తాడేపల్లి: సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ కలిశారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో రజత పతకం సాధించి తొలి భారత పురుష షట్లర్గా సరికొత్త చరిత్ర సృష్టించారు కిడాంబి శ్రీకాంత్.ఈ ఏడాది డిసెంబర్ 12 నుంచి 19 వరకు స్పెయిన్లో జరిగిన 2021 బీడబ్యూఎఫ్ వరల్డ్ చాంపియన్షిప్లో రజత పతకాన్ని శ్రీకాంత్ సాధించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ శ్రీకాంత్ను ఘనంగా […]
Read Moreసినిమా టికెట్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
అమరావతి: ఏపీలో సినిమా టికెట్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల ధరల పరిశీలనకు కొత్త కమిటీని నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కమిటీకి హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఛైర్మన్గా వ్యవహరించనున్నారు. దీనిలో సభ్యులుగా రెవెన్యూ, ఆర్థిక, పురపాలక శాఖల ముఖ్యకార్యదర్శులు.. సమాచార శాఖ కమిషనర్, న్యాయశాఖ కార్యదర్శి ఉంటారు. టికెట్ల ధరలపై ఈ కమిటీ పరిశీలన జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది.
Read Moreరాష్ట్రంలో సన్ఫార్మా ఇంటిగ్రేటెడ్ ఎండ్ టూ ఎండ్ ప్లాంట్ తయారీ ప్లాంట్
– క్యాంప్ కార్యాలయంలో సీఎంతో సన్ఫార్మా అధినేత దిలీప్ షాంఘ్వి చర్చలు, తర్వాత ప్లాంట్ ఏర్పాటుపై ప్రకటన – రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పర్యావరణ హిత విధానాలపై సీఎం దృష్టి ఉంది ఆయన ఆలోచనలు నన్ను ముగ్దుడ్నిచేశాయి – సన్ఫార్మా అధినేత దిలీప్ షాంఘ్వి – జనరిక్ ఫార్మా రంగంలో ప్రపంచంలోనే నాలుగో పెద్ద కంపెనీగా ప్రత్యేక గుర్తింపు హెల్త్కేర్ రంగంలో హైక్వాలిటీ మెడిసిన్ తక్కువ ధరలకే తయారు చేసే కంపెనీ […]
Read Moreబాలకృష్ణ ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు
– హిందూపురంలో ఉద్రిక్తత అనంతపురం : టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి ముట్టడికి వైసీపీ కార్యకర్తలు బయలుదేరడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టణంలో డంపింగ్ యార్డు మార్పు అంశంపై టీడీపీ కార్యకర్తలు మండిపడ్డారు.ఇన్నాళ్లూ వైసీపీ ప్రభుత్వం హిందూపురంకు చేసిందేమీ లేదని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ కార్యకర్తలు, బాలకృష్ణ ఇంటి వద్దే బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ […]
Read Moreసాయి ధరమ్తేజ్పై ఛార్జ్ షీట్ దాఖలు
– సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవింద్ర – సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కేసులో కీలక విషయాలు వెల్లడించిన సైబరాబాద్ పోలీసులు సినీ హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ ఎంతటి సెన్సేషన్గా మారిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత సెప్టెంబర్ 10న హైదరాబాద్లోని ఐకియా స్టోర్ వద్ద బైక్ స్కిడ్ కావడంతో తేజ్ ప్రమాదానానికి గురైన విషయం తెలిసిందే. అయితే సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లడంతో పెను ప్రమాదం […]
Read Moreఏపీలో సినిమా హాళ్లు మూతపడుతుంటే ఏడుపొస్తోంది
-ఏపీలో సినిమా టికెట్ల ధరలు బాగా తగ్గింపు – మూతపడుతున్న సినిమా హాళ్లు – సీఎం జగన్ సానుకూలంగా స్పందించాలన్న ఆర్.నారాయణమూర్తి ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు నేపథ్యంలో అనేక థియేటర్లు స్వచ్ఛందంగా మూతపడుతున్న పరిస్థితి నెలకొంది. దీనిపై టాలీవుడ్ దర్శకనటుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో సినిమా హాళ్లు మూసేస్తుంటే ఏడుపొస్తోందని వ్యాఖ్యానించారు. సినిమా తీసేవాడు, చూపించేవాడు, చూసేవాడు బాగుంటేనే పరిశ్రమ బాగుంటుందని […]
Read Moreమంత్రి పేర్ని నానితో భేటీ కానున్న డిస్ట్రిబ్యూటర్లు
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చకు దారి తీసింది. దీనిపై సినీ పరిశ్రమ వర్గాలతో పాటు, రాజకీయ నాయకులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మరోవైపు ఏపీలో సరైన నిర్వహణ, అనుమతులు లేని థియేటర్లపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో తాము థియేటర్లను నడపలేమని పలువురు యజమానులు స్వచ్ఛందంగా సినిమా హాళ్లను మూసివేస్తున్నారు. ఈ నేపథ్యంలో […]
Read Moreథియేటర్లపై ఆంక్షలు..పొలిటికల్ ర్యాలీలపై ఎందుకు ఉండవు?: ఆర్జీవీ
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోన్న నేపథ్యంలో దానిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూలు, వేడుకల నిర్వహణ, సినిమా థియేటర్లపై అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. ఇదిలా ఉంటే మరి కొన్నినెలల్లో జరగనున్న ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నాయి. ఒమిక్రాన్ విస్తరిస్తోన్న వేళ రాజకీయ పార్టీలు సభలు ఏర్పాటు చేయడంపై అసహనం వ్యక్తం […]
Read Moreమాంచి కిక్కిచ్చే క్రైమ్ థ్రిల్లర్ “రెక్కీ”
“రెక్కీ” ఫస్ట్ లుక్ విడుదల వేడుకలో చిత్ర బృందం!! “స్నోబాల్ పిక్చర్స్” పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1గా తెరకెక్కుతున్న సూపర్ క్రైమ్ థ్రిల్లర్ “రెక్కీ”. “కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు” అనే ట్యాగ్ లైన్ తో శ్రీమతి సాకా ఆదిలక్ష్మి సమర్పణ… ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ నిర్మిస్తున్న ఈ యునీక్ ఎంటర్టైనర్ తో అభిరామ్ హీరోగా పరిచయమవుతుండగా… క్రేజీ కమెడియన్ భద్రమ్ సెకండ్ హీరోగా… ఇప్పటివరకు తన కెరీర్ లోనే […]
Read More‘సమాజ్ వాదీ’ సెంట్ వ్యాపారి పీయూష్ జైన్ అరెస్ట్
284 కోట్ల నగదు స్వాధీనం విచారణలో చాలా ప్రశ్నలకు జైన్ మౌనం 400 కిలోల బంగారాన్ని విక్రయించినట్టు వెల్లడి పన్నులు మినహాయించుకుని మిగిలింది ఇవ్వాలని వినతి 250 కిలోల వెండి, 25 కిలోల బంగారం స్వాధీనం పన్నులు ఎగవేసి, భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన సమాజ్ వాదీ (ఎస్పీ) పార్టీ నేత, కాన్పూర్ కు చెందిన పెర్ ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్ ను డైరెక్టరేట్ ఆఫ్ జీఎస్ టీ ఇంటెలిజెన్స్ […]
Read More