శ్రీవారిని దర్శించుకున్న అక్కినేని నాగార్జున దంపతులు

టాలీవుడ్‌ ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం సతీమణి అమలతో కలిసి తిరుమలకు వెళ్లిన ఆయన వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ ఆధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ కారణంగా రెండేళ్ల తర్వాత స్వామి వారిని దర్శించుకున్నాని అన్నారు. […]

Read More

భర్తను నరికి తలతో పీఎస్‌కు వెళ్లిన భార్య

చిత్తూరు జిల్లా రేణిగుంటలో దారుణం చోటు చేసుకుంది. భర్తను భార్య అతి కిరాతకంగా నరికి చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, పోలీసులైను వీధిలో నివాసం ఉండే రవి చంద్రన్‌ (53), వసుంధర భార్యాభర్తలు. వీరికి 20 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. గురువారం ఉదయం భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన వసుంధర తన భర్తపై కత్తితో అతికిరాతకంగా దాడి చేసి తల నరికేసింది, […]

Read More

ప్రేమ వ్యవహారాలు రక్తపాతం వరకు వెళ్తున్నాయి

యువతీ యువకుల మధ్య ప్రేమ వ్యవహారాలు రక్తపాతం వరకు వెళ్తున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో పట్టపగలే ఓ యువతి తన ప్రియుడిపైకి కత్తి దూసింది. ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరై ఆపై లైంగిక వాంఛలు తీర్చుకున్నాక ముఖం చాటేయాలని చూసిన ప్రియుడిని నడిరోడ్డుపై కత్తితో పొడిచేసింది. లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా నగరానికి చెందిన ఓ జంట కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. […]

Read More

‍‍‍‍‍‍వందేళ్ల చరిత్ర కల్గిన నాటకానికి సంకెళ్లు వేయడం ప్రభుత్వానికి భావ్యమా

కావ్యేషు నాటకం రమ్యం అన్నారు.కదిలేది కదిలించేది పెనునిద్దుర వదిలించేదీ ముందుకు నడిపించేది కావాలోయ్ నవ కవనానికి అన్నాడు మహాకవి శ్రీశ్రీ. నాటకం జీవితాన్ని ప్రతిబింబిస్తుంది …జీవితం నాటకాన్ని అనుసరిస్తుంది అన్నారు పెద్దలు.చింతామణి నాటకం చారిత్రాత్మకమైన నాటకం. నాటకం లోని పాత్రలు సన్నివేశాలు కథా కథనం నాటికీ నేటికీ సామాజిక పరిస్థితులకు అద్దం పడుతూనే ఉంది. చింతామణి, భవాని శంకర్, బిల్వమంగళుడు, సుబ్బిశెట్టి ఇలా అందులోని ఎన్నో పాత్రలు సమాజంలో ఉన్న […]

Read More

శ్రీకాకుళం కాల్పుల కేసులో ట్విస్ట్

ప్రశాంత నగరంలో కాల్పుల కలవరానికి సంబంధించి మరింత సమాచారం… శ్రీకాకుళం నగరంలో సంచలనం రేపిన రామచంద్రాపురం సర్పంచ్ గొలివి వెంకట రమణ కు సంబంధించి కూడా చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.అన్నీ అనుకూలిస్తే తాను ఎమ్మెల్యే కానున్నానని ఇటీవల ఆయన ఇచ్చిన ఓ స్టేట్మెంట్ ను కూడా పోలీసులు పరిగణిస్తున్నారు.రియల్ ఎస్టేట్, ఇసుక మాఫియాలో మంచి డబ్బులు సంపాదించారని కూడా కొంత వివరం ఆధార పూరితంగా పోలీసుల దగ్గర ఉంది.వీటితో […]

Read More

ఏపీ ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ నన్ను కదిలించింది:కైకాల సత్యనారాయణ

గత ఏడాది నవంబర్ లో అనారోగ్యం పాలై అపోలో హాస్పిటల్ లో చేరిన టాలీవుడ్‌ సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి పూర్తి స్థాయిలో మెరుగుపడింది. పూర్తిగా కోలుకున్న ఆయన ఏపీ సీఎం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. అలాగే తన అనారోగ్య సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన అందరికీ ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. తాను ఆసుపత్రిలో ఉన్న సమయంలో తనకు అందించిన అమూల్యమైన […]

Read More

బుర్జ్ ఖలీఫా శిఖరంపై మళ్లీ ప్రత్యక్షమైన మహిళ ..

