భారతదేశంలో ఫేస్ లేబుల్డ్, యాంటీ మైక్రోబియల్ టవల్స్ ను పరిచయం చేసిన ఘనత ◆ చిన్న వయసులోనే స్టార్ట్ అప్ కంపెనీ ప్రారంభించినందుకు అవార్డు ◆ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ బిపాషాబసు చేతుల మీదుగా అవార్డు ప్రధానం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫేస్ లేబుల్డ్, యాంటీ మైక్రోబియల్ టవల్స్ ను ప్రవేశపెట్టిన ఏలూరి దివ్యేష్ కు అరుదైన పురస్కారం లభించింది. పదహారేళ్ల వయసులోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యువ పారిశ్రామికవేత్త అవార్డును సొంతం చేసుకుని […]
Read Moreజీవో 35 రద్దు పిటీషనర్లకు మాత్రమే వర్తింపు
– తీర్పు కాపీలో స్పష్టం చేసిన ఏపీ హైకోర్టు – హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ టిక్కెట్ రేట్ల జీవో 35 పై హైకోర్టులో వేర్వేరుగా మూడు రిట్ పిటిషన్లు. మూడు పిటీషన్లకు కలిపి ఒకే సారి విచారణ,తీర్పు వెలువరించిన కోర్టు. తెనాలిలో నాలుగు ధియేటర్లు,చోడవరంలో ఒక ధియేటర్ తో కు పాత పద్దతిలో అనుమతి. ఉత్తరాంధ్ర,తూర్పుగోదావరి జిల్లాల్లోని 225 ధియేటర్లకూ తీర్పు వర్తింపు. ఈ ధియేటర్లకు మాత్రమే జీవో […]
Read Moreప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వినాశకరం
– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ దేశ ఆర్థిక ప్రగతికి అద్భుతమైన సాధనాలుగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వినాశకరం అని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగుల దేశ వ్యాప్త రెండు రోజుల సమ్మెలో భాగంగా గురువారం హైదరాబాద్, కోఠి […]
Read Moreమద్యం సేవించి ఆరేళ్ళ చిన్నారిపై లైంగికదాడికి యత్నం
నల్గొండ: ఆరేళ్ల చిన్నారిపై లైంగికదాడికి యత్నించాడు.ఈ ఘటన శాలిగౌరారం మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం……… కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామానికి చెందిన చలకపల్లి రమేశ్(27) తన స్నేహితుడి బంధువుల ఇంటివద్ద జరిగిన శుభకార్యానికి హాజరయ్యాడు. కార్యక్రమం అనంతరం మద్యం సేవించి ఆ గ్రామంలోని సంబంధిత బంధువులకు చెందిన ఆరేళ్ల చిన్నారిని మాయమాటలతో దగ్గరకు పిలుచుకున్నాడు. మద్యం మత్తులో లైంగికదాడికి యత్నించాడు. దీంతో ఆ […]
Read Moreశ్రీకాళహస్తీశుని సేవలో నందమూరి బాలయ్య
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలసిన జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిని బుధవారం ప్రముఖ సినీ కథానాయకుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి టీడీపీ నేతలు, ముక్కంటి ఆలయ అధికారులు ఈయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు.స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. […]
Read Moreనకిలీ చిట్ ఫండ్ కంపెనీల మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
అమరావతి,15,డిశంబరు:నకిలీ చిట్ ఫండ్ కంపెనీల మోసాలు,ఆన్లైన్ లెండింగ్ ప్లాట్ ఫారమ్ ల మోసాల పట్ల ప్రజలు పూర్తి అప్రమత్తతతో ఉండాలని అలాంటి మోసాలపట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని రాష్ట్ర ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ ఎస్.రావత్ పేర్కొన్నారు. బుధవారం అమరావతి సచివాలయం ఐదవ బ్లాకులో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన 23వ రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడుతూ […]
Read Moreకంగ్రాట్స్ బ్రదర్!
వీవీఎస్ లక్ష్మణ్కి అభినందనలు చెప్పిన కేటీఆర్ జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) డైరెక్టర్గా హైదరాబాద్ సొగసరి, టీమిండియా మాజీ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. బెంగళూరులోని ఎన్సీఏ ప్రధాన కార్యాలయంలో లక్ష్మణ్ సోమవారం విధుల్లో చేరారు. టీమిండియా వాల్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టడంతో.. ఎన్సీఏ డైరెక్టర్గా లక్ష్మణ్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణ్కు సోషల్ […]
Read Moreనృసింహుని సన్నిధిలో నందమూరి బాలకృష్ణ
గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో అఖండ చిత్ర బృందం ప్రతినిధులు ప్రతినిధిలు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత రవీంద్ర రెడ్డి, చిత్ర బృందం ప్రతినిధులకు ఆలయ అధికారులు ఆలయమర్యాదలతో స్వాగతం పలికారు. మొదటిగా లక్ష్మీ నృసింహునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం రాజ్యలక్ష్మి అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆలయ ముఖమండపంలో […]
Read Moreవిశ్వసుందరిగా హర్నాజ్ కౌర్ సంధు
విశ్వసుందరి 2021 కిరిటాన్ని హర్నాజ్ కౌర్ సంధు గెలుచుకున్నారు. టాప్ 5లో నిలిచిన ఈమె… అందర్నీ దాటుకుంటూ.. కిరీటాన్ని గెలుచుకున్నారు. దాదాపు 21 ఏళ్ల తర్వాత.. భారత్ కు మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. భారత్ కు మూడో మిస్ యూనివర్స్ కిరీటం అందించారు హర్నాజ్ కౌర్. 1994లో సుస్మితా సేన్, 2000లో లారాదత్తా, 2021లో హర్నాజ్ కౌర్ నిలిచారు. ఈ పోటీలు ఇజ్రాయెల్ లో జరిగాయి. బాలీవుడ్ నటి […]
Read Moreవెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ దత్తతకు ముందుకొచ్చిన నాగార్జున
• అడవిని దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చిన కింగ్ నాగార్జున • ప్రతి ఒక్కరు ఈ మూడు వారాలు మూడు మొక్కలు నాటి 2021 కి ఫినిషింగ్ ఇవ్వాలని పిలుపు • బిగ్ బాస్ హౌస్ లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” మొక్క • కోట్లది మొక్కలు నాటిన సంతోష్ కుమార్ కి బిగ్ బాస్ అభినందనలు మీరు ఇప్పటి వరకు ఓ మూడు కోట్ల వరకు మొక్కలు నాటారా ? […]
Read More