తెలంగాణ ప్రజా సమితి పార్టీ అధ్యక్షురాలు నీరా కిషోర్ హైదరాబాద్ నవంబర్ 23 ;తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న తొలి, మలి దశ,ఉద్యమకారుల ప్రత్యేక సమావేశం ఈనెల 25వ తేదీన హైదరాబాద్లోని గాంధీభవన్లోని ప్రకాశం హాల్లో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రజా సమితి పార్టీ అధ్యక్షురాలు నీరా కిషోర్ తెలిపారు. ఉదయం 11 గంటల నుండి ప్రారంభంకానున్న ఈ ప్రత్యేక సమావేశానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న తొలి, […]
Read Moreబిసిలకు రాజ్యాధికారం రావాలంటే బిజెపి అధికారంలోకి రావాలి
– ఎస్సీ వర్గీకరణకు బిజెపి కట్టుబడి ఉంది – పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణం – బీజేపి అభ్యర్థి మేకల సారంగా పాణి నీ భారీ మెజారిటీతో గెలిపించండి వారసిగూడ రోడ్ షో సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బిసిలకు రాజ్యాధికారం రావాలంటే బిజెపి అధికారంలోకి రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి మేకల సారంగా పాణి ని గెలిపించాలని […]
Read Moreవిశాఖలో అధికారుల క్యాంప్ కార్యాలయాలు గుర్తింపు
– 2 లక్షల 27వేల చదరపు అడుగుల ప్రభుత్వ భవనాల స్థలాలు ఏపీలో విశాఖ నుంచే పరిపాలన అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విశాఖ రిషికొండ మిలీనియం టవర్స్లో మంత్రులు, అధికారుల క్యాంప్ కార్యాలయాలను కమిటీ గుర్తించింది. ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన సమయంలో భవనాల వినియోగంపై కమిటీ(ఆర్థిక శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి) నివేదిక మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, రిషికొండ మిలినియం […]
Read Moreపనికిమాలిన, చెత్త న్యాయవాది పొన్నవోలు సుధాకర్
-కల్లు తాగి.. గంతులేస్తున్నట్లు ఉంది అతని వ్యవహారం నీకు దమ్ము, సిగ్గు, లజ్జా, మానం ఉంటే నేను పార్టీ ఆఫీసులోనే ఉంటా ఓపెన్ డిబెట్కి వస్తావా? అసలు ఏజి దగ్గర ఖాళీ పెట్టె .. ఆ తాళం మాత్రం ఏఏజి దగ్గర ఉందిపొన్నవోలుపై చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తాం – టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఒక పనికిమాలిన, చెత్త న్యాయవాది పొన్నవోలు సుధాకర్. న్యాయవాద వృత్తికే కళంకం […]
Read Moreబీజేపీ బాసులను.. తెలంగాణ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారా?
– 35-40 సీట్లు వస్తాయని నివేదిక? – దానిపై ఆరా తీసిన సంఘ్ పెద్దలు – రాష్ట్ర బీజేపీ నివేదికలపై ఆరా? – 3-7 సీట్లు వస్తాయని తేలిన వైనం – బండి సంజయ్ తొలగింపు తర్వాత తీరు మారిందని వివరణ – ఆర్గనైజేషన్ను గాలికొదిలేశారని ఫిర్యాదు – ఐదేళ్లలో నేతలను తయారుచేయలేదని స్పష్టీకరణ – పార్టీలో చేరిన వారిని పట్టించుకోలేదని ఫిర్యాదులు – బీజేపీ నివేదికపై ఆశ్చర్యపోయిన సంఘ్ […]
Read Moreచంద్రబాబు ఇస్తున్న భవిష్యత్తు గ్యారంటీని విశ్వసిస్తున్న ప్రజలు
ప్రజల్లోకి ఆయన్ని వెళ్లకుండా అడ్డుకునేందుకే బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం ఋషికొండపై రెండు లక్షల చదరపు అడుగుల్లో భవన నిర్మాణానికి 433 కోట్ల ఖర్చు ప్రతి చదరపు అడుగుకు 23 వేల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనాలకు వెచ్చించిన ఖర్చు కంటే నాలుగు వందల శాతం అదనంగా ఖర్చు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజ […]
Read More80 స్థానాలకు ఒక్కటి తగ్గినా ఏ శిక్షకైనా సిద్ధం
– నిజామాబాద్ రూరల్ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 80 సీట్లకు ఒక్క సీటు తగ్గినా ఏ శిక్షకైనా సిద్ధం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో జరిగిన విజయభేరి జనసభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కేసీఆర్ కు పదవి పోతుందన్న భయంపట్టుకుంది.మతి తప్పి మాట్లాడుతుండో.. మందేసి మాట్లాడుతుండో తెలియదు…కాంగ్రెస్ కు 20 […]
Read Moreబాబు బెయిల్ రద్దు చేయాలని లేఖ రాయొచ్చుగా చిన్నమ్మా!
-ఎంపీ విజయసాయిరెడ్డి నవంబర్ 22: ఎవరికి బెయిల్ వచ్చినా పురందేశ్వరి సంతోషిస్తారని, కొందరికి మాత్రమే బెయిల్ రద్దు చేయాలని ఆమె కోరుకుంటారని, లేఖలు రాస్తుంటారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. సోషల్ మీడియా వేదికగా బుధవారం పలు అంశాలపై ఆయన స్పందించారు. దోచుకున్న దాంట్లో తనకు వాటా ఇచ్చే చంద్రబాబుకు బెయిల్ వచ్చిందన్న ఆనందంలో పురందేశ్వరి తేలిపోతున్నారని అన్నారు. అలాంటిది ఏమీ లేదంటే […]
Read Moreకులగణనపై జగన్ సంకల్పానికి సలాం
వందేళ్ల కలను సాకారం చేస్తోన్న నాయకుడు ఆయన బడుగు, బలహీనవర్గాలకు ఆయనే బలం, బలగం కులగణన ఒక చరిత్రాత్మక కార్యక్రమం అందుకే అందరి మద్దతు అవసరం బీసీల వ్యతిరేకి చంద్రబాబునాయుడు బీసీల తోక కత్తిరిస్తానన్నాడు.. మత్య్సకారుల తోలుతీస్తానన్నాడు ఇప్పుడు కులగణనపై టీడీపీ విమర్శల్లో అర్ధం లేదు వారి మాయమాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య బీసీ కుల సంఘాల […]
Read Moreఅవినీతి, బంధుప్రీతి వాళ్ల నినాదాలు..దేశం, ధర్మం మా నినాదాలు
-దళితుడిని సీఎం చేస్తామన్న హామీ ఏమైంది? -దళితులకు వెన్నుపోటు పొడిచారు -కొడుకు సీఎం అయినట్లు కేసీఆర్ కలలుకంటున్నాడు -ఒక మహిళా మంత్రిని పట్టుకుని సిగ్గుందా అని మాట్లాడే పద్ధతేనా? -కత్రియ లో మీడియాతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చివరిదశకు ఎన్నికల ప్రచారం చేరుకుంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సానుకూల వాతావరణం కనబడుతోంది.బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఏకమవుతున్నారు. అవినీతి పాలన పోవాలని చర్చించుకుంటున్నారు. 75 ఏళ్ల స్వతంత్ర దేశంలో మొదటిసారి ఓ జాతీయపార్టీ […]
Read More