మహబూబాబాద్: ఆ ఇద్దరిది ప్రేమ వివాహాం.. బంగారం లాంటి ఇద్దరు పిల్లలు. హ్యాపీగా సాగిపోతున్న ఆ కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి. తీవ్ర మనస్తాపానికి గురైన తండ్రి తన ఇద్దరు పిల్లలను హత్య చేశాడు.ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని గడ్డిగూడెం తండాలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే……… గడ్డిగూడెం తండాకు చెందిన రామ్కుమార్ స్థానికురాలైన శిరీష్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి పదేండ్ల క్రితం పెళ్లి చేసుకోగా, […]
Read Moreనిజమైన భారతీయుడు యేసుదాసు
– దేశభక్తికి నిలువెత్తు చిరునామా ఒక రోమన్ క్యాథలిక్ మిషనరీ స్కూల్ లో క్లాసు చెబుతున్న టీచర్ ” ప్రపంచంలో ఒక్క క్రైస్తవులు మాత్రమే స్వర్గానికెళుతారని చెప్పారు. అది విన్న ఒక బాలుడు ఎందుకో ఇబ్బందిగా ఫీలయ్యాడు.కాసేపటికి తరువాత పరిగెత్తుకుంటూ ఇంటికెళ్ళి “నానా క్రైస్తవులు మాత్రమే స్వర్గానికి కెళుతారంటకదా?? నాకున్న స్నేహితులందరూ హిందువులే మరి స్వర్గంలో ఎవరితో ఆడుకోవాలని అడిగాడు. అప్పుడు వాళ్ళ నాన ఆ అబ్బాయి తల నిమురుతూ […]
Read Moreటికెట్ రేట్ల తగ్గింపు సినిమా రంగానికి తీవ్ర నష్టం
– చర్చలతో నూటికి నూరుశాతం సంతృప్తితో ఉన్నా – రాంగోపాల్ వర్మ వెలగపూడి: సినిమా టికెట్ ధరల తగ్గింపు వల్ల సినిమా రంగం తీవ్రంగా దెబ్బతింటోందని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. సోమవారం రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో ఆయన భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పేర్నినానితో చర్చలు సంతృప్తికరంగా ముగిశాయని ఆర్జీవీ అన్నారు. ఐదు ముఖ్యమైన […]
Read Moreచిరంజీవి నటించిన ఆచార్య సినిమా పాటపై ఆర్.ఎమ్.పి డాక్టర్ల నిరసన
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లు నటిస్తున్న ఆచార్య సినిమాలోని ఐటెం సాంగ్ ఇప్పుడు వివాదాస్పదం అయింది. పాటలోని సాహిత్యం తమను అవమానపరిచే విధంగా ఉన్నాయని.. తమ మనోభావాలు దెబ్బతీశాయంటూ.. ఏపీ ఆర్ఎంపి సంక్షేమ సంఘం నాయకులు వ్యాఖ్యానించారు. ఈ మేరకు హోం మంత్రి సుచరితను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గణపతి రావు మాట్లాడుతూ.. ఆచార్య […]
Read Moreసంగండెయిరి పాల సేకరణలో మరో మైలురాయి
– రోజుకు 6 లక్షల లీటర్లకు చేరుకున్న పాల సేకరణ – అధికారులు, సిబ్బందిని అభినందించిన ఛైర్మన్ – మార్కెట్ లో సంగం ఉత్పత్తులకు అత్యధిక డిమాండ్ వడ్లమూడి : సంగం డెయిరీ వ్యవస్థాపకుల ఆలోచనలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ దిగ్విజయముగా 6 లక్షల లీటర్ల పాల సేకరణ పూర్తి చేసిందని భవిష్యత్తులో 12 లక్షల లీటర్ల సేకరణ మరియు మార్కెటింగ్ లక్ష్యంగా ముందుకు సాగుతుందని సంగండెయిరి ఛైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ […]
Read Moreమంత్రి నానిపై రాంగోపాల్వర్మ సెటైర్ల వర్షం
