డ్రైవరు కాకుండా నలుగురు ప్రయాణిస్తున్న ఆ కారు దిల్లీ వైపు వెళ్తోంది. ఆ నలుగురూ ఒక మీటింగ్ కు హాజరవ్వాలి. ఇంతలో ఒక టైరు పంచరు ఆయ్యింది. అందరూ దిగారు. డ్రైవరు మరో టైరును బిగించేపని చూస్తున్నాడు , ముగ్గురిలో ఒకరు సిగరెట్టు వెలిగించాడు , ఒకాయన సెల్ ఫోన్ తీసి మాట్లాడుతున్నాడు , మరొకాయన వెంట తెచ్చుకొన్న ఫ్లాస్కులోని కాఫీ తాగుతున్నాడు. రెండు నిమిషాయలయ్యాక ఆ ముగ్గురికీ నాల్గవ […]
Read Moreశ్రీవారి సేవలో శ్రీదేవి కూతురు జాహ్నవి
– అచ్చ తెలుగమ్మాయిలా లంగావోణీలో తల్లిని గుర్తు చేస్తోన్న తనయ కలియుగ దైవం కొలువైన శ్రీ వెంటకేశ్వర స్వామి పుణ్య క్షేత్రం తిరుమల.నిన్న శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నిన్న ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో హీరోయిన్ జాహ్నవి కపూర్ సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వినిత్ శరన్, సంజయ్ కిషన్ కౌల్ తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. జాహ్నవి తన స్నేహితురాలితో కలిసి మలయప్పస్వామికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. […]
Read Moreఅఖండకు మరో గుర్తింపు
భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2న విడుదలైన అఖండ సినిమా భారీ విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. సినిమాలో రెండు పాత్రల్లో బాలయ్య నట విశ్వరూపం, బోయపాటి టేకింగ్ కి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఈ సినిమాను ఘన విజయం సాధించడానికి కారణమయ్యాయని చెప్పాలి. అలాగే ఈ సినిమా విడుదలై 20 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటికి చాలా చోట్ల సాలిడ్ కలెక్షన్స్ […]
Read Moreహీరో నాని ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి:నట్టికుమార్
హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో ఏపీ సినిమా టికెట్ ధరల విషయం మరోసారి వివాదాన్ని రాజేసింది. సినిమా థియేటర్ల కంటే పక్కనే ఉన్న కిరాణా షాపుల కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయంటూ నాని చేసిన వ్యాఖ్యలను నిర్మాత నట్టి కుమార్ తప్పుపట్టారు.ఏపీలో ఉన్న సినిమా టికెట్ ధరలు, కలెక్షన్స్, షేర్స్ గురించి సరైన అవగాహన లేకుండా నాని ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అన్నారు. నాని వెంటనే ఏపీ ప్రభుత్వానికి […]
Read Moreకోలాహలంగా కర్రి బాలాజీ “బ్యాక్ డోర్” ప్రి-రిలీజ్ ఈవెంట్!!
“బ్యాక్ డోర్” చిత్రం కర్రి బాలాజీకి బోలెడు పేరు తేవాలి -అతిధుల ఆకాంక్ష పూర్ణ ప్రధాన పాత్రలో.. తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన క్రేజీ ఎంటర్టైనర్ ‘బ్యాక్ డోర్’ ఈనెల 25 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్న సాయంత్రం (డిసెంబర్ 22, బుధవారం) హైద్రాబాద్, మాదాపూర్ లోని “డేట్ రెస్టారెంట్” లో […]
Read Moreసినిమా రేట్లు ప్రేక్షకులను అవమానించేలా ఉన్నాయి
-నాని సంచలన వ్యాఖ్యలు – మీడియా సమావేశంలో అసహనం హైదరాబాద్: సినిమా టికెట్ ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నటుడు నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు అనే విషయాన్ని పక్కన పెడితే ప్రేక్షకుల్ని అవమానించేలా ఈ నిర్ణయం ఉందన్నారు. ఈ మేరకు గురువారం ‘శ్యామ్సింగరాయ్’ చిత్రబృందం కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న నాని.. ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏపీ ప్రభుత్వం టికెట్ […]
Read More15 ఏళ్ల బాలికను గర్భవతి చేసిన 17 ఏళ్ల బాలుడు.. అరెస్ట్
తెలిసి తెలియన వయసు .వాళ్లిద్దరు మైనర్లే … అయినా ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడారు . ఆ తర్వాత మరింత దగ్గర అయ్యారు. దాని ఫలితమే మైనర్ బాలిక గర్భం దాల్చింది .వైద్యుల పరీక్షల్లో బాలిక 8 నెలల గర్భిణిగా తేలింది . ఈ ఘటన విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగి పంచాయతీ బోయపాడు గ్రామంలో చోటు చేసుకుంది . వివరాల్లోకి వెళ్తే .. బోయపాడు గ్రామానికి చెందిన 15 […]
Read Moreచెక్ బౌన్స్ కేసులో హీరో సుమంత్ కోర్టుకు హాజరు
మార్కాపురం: చెక్కు బౌన్స్ కేసు నిమిత్తం సినీ నటులు సుమంత్, ఆయన చెల్లెలు సుప్రియలు గురువారం మార్కాపురం కోర్టుకు హాజరయ్యారు. మాచర్లకు చెందిన కారుమంచి శ్రీనివాసరావు నరుడా డో నరుడా చిత్రానికి నిర్మాత వ్యవరిస్తున్న సుప్రియకు పెట్టుబడి పెట్టారు. ఇందుకు గాను అ చిత్ర హీరో సుమంత్, నిర్మాతగా వున్న ఆయన చెల్లెలు సుప్రియ లు ఇద్దరు జాయింట్ అక్కౌంట్ తో సినిమా ఇన్వెస్టర్ కారుమంచి శ్రీనివాసరావు కు ఇవ్వాల్సిన […]
Read Moreజగన్తో ఫ్లిప్కార్ట్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి భేటీ
– రాష్ట్రంలో పెట్టుబడులపై విస్తృత చర్చ – రైతుల పంటలకు మంచి ధరలు వచ్చేందుకు దోహదపడాలని పిలుపునిచ్చిన సీఎం – విశాఖను పెట్టుబడుల వేదికగా మలుచుకోవాలన్న ముఖ్యమంత్రి – ఐటీ మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలన్న సీఎం – సీఎం ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన ఫ్లిప్కార్ట్ – ఆర్బీకేల ద్వారా రైతులు ఉత్పత్తుల కొనుగోలుకు ఓకే – విశాఖలో మరిన్ని పెట్టుబడులు పెడతామన్న ఫ్లిప్కార్ట్ అమరావతి: ప్రముఖ […]
Read Moreవరంగల్ లో టెక్ సెంటర్ ని ఏర్పాటు చేయనున్న ఐటి దిగ్గజం జెన్పాక్ట్
తెలంగాణ ప్రభుత్వం కృషితో ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ పెట్టుబడులు వస్తున్నాయి. తాజాగా ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు కృషివలన వరంగల్ నగరానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన జెన్పాక్ట్ రానున్నది. ఈ మేరకు మంత్రి కే తారకరామారావు ని ప్రగతిభవన్ లో కలిసిన జెన్పాక్ట్ ప్రతినిధి బృందం మరియు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కేటీఆర్ తో మాట్లాడిన సీఈఓ ఈ మేరకు ప్రకటన చేశారు. […]
Read More