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంతి బుర్జ్ ఖలీఫా అత్యున్నత శిఖరంపై నిలబడిన ఆ మహిళ మళ్లీ ప్రత్యక్షమైంది .నేనింకా ఇక్కడే ఉన్నానంటూ పలకరించింది .ఈసారి ఆమెకుతోడుగా ఓ భారీ విమానంసైతం వెంటపెట్టుకొచ్చింది .భూమి నుంచి 828 మీటర్ల ఎత్తులో నిలబడి నవ్వుతూ చెప్పాల్సిన విషయాన్ని చకచకా చూపించేసింది .అసాధారణ సాహసంతో రెండోసారీ కనువిందు చేసిన ఆమె చర్య ఇప్పుడు కూడా సంచలనం రేపుతోంది . దుబాయ్ వేదికగా జరుగుతోన్న దుబాయ్ […]

Read More

చింతామణి నాటకం రద్దు నిర్ణయం బాధాకరం….

సుబ్బిశెట్టి పాత్రధారి ఆత్మకూరు వాసి చాంద్ భాషా గారి అభిప్రాయం కుటుంబ జీవన వ్యవస్థ అస్తవ్యస్తంగా అవుతూ ఎందరో మహోన్నతమైన వ్యక్తుల జీవన విధానానికి పతనమవడానికి కారణమయ్యే పరాయి స్త్రీ పై వ్యామోహం పతనానికి నాంది అనే అంశంతో గొప్పగా రచించిన చింతామణి కథాంశాన్ని నాటక దృశ్య రూపం గా ప్రదర్శిస్తూ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాలలో కూడా గొప్ప సందేశాత్మకంగా ప్రదర్శించబడి గొప్ప ప్రజాదరణ కలిగిన చింతామణి […]

Read More

‘చింతామణి’ పరిరక్షణ సమితి ఏర్పాటు

ప్రముఖ సంస్కర్త , కవి కాళ్లకూరి నారాయణరావుఋ రచించిన చింతామణి నాటకాన్ని కాపాడుకోవడానికి శ్రీకాకుళంలో పరిరక్షణ సమితి ఏర్పాటయింది. కవీ,జర్నలిస్టు నల్లి ధర్మారావు కన్వీనర్ గా, న్యాయవాది బొడ్డేపల్లి మోహన రావు, రంగస్థల ప్రతినిధి చిట్టి వెంకటరావు కో కన్వీనర్లుగా ఎంపికయారు. స్థానిక క్రాంతి భవన్ లో ఉదయం జరిగిన కవులు,రచయితలు, కళాకారుల సమావేశం ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆవేదన వ్యక్తం చేసింది . సంఘ సంస్కర్తగా కాళ్లకూరి రాసిన […]

Read More

టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్న సానియా మీర్జా

అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అభిమానులకు షాకింగ్‌ వార్త చెప్పింది. ప్రస్తుత సీజన్‌(2022) చివర్లో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ 2022 మహిళల డబుల్స్‌లో ఓటమి అనంతరం సానియా ఈ విషయాన్ని వెల్లడించింది. ఉక్రెయిన్ క్రీడాకారిణి నదియా కిచ్నోక్‌తో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలోకి దిగిన హైదరాబాదీ స్టార్‌ ప్లేయర్‌..తొలి రౌండ్‌లోనే ఇంటి దారి పట్టింది. స్లోవేనియా జోడీ చేతిలో సానియా జోడీ 4-6, […]

Read More