స్టోన్ ఫాబ్రికేషన్ పరిశ్రమను ప్రారంభించిన శిద్దా రాఘవరావు

గుళ్ళాపల్లి ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్ లో కరి పూర్ణచంద్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన వీవా స్టోన్ ఆర్టిసన్స్ హెచ్ ఆర్ టేక్నాలజిస్ వారి స్టోన్ ఫాబ్రికేషన్ పరిశ్రమను ప్రారంభించిన రాష్ట్ర మాజీమంత్రి శిద్దా రాఘవరావు మరియు జ్యోతి గ్రానైట్ ఎక్స్పోర్ట్ ఇండియా ప్రైవేట్ లిమిట్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఆంద్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ శిద్దా సుధీర్ కుమార్,యువ నాయకులు కరణం వెంకటేష్ .ఈ సందర్భంగా రాష్ట్ర మాజీమంత్రి […]

Read More

రిలయన్స్ కు చుక్కలు చూపిస్తున్న వివేక్ రే..

రిలయన్స్ ఎన్ని తప్పులు చేస్తున్నా చర్యలు తీసుకోవడానికి మంత్రులు, అధికారులు జంకుతుంటారు. అంతులేని ధనం తో విర్రవీగుతున్న రిలయన్స్ కు ఓ అధికారి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.కంటి చూపుతో అధికారులను శాసిస్తున్న అంబానీకి గుడ్లు పీకుతానంటూ నోటీస్ ఇచ్చాడో అధికారి. ఫైన్ కట్టకపోతే కఠిన చర్యలుంటాయని తేల్చి చెప్పాడు. ఒప్పందాన్ని తుంగలో తొక్కి బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న రిలయన్స్ కు ఓ అధికారి ఫైన్ వేశాడు.. కోట్ల మంది ప్రజలకవసరమైన […]

Read More

నల్లబిల్లి వెంకటేష్ “సర్కస్ కార్-2”

తేజస్వి మదివాడ తాజా చిత్రం యువ ప్రతిభాశాలి నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వంలో రూపొంది మంచి విజయం సాధించిన “సర్కస్ కార్”కి సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే. “సర్కస్ కార్-2” పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కూడా నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా “తేజస్వి మదివాడ” ఎంపికయ్యారు. ఈ సందర్భంగా తేజస్వి మదివాడ మాట్లాడుతూ… “నల్లబిల్లి వెంకటేష్ డైరెక్షన్ లో వచ్చిన “సర్కస్ కార్” చూశాను. […]

Read More

కొత్త సీపీ కాంతి రాణా దూకుడు

– చెడ్డి గ్యాంగ్ దొంగతనాలకు చెక్ ఛార్జ్ తీసుకోవడం తోనే ఇటీవల కాలంలో విజయవాడలో జరిగిన చెడ్డి గ్యాంగ్ దొంగతనాలకు చెక్ పెట్టే క్రమంలో కొత్త పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జక్కంపూడి సీవీ అర్ ఫ్లై ఓవర్ సమీపంలో జరిగిన నేరానికి సంబంధించిన నేరస్తలాన్ని పోలీస్ కమిషనర్ కాంతి రాణా సందర్శించి, నేరం జరిగిన తీరుతెన్నులను తెలుసుకోవడం అలానే బాధితులను కలవడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ […]

Read More

ఆర్ఆర్ఆర్ ట్రైలర్ అదుర్స్

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా కోసం అందరూ కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. చారిత్రక నేపథ్యంతో ముడిపడిన ఈ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ .. అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటించారు. రీసెంట్ వచ్చిన వారి పోస్టర్స్ ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఆంగ్లేయుల అరాచకాలు .. అడవి […]

Read More

10 జాతీయ బ్యాంకుల నుంచి ₹57,479 కోట్లు అప్పు చేసింది:కేంద్రం

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 10 జాతీయ బ్యాంకుల నుంచి ₹57,479 కోట్లు అప్పు చేసిందని కేంద్రం వెల్లడించింది. 40 ప్రభుత్వ కార్పొరేషన్లు, కంపెనీలకు బ్యాంకులు రుణాలిచ్చాయని తెలిపింది. రాజ్యసభలో ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ ఈమేరకు జవాబిచ్చింది. 2019-21మధ్య ఈ రుణాలు ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా ఎస్‌బీఐ ₹11,937 కోట్ల రుణాలివ్వగా.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ₹10,865కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా ₹7వేల కోట్లు, బ్యాంక్ ఆఫ్ […]

Read More

నకిలీ వీసాలతో గల్ఫ్‌ వెళ్లేందుకు యత్నం..

-44 మంది మహిళలు అరెస్టు శంషాబాద్‌‌: నకిలీ వీసాలు, ధ్రువపత్రాలతో గల్ఫ్‌ వెళ్లేందుకు ప్రయత్నించిన 44 మంది మహిళలను శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్‌ అధికారులు పట్టుకున్నారు. ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన 44 మంది మహిళలు ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ దేశాలకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. వీరి అవసరాన్ని ఆసరాగా తీసుకున్న కొంత మంది దళారులు డబ్బులు తీసుకొని నకిలీ వీసాలు, ధ్రువీకరణ […]

Read More

తగ్గిన సిమెంట్‌ ధరలు

సిమెంట్ కి గిరాకీ భారీగా పడిపోవడంతో, దక్షిణాది రాష్ట్రాల్లో సిమెంటు తయారీ కంపెనీలు ధరలను తగ్గించాయి. 50 కిలోల బస్తాపై రూ.20-40 వరకు తగ్గించినట్లు డీలర్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో బస్తాకు రూ.40 వరకు; తమిళనాడులో రూ.20 దాకా కోతలు పడ్డాయని డీలర్లు తెలిపారు. కేరళ, కర్ణాటకల్లోనూ రూ.20-40 వరకు కోత విధించారు. ఈ ధరల తగ్గింపు నేపథ్యంలో 50 కిలోల బస్తా తెలుగు రాష్ట్రాల్లో రూ.280-320కి పరిమితం కానుంది. […]

Read More

అవినీతిశాఖ వలలో మేడికొండూరు వీఆర్వో -1 కిషోర్ బాబు

గుంటూరు జిల్లా ,మేడికొండూరు మండలం: 90 వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు చిక్కిన కిశోర్ బాబు.మరణ ధృవీకరణ పత్రం తో పాటు కుటుంబ సభ్యుల ధృవపత్రం కోసం 90 వేలు డిమాండ్.అనిశా అధికారులను ఆశ్రయించిన బాధితుడు మేడికొండూరు చెందిన షమీముల్లా.కొనసాగుతున్న ఎసిబి అధికారుల సోదాలు బారిగా డబ్బు దొరికి నట్లు సమాచారం .

Read More

‘అడవి తల్లి’ పాట పాడిన దుర్గవ్వ ఎవరు?

-ఆమె నేపథ్యం ఏంటి? పవర్‌ స్టార్‌ పవన్‌ కల‍్యాణ్‌, రానా దగ్గుబాటి మల్టీసారర్‌గా వస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్‌’. ఈ సినిమాకు సాగర్‌ కె చంద్ర దర్శకత్వ వహించగా తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే – మాటలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిత్రాన్ని జనవరి 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండడంతో మేకర్స్‌ ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేశారు. అందులో భాగంగా […]

Read More