ఏపీలో సినిమా టికెట్ల ధరలను తగ్గించడంపై ఏపీ మంత్రి పేర్ని నానిని ఆర్జీవీ ప్రశ్నించగా, సదరు మంత్రి సమాధానాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, పేర్ని నాని ఇచ్చిన ప్రతి సమాధానంలోనూ లోపాలను ఎత్తిచూపుతూ ఆర్జీవీ వరుసగా కౌంటర్లు ఇచ్చారు. ‘థ్యాంక్యూ నాని గారు.. చాలా మంది లీడర్లలా పరుష పదజాలంతో మాట్లాడకుండా డిగ్నిటీతో సమాధానం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండీ.. ఇక విషయానికి వస్తే వంద రూపాయల టికెట్ […]
Read Moreహీరోలు డోర్లు వేసుకుని ఏడుస్తున్నారు
-మొన్న ఆర్.నారాయణమూర్తి ఏడ్చాడు.. -నిన్న.. రాంగోపాల్ వర్మ కళ్లు తెరిచాడు.. -ఈరోజు.. హీరోలు డోర్లు వేసుకుని ఏడుస్తున్నారు.. మీరే కదరా అయ్యా.. జగన్ను నెత్తిన పెట్టుకుంది.. ఆరోజు పేటీఎం పేమెంట్లు చేశాడో.. లేక.. ఇంకేం చేశాడో గానీ.. రాజ కాజ అంటూ తెగ ఊగిపోయారు.. కుల కుంపట్లు రాజేశారు.. టీవీ ఛానెళ్లలో కూర్చొని మీ కంపు నోళ్లతో జనాల్ని పిచ్చి వాళ్లను చేశారు.ఇప్పుడు మీకు సెగ తగిలేసరికి జగన్కు కామన్ […]
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న సాయికుమార్
సినిమా టికెట్ల వివాదంపై స్పందన స్వామివారిని దర్శించుకున్న అనిల్ రావిపూడి, కంగనా రనౌత్ టికెట్లు అందరికీ అందుబాటు ధరల్లో ఉండాలన్న సాయికుమార్ ఈ ఏడాది పలు సినిమాల్లో నటిస్తున్నట్టు వెల్లడి తిరుమల : టాలీవుడ్ ప్రముఖ నటుడు సాయికుమార్ ఈ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వారికి ఆశీర్వచనాలు […]
Read Moreవస్త్రాలపై జీఎస్.టీ పెంపు…వెనక్కి తగ్గిన కేంద్రం
న్యూఢిల్లీ: వస్త్రాలపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ) పెంపుపై దేశవ్యాప్తంగా చేనేత, మరమగ్గాల కార్మికులు, వస్త్ర వ్యాపారుల నుంచి వ్యతిరేకతలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జీఎస్టీ కౌన్సిల్ వెనక్కి తగ్గింది. జనవరి 1 నుంచి జీఎస్టీ పెంపు అమలును జీఎస్టీ కౌన్సిల్ బుధవారంనాడు ఏకగ్రీవంగా వాయిదా వేసింది. ప్రస్తుతం టెక్స్టైక్స్పై ఉన్న 5 శాతం జీఎస్టీని 12 శాతానికి పెంచుతూ గత కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1 నుంచి అమలు చేయాలని […]
Read Moreతెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి
– తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్న డెయిరీ దిగ్గజం అమూల్ – దక్షిణ భారతదేశంలో అమూల్ ఏర్పాటు చేయనున్న తొలి ప్లాంట్ ఇదే తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది. డైరీ రంగంలోనే ప్రపంచంలోని ప్రఖ్యాత కంపెనీగా పేరున్న దేశీయ డెయిరీ దిగ్గజం అమూల్ తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టనుంది. సుమారు 500 కోట్ల రూపాయలను తెలంగాణలో పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఈరోజు అమూల్ కంపెనీ […]
Read More