృందం ఏడు భారతీయ భాషల్లో కొత్త మీడియా సృష్టించటానికి రంగం సిద్ధం చేసుకుంది. 18 సంవత్సరాల క్రితం TV 9ను స్థాపించి, దేశంలోనే నెంబర్ వన్ న్యూస్ నెట్ వర్క్ గా మలచిన టీమ్ ఇప్పుడు కొత్త పోకడలతో, సాంకేతిక మార్పులతో ఈ […]
Read Moreఇక దేశంలో నంబర్ వన్ రిచెస్ట్ పర్సన్ అదానీ
– ధనవంతుల జాబితాలో అంబానీ డౌన్ భారతదేశంలో అత్యంత సంపన్నుడు ఎవరు అంటే దాదాపు అందరూ ముఖేష్ అంబానీ అని అంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. ఏళ్లుగా నెంబర్ వన్గా నిలుస్తూ వచ్చిన అంబానీ.. ఇప్పుడు డౌన్ ఫాల్ అయ్యారు. ఇప్పుడు భారతదేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో అదానీ(Adani) గ్రూప్స్ అధినేత గౌతమ్ అదానీ నిలిచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ రెండో ప్లేస్కి […]
Read Moreచంద్రుడిపై పరిశోధనల కోసం కారును సిద్ధం చేస్తున్న టయోటా
2040 నాటికి చంద్రుడిపై, ఆ తర్వాత అంగారకుడిపై ప్రజలు నివసించడమే లక్ష్యంగా జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన ప్రయోగాల్లో ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కూడా చేతులు కలిపింది. జాబిల్లిపై ప్రయోగాల కోసం ఓ కారును సిద్ధం చేస్తోంది. దీనికి ‘లూనార్ క్రూయిజర్’ అని పేరు పెట్టారు. సాధారణంగా కార్లలో ప్రజలు సురక్షితంగా తినడమే కాకుండా పనిచేయడం, నిద్రపోవడం, ఇతరులతో కమ్యూనికేట్ చేయడం వంటి పనులు చేయగలుగుతారు. […]
Read Moreటీవీ నటి శ్రీవాణి గ్రీన్ఇండియా చాలెంజ్
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్కలు నాటిన టీవీ నటి శ్రీవాణి. ఈ సందర్భంగా శ్రీవాణి మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని శ్రీవాణి కోరారు.అనంతరం టివి ఆర్టిస్ట్స్ నవీన,హిమజ,శివజ్యోతి ముగ్గురికి […]
Read More