యూజర్స్కి మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వాట్సాప్ కొత్త ఫీచర్స్ని పరిచయం చేయడంతోపాటు వినియోగంలో ఉన్న ఫీచర్స్కి ఎప్పటికప్పుడు కొత్త హంగులు జోడిస్తుంది. తాజాగా డిలీట్ ఫర్ ఎవ్రీన్వన్ ఫీచర్ టైమ్ లిమిట్ను పొడిగించే పనిలో ఉన్నట్లు సమాచారం. దీంతో యూజర్స్ మెసేజ్ పంపిన నెల రోజుల తర్వాత కూడా తమ చాట్ పేజ్తోపాటు అవతలి వ్యక్తుల చాట్ పేజ్ నుంచి సదరు మెసేజ్ను డిలీట్ చేయొచ్చు. ప్రస్తుతం మెసేజ్ […]
Read Moreవిశాఖలో బంగళాదుంపల లోడు గంజాయి రవాణా
గాజువాక: విశాఖలోని అగనంపూడి టోల్గేట్ వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. ఆనందపురం నుంచి తమిళనాడుకు వెళుతున్న మినీ వ్యానులో 1,200 కేజీల గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బంగాళదుంపల బస్తాల లోడు కింద అక్రమంగా గంజాయి తరలిస్తున్నారని దువ్వాడ పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు తనిఖీలు నిర్వహించిన పోలీసులు వాహనాన్ని గుర్తించి గంజాయిని సీజ్ చేశారు. దాన్ని తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి […]
Read Moreజ్ఞాన’వేలు…నీకు జై భీమ్ !
ఎన్నో సార్లు బాధతో ఏడ్చాను… సంతోషం తో ఏడ్చాను.. మొట్ట మొదటి సారి పౌరుషం తో కన్నీళ్లు కార్చ. భాష ఏదైతే నేమి, భావం మాత్రం మనసును కదిలిస్తుంది.. జ్ఞాన’వేలుతో మా గుండెల్లో గుచ్చావ్… భారత దేశ చరిత్రలోనే అత్యున్నత సన్నివేశం.. ఇంకో వందేళ్లు అయినా తెలుగు సినిమా.. తమిళ సినిమా స్థాయిని అందుకోలేదు.. జై భీమ్ అద్భుతమైన సన్నివేశం.. గ్రాఫిక్స్ గాలల్లకు.. గాయ’పు గాళ్లకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది.. […]
Read Moreమానవ హక్కులపై సంధించిన అస్త్రం జై భీమ్
లాకప్ డెత్, హత్య నేరారోపణలతో న్యాయవ్యవస్థలో అత్యధిక కాలం విచారణ జరిగిన కేసును ఆధారంగా చేసుకొని జై భీమ్ చిత్రం రూపొందింది. తమిళనాడులో పేద వర్గాలకు ఉచితంగా రికార్డు స్థాయిలో కేసులు వాదించిన అడ్వకేట్ చంద్రు జీవితంలోని కొన్ని సంఘటనలు తీసుకొని ఈ సినిమాను దర్శకుడు టీజే జ్ఞానవేల్ రూపొందించారు. నటి జ్యోతిక, హీరో సూర్య నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాను దీపావళీ కానుకగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు […]
Read Moreహీరో నాగశౌర్య మాయం
– సెల్ఫోన్లు స్విచ్చాఫ్ – స్పందించకపోతే అరెస్టు తప్పదా? తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫాంహౌస్లో పేకాట కేసులో హీరో నాగశౌర్య, ఆయన తండ్రి ఆచూకీ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. నాగశౌర్య, ఆయన తండ్రి ఫోన్లు స్విచ్చాఫ్లో ఉండటంతో, వారికి స్వయంగా నోటీసులిచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. కాగా పేకాట ఆడుతున్న మాజీ జడ్పీ చైర్మన్ శ్రీరాంభద్రయ్య సహా పలువురికి బెయిల్ లభించగా, ప్రధాన ముద్దాయి సుమన్ చౌదరిని మాత్రం, పోలీసు […]
Read Moreజై భీమ్..దళిత..నిమ్న వర్గాలకు సంబందించిన సినిమా కాదు!
జై భీమ్…ఇది కేవలము దళిత..లేదా నిమ్న వర్గాలకు సంబందించిన సినిమా కాదు..న్యాయం కోసం పోరాడే ఒక కమ్యూనిస్ట్ భావ జాలం ఉన్న ఓ లాయర్ కథ.. ఈ దేశంలో పేద వారికి న్యాయం జరుగుతుంది అని ఆశ రేపిన సినిమా. ఈ సినిమా లో ఒక సన్నివేశం ఆలోచింప చేసింది. తన భర్తను కోల్పోయిన ఓ మహిళ ను పోలీసు డిపార్ట్మెంట్ DGP గారు పిలిచి “కేసు వల్ల నీకు […]
Read Moreవైరల్ అవుతోన్న మెగాస్టార్ హారర్ లుక్
మెగాస్టార్ చిరంజీవి గతంలో దొంగ సినిమాలో గోలీమార్ అనే సాంగ్ లో భయపెడుతూనే సూపర్ స్టెప్స్ వేసి అభిమానుల్ని అలరించారు. ఇప్పుడు మరోసారి చిరు అదే గెటప్ లో రివీలై.. అభిమానుల్ని థ్రిల్ చేశారు. అయితే అది సినిమా కోసం కాదులెండి. అక్టోబర్ 31 న హాలోవిన్ డే. చాలా మంది సెలబ్రెటీస్ ఘోస్ట్ గెటప్ తో ఫన్నీగా దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి దెయ్యం లుక్ […]
Read Moreఎకో ఫ్రెండ్లీ ‘అవేరా’
– పర్యావరణ హితంగా ఎలక్ట్రిక్ వాహనాలు – కొత్త రెట్రోసాను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య విజయవాడ: ప్రపంచవ్యాప్తంగా కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా పర్యావరణ హిత విద్యుత్ వాహనాల ప్రాధాన్యం పెరుగుతోందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. మన వాతావరణాన్ని కాపాడులోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. సోమవారం విజయవాడలో అవేరా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సంస్థ కొత్త […]
Read Moreపునీత్ వారసుడు విశాల్
పునీత్ రాజ్కుమార్ మంచి నటుడే కాదు నాకు మంచి మిత్రుడు కూడా. సినీ పరిశ్రమకే కాదు… సమాజానికి ఆయన మృతి తీరని లోటు. 1800 మంది పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించడంతో పాటు అనాథాశ్రమం, వృద్ధాశ్రమం నడిపిన గొప్ప మనసు పునీత్ది. మిత్రుడుగా నీ సేవాకార్యక్రమాలను నేను కొనసాగిస్తాను. ఇకపై ఆ 1800 మంది పిల్లలకు చదువు చెప్పించడంతో పాటు వారి బాగోగులు నేను చూసుకుంటాను అని హీరో విశాల్ […]
Read Moreసినీ నటుడు నాగశౌర్య విల్లాపై పోలీసుల దాడులు..
– పేకాట ఆడుతున్న పలువురి అరెస్ట్ – 25 మంది అరెస్ట్.. రూ. 6.7 లక్షల నగదు స్వాధీనం టాలీవుడ్ యువనటుడు నాగశౌర్య విల్లాపై దాడిచేసిన పోలీసులు పేకాట ఆడుతున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్దమొత్తంలో నగదు, సెల్ఫోన్లు, కార్లు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పరిధిలోని మంచిరేవుల వద్దనున్న నాగశౌర్య విల్లాపై దాడి చేశారు. సుమన్ అనే వ్యక్తి […]
Read More